మైన సమస్యలకు
య. కాలు
మున సమస్యలకు
భగవద్గీత
పరిష్కారాలు
రచన:
డాక్టర్ ఎప్.బి. రఘువాథాచార్య, ఎమ్. ఏహెచ్.డ.
ప్రచురణ
కార్యవిర్వహణాధికారి,
తిరువుల తిరుపతి దేవష్థానములు,
తిరుషతి,
2006
0౪
వి70ఈ9550/ 5.8. ౧.౭౦౧౮౧౭ ౧౧2౦౧2౧/2
(అలి! ౧1౧౮ గ656గ౧/6ర6
1.1.0. ౧611910649 5౧640110260౧9 56169 గ[0 : 24
[56౬6160౧ ఏ 1979
651000) గిఆగిగగి6€ :; 2006
6౦౧168 ; 5,000
౧0115066 0/;
5/ గ.కొ.౪.[1. 527గడె, 1.గ&.5.,
ద(60646ఈ/6 0గ1667
10640౧08312 11046026 ౦ఆ౮౭5602౧2౧౧5,
164026 --- 517 50/7
6౦౪/6/ ఐ6/8/
ఈ 6/72/౧7౮/౧256//72/
077696 4౧
11602312 11046026 ౦అఈ/౮౫5632౧2౧౫5 ౧౧659,
1160౧26.
ముందుమాట
ఆధ్యాత్మిక వాజ్మయానికి ఆదివుసోపానాలు ఉపనిషత్తులు,
బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ మూడింటికీ ప్రస్థానత్రయమనే ప్రసిద్ధ
వ్యవహారమేర్చడింది. ఉపనిషత్తులు అతివిస్తారంగాను బ్రహ్మసూత్రాలు
అతిసంక్షిప్తంగాను ఉండగా; భగవద్గీత అన్యూనానతిరిక్టంగా తన స్వరూపాన్ని
సంతరించుకున్నది. భగవంతుని ముఖకమలం నుంచి వెలువడింది కాబట్టి
పవిత్రమైన [గ్రంధంగా పరిగణించబడింది.
భగవద్గీత ఏ కొందరినో ఉద్దేశించి ఉపదేశింపబడింది కాదు. మానవ
జాతి మంచిగా మనుగడసా గిస్తూనే జన్మపరంపరలను తరించడానికి భగవంతు
డందించిన మహాప్రసాదం. అంతేకాదు; విన్నంతమాత్రానే జీవులందరికి
భవబంధాలనుంచి విముక్తి ప్రసాదించగల పవిత్రశబ్దరాశి.
ఈనాటి మానవుడు అజ్ఞానంతో అహ ౦కారంతో గమ్యం తెలియని
జీవితాన్ని గడుపుతున్నాడు. ఇం[ద్రియాలు చూపుతున్న మార్గ్షాలవెంట
పరుగెడుతున్నాడు. అతడికి శాంతి కనుచూపుమేరలో కనబడటం లేదు. నిత్యం
అశాంతితో జీవితాన్ని అట్టా అట్టా నెట్టుకొస్తున్నాడు. అంతులేని ఆశలతో
సతమతమౌతూ ఆనందాన్ని అనుభవించ లేకపోతున్నాడు.
ఇలాంటి అయోమయస్థితిలో ఉన్న సమాజానికి మార్గనిర్దేశం చేయాలనే
భావనతో ప్రొఫెసర్ ఎస్.బి. రఘునాధాచార్యగారు భగవద్గీతకు ఒక కొత్త ఒరవడిని
సృష్టిస్తూ రచించిన గ్రంథమే “మన సమస్యలకు భగవద్గీతా పరిష్కారాలు.
ప్రతిదినం సమాజంలో ఉన్న ప్రతివారు ఎదుర్కొనే ఎన్నో మౌలిక
సమస్యలకు భగవద్గీతనుంచి చక్కని పరిష్కారాలను కనుగొనడంలో రచయిత
చూపించిన నేర్చు కొనియాడదగింది. సూటిగా పాఠకుడి హృదయం
స్పందించేటట్లు లలితమధురంగా సాగిన రచన ఇది. సరళమైన ప్రజలభాషలో
గంభీరమైన తత్త్వార్భాన్ని అందించడంలో ఆచార్యులవారు అందెవేసిన చేయి.
అందుకే ఇది అంతటి ఆదరణకు పాత్రమైంది. వారికి మా అభినందనల
నందిస్తున్నాము.
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రచనను ఇప్పటికే పలుమార్లు
ప్రచురించింది. ఆసక్తిగల పాఠకుల అభ్యర్థనలననుసరించి ఇప్పుడు ఈ
పునర్ముదణను మీముందుంచుతున్నాం.
““యోగః కర్మసు కౌళలమ్””
ణాధికారి
తి.తి.దేవస్థానములు, తిరుపతి
అఆముఖ౦
డా. ఎస్. బి. రఘవాథాబార్య
న౦ంస్కృత విభాగం
శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం
వ్రస్థావత్రయం --- విశ్వమంతటా విరాటతుషుణ్ణి సొక్షాత్కరించుకొని నకల వేదాంత
సారాన్ని నర్వ్యమానవ కల్యాణం కోసం చాటిచెప్పిన జాతి మన భారతజాతి.
ఈ గడ్డమోద్ పట్టి పెరిగిన ప్రాలీన భారతీయడు భోగలాలనుడై ఆవార-లిద్రా-భయ
మైధునతత్సరుడై, పపవులతో సొమ్యాన్ని పొందకుండా, తవలో వాటికంటే విశిష్టతను బుద్ధి
బలంతో గుర్తించాడు, తానెవరు? ఈ [ప్రపంచం ఏమిటి? తనకు ఈ [వవ౦చానికి ఏమిటి
నంబంధ౦ం? ఈ వవంచాన్ని, తనని సృష్టించిన వాడెవడయినా ఉన్నాడా? అని ఈ
రకంగా ఆలోచించపొగాడు. అఠడి ఆలోచనల ఫలితాలే, అతడి విచార సారాంకాలే
ఈవాడు మనం చూన్తున్న వేదాంతాల మూలతత్త్వాలు.
ప్రస్థానం అంటే బయలుదేరడం. ఒక్కొక్క కాలంలో, అప్పటి పరిన్టీతులము, అధి
కాడలను బట్టి ఏర్పడ్డ తాత్త్వికమార్గాలకే ప్రస్థానాలని తరువాత వ్యవహారం ఏర్పడింది,
ఇందులో. వేదాలకు చివ ఉండడం వల్లా, జ్ఞానరూవమైన వేదరాశియొక్క "పరమ
నిద్ధాంఠ౦ కావడం వల్ల వేదాంతాలని పేరుపడ్డ ఉననిషత్తులు మొదటి స్థానం
అవ్నటిమహర్దల, వారి విబారధార, వారి సంస్కృతి, వారి తత్త్వాన్వేషణ పద్ధతి మనకు
అందులో కనబడుతుంది. కాలం గడిచింది. మానవుల అర్హతలు, శక్తియుక్తులు మారినాయి.
ఉపనిషత్తుల వల్ల ఇతడికి బుర్ధివ్యామోహం కలుగుతున్నదే కాని, కర్తవ్యం బోధవడటం
లేదు. వేదవ్యానుడవతరించాడు, వేదాలను బుగ్యజుస్పామాధర్వణాలుగా వర్గీకరించాడు.
వేదోవబ్బహణ౦ కోనం ఎన్నో పురాణాలు రచించాడు, అందులో పంచమ వేదమనే ప్రసిద్ధి
పొందింది మహాభారతం. మహాభారతంలో ఆరవదైన భీష్మ వర్య౦లో విషల్ణ వృారయ
డైన అర్జునుడికి కర్తవ్యాన్ని బోధించడానికి శ్రీ కృష్ణపరమాత్మ ఉవదేశించిందే భగవద్ధీత,
ఇది రెండవ ప్రస్థానం. దీవికి ఉపనిషత్తులే మూలమైనా, ఇందులో ప్రతిపాదన పద్ధతి తార్కి
కమై విషయనిష్కర్ణకు ఉపయోగపడుతుంది. వేదోప బృహణం కోసం మహాభారతాన్ని
రచింభొడు వేదవ్యానుడు, వేదాలను వర్గీకరించి మహాభారితంలో వేదాంతసారమయిన భగ
ఇ
వద్గీను పొందువరచినా ఆయనకు తృ్లి కలగలేదు, చాలామందికి నంశయాత్మక ఘట్టాలు
ఈ రెండిట్లో ఎ్మో.ఎదురవుతున్నాయి. అందుకనే తన తాతర్యాన్ని నూటిగా చె్పడాలిక
నాలుగు ఆధ్యాడూలిలో ఉపనిషత్సారాన్ని, భగవద్ధీత పాఠాన్ని [బవ్మానూత్రాలనే పేరుతో
రచించాడు. ఇది మూడవ ్రస్థానం. ఇలా మనకు ్రస్థానత్రయం ఏర్పడింది. ఈ వ్రస్థాన
1ఈయంలో మధ్యమజణి స్థానాన్ని ఆక్రమించుకుంది భగవద్గీత.
1... భగవద్ధీత -- భగవంతుడు శ్రీ కృష్టవరమాత్మ. కురుపాండవ యద్ధంలో
అర్జునుడు అజ్ఞానంతో మమకారంతో నావారి నందజినీ వేవెలా నంహరిస్తానని పలాయనం
చిత్తగిన్తుంటే జాలిపడి, అతన్ని వ్యాజంగా పెట్టుకొని ప్రాణికోటి కంతటికి భగవంతుడు
ఉవదేశించిన తత్త్యామృతమే భగవరద్ధీత.
సర్వోపనిషదో గావో దోగ్గా గోపాలన౦దనః|
పార్గో
థి
వత్సన్సుధీర్భోకా
అనే
దుగ్గం
0
గీతామృత౦ మవాత్॥
భగవంతుడిచే గానం చేయబడింది కాబట్టిభగవర్ధీత. ఇందులో 700 శ్లోకాలు, 18
అధ్యాయాల్లో చెప్పబడ్డాయి.
2. శ్రీ కృష్టావకార (ప్రయోజనం -- శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవ
తారాలకు సొమాన్య ప్రయోజనాలు దుష్టశిక్షణ, శిష్టరక్షణ, కానీ ఒక్కొక్క అవతారంలో
ఒక్కొక్క విశిష్ట (వ్రయోజవం కూడా ఉంటుంది. అలా ఆలోచించినప్పుడు, శ్రీరామావ
తారంలో ఆయన ధర్మమూర్తిగా, ఆదర్శ వ్రభువుగా లోకానికి ఆచరణ ద్వారా ధర్మాన్ని
ఉపదేశించాడు. సామాన్య మానవుడుగా అందళిలో ఉండి, అవేక బాధలు వడుతూ కూడా
ధర్మాన్ని అణుమ్మాతం గూడ దాటకుండా రక్షించాడు. అది ఆ అవతారానికి విశిన్ట
వ్రయోజనమని చెవ్పవచ్చు. అది [తేతాయగం, తరువాత ద్వావరయుగ౦ వచ్చింది. ధర్మ
న్వరూవ౦, మానవుల మనన్తత్వ౦ మారిపోయినాయి. యగధర్మ [వభావాలకు మానవుడు
బిందీ అవుతున్నాడు. ఆదర్శ్ ప్రవర్తన వల్ల కేవలం లోకాన్ని జాగ్గత౦ చేయడం పాధ్య
మయ్యే పనికాదు. అందుకనే భగవంతుడు వాగ్రూపంగా జీవతత్త్వాన్ని, (వ్రవంచళత్త్వాన్చి
ఈశ్వర తత్త్వాన్ని ఉపదేశించ దలభాడు. అవతరించిన దగ్గలనుంచి సమయంకోనం ఎదురు
చూన్తూ ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. అందుకే పార్థపారథి అయినాడు మాయా
వాటక న్యూతధారి. అర్జుమడి వ్రగల్భాలన్నీ విన్నాడు. అతడు రథం దిగి పారిపోయే
వణకు చూశాడు. అవ్వుడు అతన్ని ఓక నెనంగా పెట్టుకొని తత్త్వళాన్త్ర రహస్యాన్ని
ప!
లోకానికి బోధింభాడు. అలా ఆయన ఉవదేశించబిట్టే భగవద్గీత, భగవర్గీతగా ఈనాటికీ
వరమ [ప్రమాణంగా నిలబడింది,
అధ్యాయాల పారాయణ ఫలాలు
-భగవద్ధీత పారాయణవల్ల కొన్ని ఫలాలు
కలుగుళాయని మనవాళ్ళు చెపుకారు. ఇవి అందులో ఉండే విషయాలను అర్ధం చేనుకోవడ౦
వల్లి కలిగేవి కావు, నియమంతో పారాయణ చేస్తే దానివల్ల పాపాలు పోయి పుణ్యం
కలగడ౦వల్లి కలుగతాయి. ఇవి వాటి వివరాలు.
క్షే అర్హనవిషాదయోగ౦ - దీన్ని చదవడ౦వల్ల _ మానవుడికి పూర్వ జన్మస్మృతి
కలుగుతు౦ది.
, సొ౦ఖ్యయోగ౦- దీని వల్ల ఆత్మన్వడూవం గోచరిన్తుంది.
కర్మయోగ౦
త - దీన్ని1 ఎవరెనా
ఎవం .పొరాయబం చేసే
లి అత్మహత్య న. వగెరాల
న ఎల
చనిపోయి, (పేతత్వం పోకుండా ఉండే జీవులక్కడ ఉంటే వారికి (ప్రేతత్వం
నఖిన్తుంది.
4-5, జ్ఞానయోగ౦ - కర్మనన్న్యానయోగం - ఈ అధ్యాయాలు వింటే చెట్టు, పపవులు,
వత్తులు గూడ పావం నశించి, ఉత్తమగతిని పొందుతాయి.
, ఆత్మనంయమయోగ౦ -పాఠరాయణచేస్తే నమన్త దానాల ఫలిత౦ కలిగి విష్టపాయుజ్య౦
కలుగుతుంది.
= విజ్ఞానయోగ౦- ఈ అధ్యాయాన్ని వింటే జన్మరాహిత్యం కలుగుతుంది.
. అక్షరవరబివ్మయోగ౦ - ఈ అధ్యాయం వింటే స్థావరత్వ౦, (బవ్మారాక్షనత్వం
తొలగిపోళాయి.
*, రాజవిద్యా రాజగుహ్యయోగం
షం -_దీన్ని చదివితే ఇతరుల దగ్గర ఏదైనా వన్తువు
తీనుకున్న౦దువల్ల మనకు వారినుంచి సంశ్రమించిన పాపం నళిన్తుంది.
10. విభూతియోగ౦ - ఆశ్రమధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏవుఖ్యం కలుగుతుందో
అది లభిస్తుంది. జ్ఞానం బాగా ఏర్పడుతుంది.
శ, విశ్వరూవ నందర్శనయోగం_ దీన్ని పారాయణం చేయడంవల్ల చనిపోయిన వారు
కూడా తిరిగి జీవిస్తాడు,
కి భక్రియోగం
- దీనివల్ల ఇన్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది. చనిపోయిన వారు
కూడా దీనివల్ల బ్రతుకుతారు.
ఇ
18. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగడూగం_ దీన్ని పారాయణం చేస్తే చండాలత్వం వశిన్తుంది.
14. గుణత్రయ విభాగయోగం _ దీనివల్ల స్త్రీహత్యాపాతకం, వ్యభిచారదోషం నశిస్తాయి.
15. పురుషోత్తమ ప్రావ్లియోగం _ ఇది భోజనానికి ముందు చదవతగింది. _ దీనివల్ల
ఆవోరఖర్ధి కలుగుతుంది. మోక్షం నిద్ధిన్తుంది.
16 జొ దైవానుర నంపద్విభాగయోగం _ దీనివల్ల బలపరాక్రమాలు, నుఖం లభిస్తాయి
17. శ్రద్ధాత్రయవిభాగయోగం - దీనివల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి.
18 మోక్షనన్న్యానయోగం - దీనివల్ల సమన్త యజ్ఞాచరణఫల౦ కలుగుతుంది ఉద్యోగం
లభినుంది.
ఇలా వెనకటి లాగా ఆయా [ప్రయోజనాల కోనం పారాయణలు చేసే నంప్రదాయం
నించి పోయింది. ఇలా చేయమంటే నవ్వుతారు కూడా. మళీ దేనికి భగవద్గీత ? ఎవరి
కోనం భగవద్గీత?
గ్ల. భగవద్ధీత ఎవరికి? _- ఛాలా సంవత్సరాలు జరిగాయి... ఇప్పుడు మని
నమాజానికి చాలా పెద్ద చిక్కుప్రళ్న లెగురైనాయి. పారాయణలు నియమనిస్థలతో చేసే
ఓర్చూ ఓపిక నన్నగిల్లాయి. నమ్మకాలు కూడా తగ్గిపోయాయి. భిగవర్గీత ప్రయోజనం
దాదావు ఖాన్యమైంది ఈ సమాజానికి. ఆధునిక నాగరకతా నంస్కారాలు మనన్సులో
విలయతాండవం చేన్తున్న కొంతమంది ఇలా అంటున్నాడు. “ నర్వరోగాలకు ఒకే మందా?
అని లోకంలో ఉన్న వాళ్లకందటికీ భగవర్దీత ఒక్కటే శరణ్యమా? అదేదో జీవితంలో
దెబ్బతిన్నవాళ్ళకు, వ్యాపారాల్లో నష్టపడ్డవాళ్లకీ, నంసారాన్ను౦చి పారిపోదలచిన వాళ్ళకీ
అలాంటి ఇతరులకు కావాలంటాడుగాని మాకందళికీ అప్పుడే భగవద్గీత ఎందుకండీ? మాకు
ఉప్ప, కారాలు జీర్ణమౌతున్నాయి. కళ్లుబాగానే కనబడుతున్నాయి. కొళ్లింకా. పట్టుకు
పోలేదు. మతి న్టిమితంగానే ఉంది వయస్పేదో వస్తోంది గావి ఈ లోకంలోపట్టి పేమేం
నుఖాలు అనుభఏించా౦ గనక, అది మా అమ్మమ్మలాంటి వాళ్లకుకాతయ్యల్లాంటీ వాళ్లకు
చెప్పండి. ” అని, భగవద్ధీత, ఫైన చెప్పినవాళ్లకే గొనీ నిజంగా అ౦ందళతీికి పనికరాదా?
పనికొచ్చేదే అయితే ఏమిటీ ఖర్మ?
శీ. 1 భగవద్గీత నన్న్యానులకా?
_.. కొందళి వాదన [ప్రకారం జీవితంలో భయపడి,
పెళ్లాం గయ్యాళదైజేనో, లేక మరానికి నంబంధించిన ఆస్తీ వారనుల్లేక్షుణా
(వ్రభుత్వం వరమౌతుందనో, సంసారంలో ఉంటే ధవవంపారనకు, స్వేచ్చా
ళీ
విహారాలకు వీలు కుదరడం లేదనో కాషాయాలు శట్టుకొలి, తలలు బోట్లు చేయించు
కొని నన్న్యామలమై పోయామమకొనే త్యాగపురుషులకు గాని, గృవహన్లులుగా
బాలా నుఖవడుతున్నామనుకుంటున్నవాళ్లకి భగవద్ధీత అక్కరలేదు. ఇది నత్యం
ఎలా బొతుంది? భగవద్గీత నన్న్యానుల ధర్మాలను చెప్పేది కాదే.
శీల భగవద్దీత మువలి వాళ్లకా?__.. యవకులు కొందణంటొడు. “ఆత్మ, మవన్సు
ఇంద్రియాలు, వీటి విగ్రవాం ఇవన్నీ శరీరంలో రక్తం ఎండిపోయి, నవవాడులూ
పంగిపోయి, కళ్ల నరిగా కనవడక, చెవులు నరిగా వినవడక, కర్ర పోటేనుకుంటూ,
ఉద్యోగాలనుంచి విరమించి, ఉద్యోగానంతరవేతనం జీవితాంతంలోగా వన్తుందవే
ఆళలేక ఏదో జీవచ్చవాల్లా ఉండే మునళ్లకు అవనర౦, కాబట్టి మా భగవద్ధీత
వాళ్లక్తువయోగిన్తుంది. ఎందుకంటే ఇంట్లో. పెళ్లాం, కొడుకులు, కోడళ్లు లెల్ట
చేయకుండా ఉంటే ఒక పాకెట్సైజ్భగవద్గీత కొమక్కుని జేబులోపెట్టుకుని, అలా
మీకాడకని వెళ్ళి ఏ ఊరి చివతో కూర్చుని చదువుకోవచ్చు. ఏదైనా తెలిస్తే అర్థం
కేనుకొని, కొడుకులతో, కోడళ్లతో పోట్లాడకుండా నిగ్రహంగా ఉండచ్చు. వాళ్ళు
పడేనీన చల్చిడి మెతుకులు తిని ఓర్చుతో [ప్రాభాలు నిలుపుకోవచ్చు. కాబట్టీ
మునలివాళ్లకు భగవద్గీత ఎంతైనా అవనరం, మాకేం వని” అని. అలా మునళ్లకే
అనుకుందామంటే ఈ సమాజాన్ని చూపినప్పుడు ఇంద్రియ ని[గహం, మనోని[గవహం
మువళ్లకంటే యవకులశే ఎక్కువ కావాలనీపిన్తున్నది. మళీ మునళ్లశే ననడ౦
న్యాయమా?
శీతె భగవద్గీత రోగ(గ్రన్తులకా?-. కొందలు [్రబుద్ధులంటారు.._ దేవుడి దయవల్ల
మా డాక్టరుగారి దయవల్ల మేం ఆరోగ్యం గావే ఉన్నాం. మాకు కాళ్ళూ, కళ్ళూ,
పనిచేన్లున్నాయి. మంచాన వడలేదు. కాబట్టి మాకంటే ఎవరైనా మంభానవడి
లేవలేక ఇంకా వెలలో రోజులో అనుకునే వారికి చెవీలే పావం మోక్షమైనా పొందు
కారు. మాకేం తొందరండీ” అని, వ్రతివాడూ మంచాన వడి గాని తన అవకా
పరినమావి చేయడని ఏమిటి గ్యారంటీ? 'వెగా అనారోగ్యంతో శరీరం +థలమై
పఫోయిననాడు వాడు భగవర్గీతను విని చేయ గలిగేదేము౦ది కాబట్టి,
మొరు వినలేదా. యవైవ ధర్మశీలః స్యాత్ అవిత్యం ఖలు జీవితమ్
కో హి బొనాతి కస్యాద్యమృత్యుకాలో భవేదితి ॥
అని, ఈ అవిత్యమైనజీవితంలోఎవరెంతవరకూ ఉంటారో ఎవరికీతెలియదు.
క్
కనుక యౌవన౦లోవే ధర్మమార్గంలో నడవాలి. కాబిల్టీరోగ(గ్రమ్తలశే భగవద్గీత
అనడ౦ పరిహాసొస్పదం.
భగవద్గీత అవమర్థలకా? -- ఈ నమాజంలో కొందలు ఆహంకారమూర్షులు
అంటారు. “అయ్యా! వా అెలివితేటలున్నంతవజకు నాకు దేవుడూ అక్కర్లేదు,
దయ్యం అక్కరలేదు. నేను ఎవరిమోద ఆధారవడ దలచలేదు. నాశాళ్ళమిద
వేను నిలబడ దలచాను. వేవెప్పుడూ నమర్థ్తిలేకుండా ఏ వనులు చేయను. ఎలా
అవతల వాళ్లని వగ్రగొట్టాలో, అట్టే డబ్బుఎలా నంపొదించాలో నాకు బొగా
తెలును. నామిద నాకు విశ్వానముంది. మో భగవద్ధీతలూ, (బ్రవ్మాపురాజాలు
తెలివి తేటల్లేవి వారికి కావాలి గానీ నాశెందుకండీ ” అని. తెలివితేటలు గలవాడు
గూల్లాడే మాటలేనా? ఇవి. అనమర్థుల కంలే నమద్ధలశే భగవర్గీతకావాలి. దేనికీ?
మంచిసనులు ఇంకా నమర్ధతలో శేయడాని$ అనమర్ధులేం చేనుకుంటార
భగవర్ధీతని ?
కర్, భగివద్ధీత అందలు చదవచ్బా ?-... మళికొందలు అతివినయసంపన్నలంటాడు:
“ భగఎర్గీత నాబోటివాళ్లు చదవిచ్చా? అంగలు చదవకూడదటి కదా! ఆ వున్తకం
ఇంట్లోపన్నా మంచీది కాద౦టొరే! అది ఎవరో కొందఠే ముట్టుకోవాలిటి గదా!
ఘాశెందుకు లేండీ అలాంటప్పుడు. “బొవి తవ్వితే దయ్యం బయట వర్డట్టు” ఇంత
వజకు చదవకుండా ఇప్పుడు చదివితే మాశేం అనర్థం కలుగుతుందో” అని.
ఇది ఓక మూర్జవాద౦, లేక పోతే అందంగా చెప్పాలంటే గడునువారి మాటలు.
వ్యాధులు మొలో ఉన్నాయి. బజారులో మందులున్నాయి. బెట్టునరి చేపే నష్టం
మ౦దులకా? మికా?
ఉర. భగవర్ధీత చదివితే ఏ౦ లాభ౦?-. లాభనష్టాల లెక్కలపై జీవించే వారంటారు:
తప్పకుండా భగవర్ధీత చదువుతామనుకోండీ మాశేం లాభం, ఏరూపంలో కలుగు
తుంది? మళీ మేం చాలా నమయం ఖర్చుపెడతాం కదా! తగినంత లాభం లేకుండా
ఏ పని చేయడం మాకలవాటులేదు" అని. మాకు ఇలాంటి దురాలోచనలు పోవడం
మొదటి లాభం. ఆపైన మిరు ఇవ్పటి! ఎంతకాలం వృధాచేశారో, నిజంగా
అబ్ఞానంతో ఎంత వష్ణవడ్డారో తెలియడం శెండోలాభం. నిజంగా లాభం కావాలనే
పట్టుదలే మొకుంటీ మారే భగవద్గీత ఛదవడాలికి అర్హులు.
క, వేదాంఠసారమే భగవద్గీత :--- ఇలాంటి, చొప్పదంటు ప్రశ్నలు ఇంకా
ఇంతక౦టే హాస్యాప్పదమైనవీ నమాజంలో ఎన్నోమాటలు మన౦ వింటుంటొ౦. ఇలాంటి
ప్రముఖుల్ని చూచి చాలా జాలివడాలి, ఎందుకంటే [వవంచంలోని జీవులందలికీ భగవద్గీత
వల్ల [ప్రయోజనం ఉంది. నూర్యుడు నాకెందుకండ్ర? అవే మూర్చుడు ప్రపంచంలో ఏదేశ౦లో
వైవా ఉంటాడా? ప్రాణవాయువును తిరన్కరించే జఢుడెక్కడైనా ఉంటాడా? వ్రపంచంలో
ఉన్న సకల వేదాంతాలకు మూలనూత్రాలన్నీ భగవర్గీతలో పొందువరచబడి ఉంటే,
భారతీయ వేదాంత దర్శవసర్వన్వం భగవద్ధీతలో సాక్షాత్కార మిన్తుంలే, వుల్టిన ప్రతి
వాడికీ సంబంధించిన నమవ్యలే భగవద్గీతలో చర్చింపబడి ఉంటే, భగవద్గీత అందళి!
కావాలా? అక్కట లేదా? అనే మొమాంన ఏమిటీ?
6. ప్రతిజీవికీ భగవర్గీత కావాలి ;--- బూమిమిద పుట్టిన ప్రతి జీవికీ భగవద్గీత
కావాలి. మానవులకు జ్ఞానంద్వారా, అది ఉపయోగిన్తుంది. మానవేతరులకు ఆళబ్ధాలు
చెవున పడినంత మాత్రానే పాపాలు నశించి ఉత్తమ జన్మలు కలుగుతాయి. కనుక వాడు
నన్న్యాని కాడు గదా! మునలివాడు కాడు గదా! రోగ(గన్తుడు కాడు గదా! అనమర్హు
డంతక౦టే కాడు గదా! అని శంకిండం బుద్ధిలోపం వల్ల, చెప్పేవాళ్లు లేకపోవడం వల్లనూ,
కళ్లున్న ప్రతివాడికి వెలుగుతో అవనరమున్నట్లే జన్మ ఎత్తిన పతివాడికీ నమన్యలుంటాయి
కాబట్టి వాటిని అధిగమించాలంటే తనలో ఉన్నలోపాన్ని శెలునుకోవాల్సిన అవనర౦ ఊంది.
తన స్వరూపం ముందు అర్థిం జేనుకొని, తనుఏపొరపాటు చేయడం వల్ల ఈ సమస్యలుతృస్న
మౌతున్నాయో తెలునుకో గలిగితే, ఆ నమన్యలణు సులభంగా పరిమృరించుకోవచ్చు. నమస్యె
తెలియకపోతే దాని పరిష్కారం వాడివల్గేమాతి౦ది అందుకని సమాజంలో జీవించే ప్రతి
వాడికీ తారనవడే నమస్యలకు భగవద్దీత ఏం ఏరిష్కారం చెబుతుందని, ఈ దృష్టితో భగవ
ద్ధీతను చదవడం మొదలుపెట్టాను. నాకు తోళిన భావాలను అక్కడక్కడా ఉపన్యాసాల్లో
చెప్పాను. చాలా మందికి ఈ కోణంలో ఇలా నర్విజనపొత౦గా భగవద్గీతను అన్యయిం
చడం నచ్చింది. అనేకరకాలుగా, అనేక సందర్భాల్లో మ్మితులు చాలామంది ప్రోక్సావోన్ని
చ్చారు. తరువాత ఒక చక్కని ప్రణాళికను రూపొందించుకున్నామ. దాని ప్రకారమే
ఈరచన సాగింది.
6, 1. మన నమన్యలకు భగవద్గీత వరిష్కారాలు :--- భగవద్గీతలో ఉన్న సృష్టమైన
కొన్ని సిద్ధాంతాలు ఎవరికో వేదాంతులకు మాత్ర౦గాక సామావ్యమానవుడి జీవితంలో
వ్రతిదిన౦, వాడు ఎదుర్కునే నమన్యలకు చక్కని వరిష్కారాన్న౦ందిస్తాయి. మహా
పురములు, మహాత్ముల జీవితాలను పరిశీలిసే క్లష్టనమన్యలు నంభవించినప్పుడు
వారు భగవద్గీతను వరిష్కారసాధనంగా తీసుకున్నట్లు కనబడుత్తుంది మానవులకు
క!
మౌలికమైన నమన్యలు సమానమైనవే కాబట్టీ, అవి అందజికీ వరిచితమైనవే అయి
ఉంటొయి... కనుక భగవర్గీతను అధ్యాయ[క్రమాన్నమనరించి చదివినవారి!
ముఖ్యంగా తోచే సిర్ధాంతాలవే ఈ పున్తక౦లో ఎన్నుకొని అవి ఏ నమన్యల్నెలా
వరివ్కరిస్తాయో!ఏ 'నంళయాలకు ఎలా నమాధావా లౌతాయో మళ్ళుకు కొన్నింటి
విలా విదావీంచాను. ఇలాంటి ఇతర నమవ్యల వెన్నింటినైవా భగవర్గీతద్వారా
మవ౦ వరిష్కరించుకోవళ్చు. అనలు భగవద్గీత చదవనివాథు ఈ రూపంగా అన్ని
అధ్యాయాల్లో ఉన్న ముఖ్యశ్లోకాలను ఒకసారి చదివినట్లొతుంది. నమాజంలో
వ్రతివృత్తిలో ఉన్న వారికీ ఇది ఉవయోగవడాలవేదే నా లక్ష్యం, బాహ్య[వపంచ౦
గౌర్డీలో పల్టీలు కొడుతున్న మనకు, మనలోవలి [వవంచం అందుబాటులోకి
రావాలనీ, వన లోపాలు అర్థంకావాలనీ, ఈ పద్ధతిలో ఈ రచనను చేశాను.
ఆందలికీ నురిభంగా ఊండాలపీ వ్యావవోరిక భాషవే ఉవయోగించాను. ఇందులో
చెప్పదిడిన నమన్యలు పరిష్కారాలు ఏ మఠంలో వారికైనా కావలనినవే కాబట్టి
వాటీనర్థ౦ చేనుకొని ఇంద్రియ నిగ్రహంతో, మనోని[గహంతో, ఆత్మగుణాలతో,
కర్మయోగం౦తో జీవనాన్ని సాగిసే వ్రతివాడు ఆదర్శ ప్రవృత్తికల మానవుడుగా
రూపొందుకాడు. పవరిపూర్ణుడౌతాడు. నమాజ౦ంలో విరాట్పరుషుట్ణి సాక్షాత్కరింప
* డ్రేన్సకో గలుగుతాడు. అందుకు ఏ కొంతమందికైవా నా యీ వ్రయత్న౦ వెలుగు
చూపగలిగితే చేను కృతార్ణక్థి,
ఈ వున్తక౦ం వ్రాతప్రతిని చూచినంతనే ఆప్యాయతతో “ మాకివ్వ౦డి ”
అని తీనుకొని తి, తి. దేవస్థానాల తరవున వచురించిన తి తి, దే, కార్యనిర్వవాణాధి
శారి, భారతీయనంన్కృటీ పరిరక్షణ బిద్ధదీక్షులు, మంచితనానికి మారుపేరైన
శ్రీపి. వి. ఆర్. కె. (వసాద్, ఐ. ఏ, ఎస్, గారికి, నావోర్టమైన కృతజ్ఞతా
కునుమాంబలి.
ఈ వున్తక రచనాకాలంలో నాకు ఎంతో సహాయంగా ఉండి, క్లోకనూచిని
తయారుచేవీ ఇచ్చిన వ్రీయిమ్యలు శ్రీసాంప్రతి నురేంద్రవాథ్ (ఉ55ఓ 31202861
వ0010216 3జిఓ) గారికి వాఆశీన్సులు.
ఈ వున్తకాన్ని నుందర౦గా ముద్రించ్దిన శ్రీఎమ్. విజయకుమార్రెడ్డి
(4టుజల 1. ౫. ౨. ?9బు) గారికి వారి సిబ్బందికినా వభాకాంక్షలు.
“ క్టర్మట్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన”
గీతాజయంతి,
కం12.19079. ఎన్. బి. రమునాథాబార్య
ఇందులో నమన్యలు ...
= అన్నింటికీ దిగులే!
,. ఎందుకు మానసికంగా కుంగిపోతున్నాను ?
. ఏమిటీ జీవిత౦ ?
* ఏమిటీ ద్వంద్వాలు ?
. ఎవరు ద్వంద్వాత్రీతులు ?
* ఎందుకు మంచి చేయాలి?
మ
ఊఅ,, ఆత్మ చనిపోతుందా?
రా
విరి
ల
=
8-9. చావు - పుట్టుకలంటే ఏమిటి?
10. ఆత్మ స్వరూపం ఏమిటి?
1. పుట్టినవాడు చనిపోక తప్పదా?
శ ఆళ్ళ్చర్యకర మైందేది ?
18, బాధ్యతకు భయపడి పారిపోవడమా?
క్త ధర్మం తప్పి అప!ర్తిపాలు కావడమా?
15, ముందు నుయ్యి వెనుక గొయ్యి
16, ఫలితం ఏమౌతుంది?
17, ఆలోచనలు నిలివడ౦ లేదు
. ఫలితాన్ని ఆశించడం తప్పా? “ఎస
-*ఎ
౦౧
లు
విది
పరి
$4
లజ
ల
4
౨
౮
6
, యోగమంటే?
*, వుణ్యపాపాలంటకుండా ఎలా కర్మ చేయడం?
, ఎవరు స్థితప్రజ్ఞుడు?
. ఇంద్రియ నిగ్రహం ఎలా?
- పండితుడి మనన్సు ఇంద్రియాలకు లొంగుకుందా?
= వంగమంలే ఏమిటి?
5
ర
కి
సి
సై
జ
ఇవ, ఈ చికొకుల్లోంచి కాంకి ఎలా లభిన్తుంది? టా€9౨
భా
సాక
టిన్
సైక
బార
6౨
కు
$:-“*
9
అ
4111
, వాకు నుఖం ఉందా?
- మనను ఇంద్రియాల వెంట పరుగెడుతోంది ఎలా?
. ఈ ఆలోచనలెలా పోతాయి?
. ఈ సోమరితనాన్నెలా పోగొట్టుకోవాలి?
. దేవతలూ, యజ్ఞాలూ అంధ విశ్వాపాలేనా?
* కర్మనంగం ఎలా పోతుంది?
. కర్మయోగం విద్ధివినుందా? టు
సా
ఫు
ఖాన
టి
టక
స ౦౧0౧
6౮
*ఎ*
ఆ
స
౮
. ఆదర్శంగా ఎందుకుండాలి?
, రాముడు కృష్ణుడు దేవుళ్ళా?
వేవెంత చదువుకున్నా కర్మలు చేయాల్సిందేనా?
. వేదాంతం న్వభావాన్ని మార్చదా?
* నుఖంకోనం వరధర్మాన్ని ఆంచవచ్చా?
. పాపాలకు మూలకారణాలేమిటి?
- ఎవరు ధర్మాన్ని ఉద్ధరిప్తార?
, దేవుళ్ళలో ఎవరు గొవ్ప?
* కర్మిబంధం నుంచి ఎలా తప్పుకోవడం?
ఎవరు పండితుడు?
* కర్మలుచేనూ కర్మబంధం ఎలా తప్పించుకోవాలి?
* తత్త్వజ్దానం ఎలా పొందాలి?
. వా పాపాలకు ఏమిటి నిషృతి?
వవి[త్రమైన వన్తువేది?
, నంశయ[గ్రవుడి గతి ఏమిటి?
. యోగులు కర్మలవెందుకు చేస్తారు?
+. బ్ఞానలు అజ్ఞామలు కర్మలెలా చేస్తాడ?
. మనకు కర్తృత్వం లేదా?
+ దేవుడు నా పాపాన్ని ఎందుకు పోగొట్టిడు? షక
జట
విజ
ణి
౪కి
ఏకి
ఏ6జఇఇక
సస అఆ
జ
, ప్రాలీన భారతీయల్లో సమద్శన్టి వుందా?
. మంచి కలిగిలే నంతోష పడకుండా ఎలా ఉండడం?
* భౌతిక నుఖాలు ఎల్లకాలం వుండవా
. అందటీనీ సమానంగా చూడాలా9
దేవుడెవరిని రక్షిస్తాడు?
, ఎవడు గొప్ప యోగి?
, మన స్ఫెలాంటిది ఖ
9. మంచి చేసేవాడు బాగుపడతాడా?
. యోగాభ్యానంలో నిష్టలేని వాడేమౌతాడు ?
*. జ్ఞానంకలిగినా అ౦దలు భక్తులు కాలేరెండుకని?
దేవుడిక౦టే గొప్పవన్తువుందా?
, మాయ అ౦టే ఏమిటి?
. ఎందుకు నాన్తికులౌతారు?
* భక్టులెన్ని రకాలుగా ఉంటారు?
, ఎవరినైనౌ పూజ చేయవచ్చా?
, ఈ అవతారాలన్నీ దేవుళ్ళేనా?
. అంఠ్యస్మరణం అంత ముఖ్యమా?
, ఎందుకు నామన్మరణం?
, దేవుడు మనమాదిరి పుట్టడమేమిటి?
* దేవుడితో కూర్చుంటే రోజులెలా గడుస్తాయి?
, అందరు గుళ్ళు గోపురాలు కట్టించగలరా
?
. అన్నం లేనివాడికి దేవుడెందుకు?
. పక్షపాతి దేవుడెలా అవుతాడు?
* తప్పులను దేవుడు క్షమిస్తాడా?
,. భక్తులకు దేవుడు మార్గం చూవుకాడా?
, అనన్యభ్క్తి ఎలా కలుగుతుంది?
న్
దేవుడు భక్తులను ఎలా ఉద్ధరిస్తాడు?
79, దేవుడున్నాడా ?
దేవుడెందుకు కనవడడు ? కీర్త
81. భక్తుడెలా వుండాలి? ల!
82 భగవంతుణ్ణి ఎలా సేవించాలి? శీర్
* రేవుడెలాంటి వారిని రక్షిస్తాడు? క్
రిక. భక్తి మార్గాలెన్ని ? 406
85, వాటిల్లో మంచి మార్గమేది? త్త
80. దేవుడికి ఎవరంటే ఇష్టం? క్ష
87. జ్ఞానం అంటే ఏమిటి? శీగ్రి
88. గుణాతీతులెవరు ? 50
89. గుణాతీతస్థితి ఎవరి శేర్చడుతుంది ? 50
90, మనన్ఫు చెడు దోవలెందుకు పడుతుంది? 51
ర్మ దేవుడేం చేయగలడు ? 651
9ల్డె దైవీ నంవదలో పుట్టినవారెలా ఉంటారు? 58
9వ అనురీ నంవద అ౦టే ఏమిటి? 538
ర్త దైవీ - ఆనురీ సంపదలు మనల్నే౦చేస్తాయి?
9ర్ట్ ఆనురీ నంపద వారి ఆలోచనలు ఎలా ఉంటాలు? ర్డ్ష
0౮6, భౌతికదృష్టి గల వారి చేష్టలెలా ఉంటాయి? 55
97, ద్వేషంతో నిండిన వారి గలేమిటి? 57
98 ళ్ నరకద్వారాలేమిటి ? 57
స్వేచ్చగా జీవిసే ఏమౌతుంది? 58
100. మానవుల న్వభావాల్లో ఎందుకు తేడాలు? 58
101. ఇష్ట దేవతలను బట్టి వారి శ్రద్ధలమ గుర్తించవచ్చా?
102, ఆవోరాల్లో తేడాలెందుకు? ల
108. ఆరాధనల్లో భేదాలున్నాయా?
104. ఈవస్ఫెన్ని విధాలు?
105. దానాలు ఎన్నీ రకాలు?
106. సొత్త్విక - రాజన - తొమన జ్ఞానాలెలా వుంటాయి?
107. కర్మల్లో తెడా వుందా?
108. కర్తలు విభిన్నులా?
1009. బుద్ధలెన్ని రకాలు?
. స్టెర్యాల్లో తేడాలన్నాయా?
సుఖాలు వేలుగా ఉంటాయా?
. వర్ణాలకుండవలనీన గుఖాలేవి?
*, తన వృత్తిలోనే దేవుణ్ణి ఆరాధించ వచ్చా?
. పరధర్మాన్నాశయించడం తప్పా?
0. దుఃఖాలు లేకుండా పోవాలంటే నేనెలా ఉండాలి?
. భోక్త విఘ్నాలుండవా?
. దేవుడెక్కడున్నాడు?
*. దేవుగ్ధి నమ్మవచ్చా?
, హేకువాదానికి వేదాంతం నిలబడుతుందా౪
. దేవుణ్ణి పూజిస్టే దుఃఖం పోతుందని ఏమిటి గ్యారంలీ?
-. తేలీకైన మోక్షమార్గం ఏమిటి?
భగవద్గీత
మన సమస్యలకు
పరిష్కారాలు
1. సమస్య* _ ఎన్నో వయళ్నాలు చేశాను. కానీ ఏ విషయంలోను
నతృలితం కలగలేదు. మనస్సును నిరుక్సాహం
ఆవరించింది. ధైర్యం నన్నగిల్లింది. ఏవని చేయాలన్నా
ఏదో భయ౦! మంచి జరగదేమో! నని. చాలా కుంగి
పోయాను. ఏ౦ చేయాలి?
శ్రెబ్యం మాన్మ గమః పార్ట! వైతత్త్యయ్యువపద్యతే ।
వదం హృదయదొర్భల్యం త్యక్ష్య్వోత్తిష్ట పరంతప॥ సి
పరిష్కారం: నిరక్సాహవడ కూడదు నీలో ఉండే శకి నీకు తెలియదు. ఎన్నో మంచి
విజయాలను సాధించిన నీవా ఇలా కుంగిపోయేది? ధైర్యం తెచ్చుకో.
నీచమైన పీరికికనాన్ని వదలిపెట్టు, ఉత్సాహంతో దైవంమిద భార౦వేసి
నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుం కట్టు. తవ్చగ లక్ష్యాన్ని సాధిస్తా
2. జీవితంలో జరిగే వతి న౦ంఘటనక్షు చేను మానసికంగా ఎంతో
బాధవడతాను. వాడ నాకు ఉపకారులెనా అపకొారులెనా వారిని
గరించి నాకెందుకో విపరీతమైన ఆవేదన. చనిపోటున వారిని
గురించి పోయారని బొధ. ఉన్నవారు నరిగా లేరే అని బాధ.
ఏమిటి దీనికి వరిష్కారం?
అళోబ్యానన్వశోచ న్యం (పజావాదా౦ంళ ) భాషసే |
గతానూనగఠానూంళ్ళ్చ నానుకోచన్సి ప౦డితాః॥ కేకేలై
నీది శేవలం మానవీక దౌర్బల్యం. ఎవరిని గురించి నిజంగా బాధవడాలో ఎవరిని
గురించి బాధవడక్కరలేదో నిర్ణయించుకోలేక పోతున్నావు. వివేకంగల వాళ్లెవరు చచ్చి
పోయిన వాళ్లని గురి౦చిగాని బతికి ఉన్నవాళ్లని గురించిగొని బొధపడరు. ఎందుకంటే
లోకంలో [వతివాడు వాడి వుణ్యపాపాలను అనుభవిన్తుంటాడు. ఇతరులు బాధవడినంత
మాత్రాన వాడి నుఖదుఃఖాల్లో ఏ మార్పూ రాదు. అది దైవలీల. కనుక నీవు ఏదో సాధిర్ధా
మని బాధపడట౦ తప్ప.
8... అతన నాకు చాలా ఆప్తుడైన మిత్రుడు. వేమూహించలేదు.
అనుకోకుండా అతడు గతి౦ఛాడు ఎంత [పయత్ని౦చినా మరచి
పోలేక పోతున్నాను. ఏమిటీ జీవితం? ఏమిటీ జననమరణాలు?
దేహినో ఒన్మిన్ యథా దేహే కొమారం యొవనం జరా।
తథా దేహాన్తర(పా వ్లీఃధీరన్తత న ముహ్యతి॥ 13.2
అతడు నావాడంటున్నావు. అందుకే నీకంత బాధ, ఈలోకంలో ఎవరికీ ఎవరూ
తనవారూ కాదు వరాయివారూ కాదు. అదంతా మన౦ పెంచుకున్న అనుబంధ౦. అనలు
మరణమంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా? మనకు జీవితంలో ముందు బాల్యం వన్తుంది;
కొన్నాళ్ళకు అది గడచి యౌవనం ప్రారంభమౌతుంది. శేను యవకుళ్ణి అమకు౦టు౦డగావే
మునలితన౦ వచ్చేన్తుంది. బాల్యం పోయిందని బాధవడుతున్నావా* లేదు. అలాగే నీ
అత్మ ఈళరీరంలో కొన్నాళ్లుండి ఇంకో శరీరంలో వ్రవేశిన్తుంది. అదీ శాశ్వతం కాదు.
కొంతకాలం తరువాత దాన్ని వదిలిపెడుతుంది. “ఈ శరీరం వాది" అనుకుంటాడు జీవుడు.
అందుకే మరణమంటే భయం. చచ్చిపోయినాడంటే బాధ. మిత్రుడు వేరే ఊరు వెళ్లాడంటే
బాధవడతామా? ఇదీ అంతే. అయితే బాధపడకుండా ఉండాలంటే ఆ దృష్టి కావాలి.
4. ఎండాకాలంలో వివరీతమైన తావ౦. అప్పుడు చల్లగా ఉండా
లనిపిన్తు౦ది. వర్షాకాలంలో అతివృష్టి బాధ. చలికాలంలో
త్మీవమైన చలి. వెచ్చగా ఉండా లనిపిన్తుంది. ఏకాలం చూచినా
బాధాకరంగానే ఉన్నది. వీటివల్ల నాజీనననరళిలో చాలా
ఒడుదుడుకులు కలుగుతున్నాయి. వీటి నుంచి బయటపడాలి.
ఏమిటి మార్గం?
మాతానృర్యాన్తు కౌన్తేయ! శీతోస్టసుఖదుఃఖదాః|
ఆగమాపాయినో ఒనిత్యాప్తాం తితిక్షన్వ భారత॥ కేశ్సంలై
ఇవన్నీ తాత్కాలికాలు. ఏవీ కాశ్వతాలు కాదు. బీటినించి నీవెలాగూ
తప్పించుకోలేవు. కళుక వీటివభావం బీ మనన్సుమోద పడకుండా ఓర్పుతో మనలాలి.
క్ర
కొంచెం ఓపీక పట్టావంటే ఇవన్నీ గాలిలో మేఘాల్లాగా అదృశ్యమౌతాబు. కనుక మనన్సును
నిగ్రహించుకో ్ష
5. ఈ శీతోస్పనుఖదుఃఖాదిబాధలకు గురికానివాప కూడా
ఉంటారా వారేనా నిజంగా మోక్షానికి అపలు?
టౌ
మంపిన వ్యథయన్వ్యేే ప్తపషషం పుఠషర్షభ।
నమదుఃఖసుఖ౦ ధీరం సోఒమృతత్వాయ కల్పతే ॥ 15.2
తప్పకుండా ఉంటాడు. అల్లాంటి వాళ్లనే ధీరులంటారు. వారికి వీటి స్వరూవం
బాగా తెలియద౦ వల్ల ఇవి వచ్చేపోయేవని (గ్రహించి వీటిని లెల్బ చెయ్యరు. లెల్టి చేయని
వారిని వి ఏమో చేయలేవు. లొంగి పోయావో కుంగదీస్తాయి. అలా వీటికి ఎన్నటికీ
లొంగని వారికే మోక్షం లభిన్తుంది.
6. చనిపోయిన వె0ంటనే శరీరం బూడిదై మట్టిలో కలున్తు౦ది కదా!
ఎ౦దుకు జీవితంలో మంచిని చేయాలి? దేనికీ మంచి మౌర్గ౦లో
నడవాలి? _ శరీరంకంటే వేలైనది, శాశ్యతమైనది ఏదైనా
“ఆత్మ” అవేది ఉన్నదా? ఈ ళరీరంమిద మోజుపెంచుకోవడం
మంచిదా౪
అన్తవన ఇమే దేహా నిత్యస్యోకాః శరీరిణ:1
అనాళినో ఒప మేయన్య తస్మాద్యధ్యన్వ ఛారత॥ 18.2
శరీరమనే కద్దానిే నశించిపోయే. అని అర్థం. అలాంటి దానమౌద మోజు
'పెచుకోవడం మంచిపశి ఎలా అవుతుంది? శరీరం మట్టిలో కలనినా శాశ్వతంగా ఉండే
ఆత్మ ఉన్నది కాబట్టి మనం మంచినే చేయాలి. మనం చేసే (పతికర్మవల్లా మనకి
పుణ్యపాపాలు కలుగుకాయి.. కనుక మనం మంచి పనులే చెయాలి. మంచి మార్గంలోనే
తప్పక నడవాలి. ళరీరం పోయినా ఆ పుళ్యపాపాలు ఆత్మను వదలవు. వాటి ఫలితా
లైన నుఖదుఃఖాలను ఆత్మ అనుభవిసేగాని అవి నథించవు, కనుక శాశ్వతమైన ఆత్మకు
నశించేటుచంటి శరీరాలతో సంబంధం కిలగడిమే జీవితమని తెలునుకోవాలి.
శ్తీ
7. లోకంలో ఒకడిని ఇంకొకడు చ౦పుతున్నట్లు వ్యవవోర౦ ఉంది
కదా! ఇది నిజమేనా? ఆత్మ చచ్చిపోవడ౦కాని, ఇతరులు
దాన్ని చంపడ౦కాని కుదురుతు౦దా?
య ఏనం వేత్తి హన్తారం యశ్లైనం మన్యతే హతమ్|
ఉభౌ తొ న విజానీతో నాయం హని న హన్యతే 19.2
లోకంలో ఎన్నోరకాల వ్యవవోరాలున్నాయి. అవి అన్నీ సత్యానికి దగ్గజిగా
ఊండవు. అన్నీ అనత్యాలూ కాదు. “వాడిని వీడు చంపాడు అంటుంటాం. అక్కడ
మనదృష్టిలో వాడంటే ఆ పేరుతో చెవ్పబడే శరీర0. ఇది శరీరాత్మ భ్రాంతివల్ల ఏర్పడిన
భ్రావన, అలానె “వీడు చచ్చిపోయాడు" అని మనం అంటే శరీరమే వీడనే దృష్టితో
అన్నామన్న మాట. కాని అత్మ చంపేది కాని, చచ్చేది గాని కాడు. నుకృత దుష
తాల ననుభవించిన జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇ0కో శరీరంలో వవేశించడాని$ ఏదో
ఓక్ నిమిత్తం కావాలి కాబట్టి వాడు చ౦పాడినో| లేక ఇంకేదో మనం చెవుతుంటాం.
ఆత్మని భావులేదు,
8. లోకంలో, మానవుడు పుడుతున్నాడని, చనిపోతున్నాడనీ,
అంటుంటాం కదా! ఆత్మ నిత్యమే అయితే వుట్టడమేమిటి?
ఛావడమేమిటి ? చావువుట్టుకలు ఆత్మ కుండవా? లేక ఆత్మ
కూడా అనిత్యమేనా ?
న జాయతే [మియతే వా కదాచిత్
నాయం భూక్వా భవితా వా న భూయః।
అజో నిత్యః శాశ్వతోఒయం వురాణో
న హన్యతే హన్యమానే ళరీరే॥ ర0.2
చావు పుట్టుకలు శరీరానికే గాని, ఆత్మకు కాడు. శరీరంమంచి ఆత్మ విడిపోవడమే
మరణం. _ శరీరంలో అత్మ ప్రవేశించడమే ఉత్పత్తి ఆత్మ నిత్యం గనుక పుట్టదు
నశించదు. అంటే ఎప్పుడూ ఉంటుంది. కనుకనే దీన్ని పుట్టినిదని, నిత్యమై౦దనీ,
శాశ్వతమైంచినీ, పురాణమైందనీ చెపుతారు. _శరీరానికి చావు నంభవించినా ఆత్మకు
చావు లేదు.
9. _నవ్నిహితవ్యక్తి గతించాడు. అతవిమాది ప్రేమాభిమానాల్ని నేను
మరచిపోలేక పోతున్నాము. నామన స్సెలా నమాధానవటచుకో
వాలి౪ మరణమంటే ఏమిటి?
వాసా౦నీ జీర్దాని యథా విహాయ
నవాని గ్శ్గాతి వరోఒవరాణి। '
తథా శరీరాణి విహాయ జీర్గా
న్యవ్యాని నంయాతి నవాని దేహీ॥ 22.2
ఎవడు దగ్రజవాతు? ఎవడు దూరవు వాడు? ఈ దగ్గజ దూరాలన్నీ మనం కళ్ళం
చుకున్నవి. మి మనన్నును మిరు నిిగ్రహించుకోవాలి. మనం కొత్తి బట్టలు కుట్టంచు
కుంటాం. కొన్నాళ్లు వాడుకుంటాం. అవి చినిగి వాతవాకాయి. వాటిని వదిలేసి మళ్లా
కొత్తవాటిని తొడుక్కుంటాం. ఆత్మకూడా అలాగే ఓక శరీరంలో ప్రవేశించి కొన్నాళ్లుండి
అది శధిలమైతే, దాన్ని వదిలి వేటేబానిలో ప్రవేశిన్తుంది. వీటిస జననమరణాలు అన్నాం.
10. మన శరీరాన్ని పృథివి, జలం, తేజన్సు, వాయవు ఏమైనా
చేయగలవు. అందుకే మన౦ ఈ భూకాలకు బయపడిపోకా౦. మటీ
ఆత్మకూడా అంతేనా? లేక శరీరానికి ఆత్మట కేడా ఉందా?
వైనం ఛిందన్లి శప్తొణి వైవం దహతి పావకః।
న వైనం శ్లేదయన్యాపో న శోషయతి మారుతః॥ ర్రం2
అచ్చేద్యోబయమదా హోగ్యఒయమక్షేద్యోఒశోష్య ఏవ చ |
నిత్యః నర్వగతః స్థాణుర చలోఒయ౦ ననాతనః ॥ 2402
శరీరానికి ఆత్మకు పోలిశే లేదు. శరీరాన్ని పంచభూతాలు ఏమైనా చేయగలవు.
కాని ఆత్మమ ఏమీ చేయలేవు, సాలు శరీరాన్ని నరికివేసాయి, ఆత్మను ఖంజించలేవు.
నిప్పు శరీరాన్ని బూడిద చేసివేన్తుంది, కానీ ఆత్మను అంటుకోలేదు. నీళ్లు ళరీరాన్ని తడిపి
వేయగలవు, కానీ ఆత్మవేమి చేయలేవు. గాలి శరీరాన్ని ఎండించగలదు, ఆత్మవేమా చేయ
లేదు. కనుక మన ఆత్మ నరకడానికి వీల్లేవిది, తగులబెటిడానికి వీల్లేనిది తడపడానికి
వీల్లేనిది. ఎండించడానికి వీల్లేవిది. ఇది నిత్యం. అంతటను ఉంటుంది. స్థిరం, అలం,
వవాతనమై ఉ౦టుంది. కమక దీని దగ్గణ బాహ్యభూతవికారాలు వనిచేయపు.
6
శే, పుట్టిన (వతివాడూ చనిపోక తవదా ? చనిపోయినవాడు మళ్లి
పుట్టపండా ఉండగలడా? మటి “అయ్యో! నావాడు పోయి
నాడే!" అవి మన౦ బాధవడట౦ మంచిదా?
జాతన్య హి ధృవో మృత్యుర్ధ్శృవం జన్మ మృతన్య చ|
తస్మాదప౦హార్యేఒర్లే న త్వం శోచితుమర్హతి& 27.2
పుట్టిడమనే లక్షణంగల ప్రతిదీ చనిపోక తప్పదు. అందుకవే ది న్ని అనిత్యమంటాం.
పుడుతున్న వ్యక్తులు, వన్తువులు నశించడం మనం ప్రత్యక్షంగా చూన్తున్నాం. చనిపోయిన
వాడు మళ్లా పుట్టక తప్పదు. మోక్షం పొందితేనే మళ్లా జన్మ ఉండదు. వునర్ధవ్మ
సిద్ధాంతాన్ని అంగీకరించడానికి మనే ఇప్పుడు సొక్ష్యాధారాలు అన్ని దేశాల్లోను దొరుకు
తున్నాయి. కనుక ఈ శరీరం వదలి ఇంకొచోట పుట్టేవాడిని గురించి బాధపడడం
అవివేకమే కదా! బాతుంది.
12. ఎవరెనా చనిపోయినారని వినడంతోనే లోకం ఆశ్చర్యవడు
తు౦ది. ఆత్మను ఆశ్చర్యంగా చూనుంది. ఆశ్చర్యంగా చెప్పు
కుంటుంది. ఎన్నీ సారువిన్నా ఇ0కా వింతగా వింటూవే జాంటుంది.
కానీ దీని న్వరూవన్వభావాలు ఏ ఒక్కరికి అంతుబట్టవు.
మళ్లాలోకవ్యవవోరాల్లో మునిగిపోయి మర్చిపోతుంది. అజ్ఞానంలో
వడిపోతు౦ది. ఏమిట చ్మితం ళి
ఆశ్చర్యవత్పళ్యతి కళ్చిదేనం
ఆళ్ళ్చర్యవద్వదతి తథైవ చాన్యః1
ఆళ్చర్యవచ్చైన మన్యః (శణోతి
(భ్రక్వాప్యేనం వేద న చైవ కళ్ళిత్॥ 29.2
ఆవుము! ఇది నిజంగా ఆళ్చర్యాలకే ఆశ్చర్యమైన వన్తువ. లోకంలో ప్రతివ్యక్రికీ
ది[గ్భాంతిని కలిగించే పదార్థం ఇది. మరణించాడంలే ప్రతివాడికీ ఆశ్చర్యం. తాత్కాలికంగా
- కలిగినా నత్త్వరజన్తమోగుణమయమైన మాయలో పడిపోతాడు మానవుడు. దాంతో
ఫానం నిలవదు, అజ్ఞానం ఆవరిస్తుంది. “దుకనేఅడుగడుగునా ఆశ్చర్యపడుతు౦టాడు.
18. అధర్మం పెరిగిపోయింది. చుట్టువక్కలవారు అకారిణ౦గా
వైరాన్ని పెంచుకొని తాము చీకాకు వడటంతోపాటు లోకాన్ని
కూడా. చీకాకు పెడుతున్నాటు నన్ను అధర్మంగా ఎదుర్కుం
టున్నారు. ఆ స్టితిలో ఏ౦ చేణూలి? నరిదిద్ద వలసిన బాధ్యతను
వదలి భయపడి పారిపోవడమా? లేక ధైర్యంతో నిలబడి నా
బొద్యతను నిర్వహించడమా? ఏమిటి కర్తవ్యం?
న్వధర్మమవి చావేక్ష్య న్వికమ్బితుమర్హ సి।
ధర్మ్యాదియుడ్డాచ్ళేయోఒన్యత్ క్రత్రియన్య నవిద్యతే 131 ౫
౨ ఫర్మాన్ని పూర్తిగా ఆకళించునా! నిగా కళ రిని చధిలే ఉంటే
ఏ పల్యితలొను వెనుకాడరు. న్ వంటరి డుటన్నాానే విశ్వానం నీలొ పరిపూర్ణంగా
ఉంటే అధర్మ గ” న్నది ంటున్న వారిని బతింటించు... వనుకాడకు, బాధ్యతను
చూచి ఐదిరి పారిపోకు... ధిర్మ౦గా నీవు చెసే తిఘిటనలో తప్పక నీవ విజయాన్ని
పొందుతావు. నీస్వార్కంటే నీబాధ్యతకు, ఏరోపకారాని$ ప్రాధాన్యత నివ్వు. ఆదర్శ
జీవనం చేయగలుగుతావు.
14. మొదట్నుంది వేను చాలా ఆదర్శాలతో ీవించాను. ధర్మంగా
నడిచాసు. ధర్మమార్దాఖ్యదయా నికి సిమాజ్యశయస్సుప కృషి
చేశాను. పేర్ముపతిష్టలు సంపాదించాను. క్లిష్టపరిన్లితి వచ్చింది.
ఇప్పుడు నిలబడలేవేమో! ధర్మాన్ని తప్పకానేమో! ఆదర్శాన్ని
పోగొట్టుకుంటా నేమానని భయం. ధర్మాన్ని తప్పి అపతిష్టను
వరించడమా? లేక ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవడపా?
అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేజవ్యయామ్ |
సంభావితన్య ఇాకీర్తర్మరణాదతిరిచ్యలే ॥ సశంలై
నీవు ఇంతవబకు జీవితంలో నంపాదించిన పేర్ముపతిషలు ఒక ఎత్త, గపిడు ఏ
ర్యాలను కోల్పోయి, ధర్మం తప్పినవాడని పొందే అప్రతిష్ట ఒక ఎత్తు... నీకున్న ఒర్ముపకి
వ్టలను [ప్రజలు గురిస్తారో లేదో కాని, నీకు ఇపుడు కలిగే అపకిర్తిని మృాతం అందథు తప్బక
గుడ్త పెట్టుకుంటాడు. ఒకసారి జీవితంలో చక్కని గౌరవం పొందినవాది 8౧ అగౌరవం
పొందతం మరణంకంటే నీచమైన విషయం. ఆది చాలా బాధాకరం. కనుక ధర్మాన్ని
తప్పకు* _అష్రతిష్టపాలు గాకు. ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కో.
స్. వేను చాలా ఇబ్బంది వడుతున్నాను. ఏవని చేద్దామన్నా ముందు
నుయ్యి వెనుక గొాయ్యలాగా వ్యతిరేకంగా ఉన్నాయి వరిన్థితులు.
బాధ్యత వదలి బెదిరి పారిపోవడమా? లేక ఫలితం ఏమైనానరే
ధైర్యంతో కర్తవ్యవిర్వహణం చేయడమా? అన్నది నమన్య.
జీవన్మరణ నమన్య. మథీ దీన్నెలా వరిషృరించడం?
హతో వా పాప్ఫ్యని న్వర్గ్ం జీత్వా వా భోక్యసేమహీమ్!
తప్మాదుత్తిప్ప కొవ్లేయ యుద్ధాయ కృతనిశ్చయః॥ 87.2
నీ మనన్బను దిటవు చేమకో. బాధ్యతను వదలి పారిపోయినంత మాత్రాన నమస్యా
వరిష్కారం ఎలా జరుగుతుంది? నీ నుఖప్రారబ్ధం ముఖాన్ని, దుఃఖప్రారబ్ధం దుఃఖాన్ని
నీ నలహా సంవతి౦పులు లేకుండా ఇవ్వడాని8 కాచుకొని ఊన్నాయి. కనుక నీ కర్తవ్యాన్ని నీవు
ధైర్యంతో నిర్వహించు. దైవానుకూలత ఉంటే కృతార్థడవౌతావు. అలా కాకపోయినా
నకమంగా కర్తవ్యాన్ని చేసినవాడవౌతావు. కాలమే పరిస్థితుల్ని చక్కబరున్తుంది.
16 _ “వేనొకవని చేయబోతున్నాను. లాభమెొన్తుందో! రాదో! నవి"
“విజయ౦ లభిన్తుందో ! అవజయం కలుగుతు౦దో! నని", దానివల్ల
సుఖం కలుగుతుందో! దుఃఖమే న౦భవిత్తు౦చో నని, మనన్నులో
ఒకే ఆందోళన. ఎన్నో జాగత్తలు తీనుకున్నాను. తప్పడు
మార్గాలను అమనరింపక తవ్పదా? నా ఆలోచన ఎలా ఉండాలి?
వే నెలా నడుచుకోవాలి? ఏది శాంతివదమైన మార్గం?
నుఖదుఃఖే నమే కృత్వా లాభాలాళౌ జయాజయౌ|
తతో యుద్ధాయ యజ్యన్వ నైవం పాపమవాస్ప్యని ॥ త8తి.2
నీ ఆందోళనవల్ల విజయం లభింవదు. ఆందోళనతో నీవు కర్తవ్యాన్ని నరిగా నిర్వ
హింపలేకపోవచ్చు. నీ వనుభవించవలనిన ఫలితం నీ కోనం కాచుకొవే ఉంది. అది ఎలాగూ
నిన్ను వరిస్తుంది. _దానికోనం నీవు తవ్పుడుమార్గాలను అనునరించనక్కరలేదు. నుఖ-
దుఃఖాలను, లాభనష్టాలను నమానంగావే భావించు. ఏది వచ్చినా నంతోషంగా భగవత
రి
సాదమవే భావనలో అనుభవించడానికి విద్ధంగా ఉండు, దీనివల్ల నీలో రాగ-ద్వేషాది
దోషాలు పెరిగి పాపాలుచేసే వ్రమాదంతుంచి తవ్పకుంటావు. కర్తవ్యం మళీ నీవంకు,
17. _ వేను చేయాలనుకున్న వనివివయంలో ము౦దు ఓక నిర్ణయం చేను
కున్నాను, మళ్ళా ఆలోచించి అది బాగాలేదని నిర్ణషేం మార్చు
కున్నాము. స్నేహితులంతా మంచిఫలిత౦ రాదన్నోరు. ఏమౌ
తు౦దోనని లోపల ఆందోళన. ఏ౦ చేయాలి? ఇలా నిర్ణయాలు
ఎ౦తకాల౦ మారున్తూ౦ండడ౦? అది మంచివవేనా?
వ్యవసాయాత్మికా బుద్ధిరేశేహ కురునన్దన |
బహుశా ఖాహ్యనన్తాళ్చ బుద్ధయోఒవ్యవసాయినామ్ శల
దేశ-కాల-పాత్రాలను దృష్టిలో పెట్టుకుని చక్కగా విచారించి ఒక నిశ్చయానికి
రావాలి. _నిర్ణయం తీనుకున్న తరువాత సామాన్యంగా ఎవరు నలవో చెప్పివా మళ్లా,
మళ్లా మార్చడానికి ప్రయత్నించకు. అలా మారున్తూ పోతుంటే నీలో ఆత్మవిశ్వానం
నన్నగిల్లుతుంది. అంతేకాదు ఇకముందు నీశవరూ నలహాకూడా చెప్పరు. పరిపరి విధాల
ఆలోచిస్తూ చివటకు నీవేపనీ సాధించలేవు. కనుక స్థిరనంకల్పాన్ని అలపరచుకో, విజయం
లభిన్తుంది.
18. నా వయత్నాలకు నతృలితాలు కలిగాయి. నాధించానని అహం
భావం నాలో అం౦కురించింది. [పయత్నాలు విఫలమైనాయి.
ఎంతో బాధకలిగింది. జిన్లే
వ్యర్థమనివించింది. దైవాన్ని"లోకాన్ని
నిందించాను. ఇంకా ఏ (వయేశ్నం చేయనేకూడదనుక్రున్నాను.
నా ఆలోచన మంచిదేనా?
కర్మణ్యేవాధికార స్తే మా ఫలేషు కదాచన;
మా కర్మఫల హేతుహృర్మా జే నంగోఒన్త్వ్యకర్మణి ॥ గ7 ఎల్లి
మొ ఆలోచన నరైందికాదు. నతృళితాలకు కాని దుష్ఫలికాలకుగాని మొ [ప్రయ
త్నాలు మ్యాతమే కారణమనుకోక౦డి. పనులు జరిగితే ఉబ్బి తబ్బిబ్బలు కావడం,
అహంకారపడటం, లేక వని జరగకపోతే, నిలువునా కుంగిపోవడం మిమ్ములను నిందించు
కొని దేవుణ్ణి లోకాన్ని దూషించడం మి బలహీనత. ' ఫలితం వన్తుందా? రాదా?”
వసే ఏం వన్తుంది? అనే ఆలోచనలు లేకుండా మౌ కర్తవ్యాన్ని నక్రమంగా నిర్వహించడం
10
పబశే మొ ధర్మం. ఓలప్రాప్తి మిచేతుల్లో లేదు, కనుక ఫలితాన్ని ముందే ఆ$ించకండి,
అట్లా అని మౌకర్తవ్యం వదిలి, కర్మరహితులైసోమరులు కూడా కాకూడదు. మోకివ్వవలనిన
ఫళికాన్ని మొ ప్రారక్ఞాన్నమనరం భగవంతుడెలాగూ ఇస్తాడు. ఇలాంటి భావనతో కర్మల
నాచిరిస్తే మాకు శాంతి ఉంటుంది. నమాజానికీ మొవల్ల ఇబ్బంది ఊండదు.
ల, (వయత్నానిక ముందే 'ఎంత [వయోజన౦ కలుగుతుంది ?” అని
అంచనాలు వేసికొని పనిలోకి దిగడం అలవాటు. ఎందువల్లనో
ఈ మధ్య ఏపని దలు పెట్టినా మంచి జరగడంలేదు. దాంతో
వాలా పయకి కలుగుతోంది" ఎ౦దుకులే |పయత్నించడం అని
నిడత్సాహం. ఏదో చెవ్పలెని ఆందోళన. అన్నింటివల నాలో
అనిమర్జత బాగా పెరిగింది. ఏమిటి పరిష్కారం?
యోగస్టః రురు కర్మాణి నంగ౦ త్యక్త్వా ధనంజయ ।
సిద్య్యసిద్యోః సిమా భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥ 18.2
ణి జు
మౌ నంకల్పంలోనే పొరపాటుంది.. ఏదో పెద్ద (ప్రయోజనాన్ని కోరి మిరు పని
మొదట పెడుటన్నాట. దైవం అనుకూలించ?. ఛల్తం కలక్కదోతీ వెంటనే మారు తల్గ
₹దుల పోతున్నాట నిపత్సాహపడిపోతున్నాప. ఆందోళన వాందుతున్నాప. ఇప్పుడైనా
గ్రహించారా? పలాపేక్ష వీటికన్నింటికి కారణం. ఫలసిద్ది కలిగినా కలగకపోయినా,
3ండింటి విషయంలో నమభావనతో కర్మలాచరంచాలి. జ్ సమభావశే మయోగముంటారి.
నమభావనతో వ్యవహరించే వారికి ఫలాసంగ౦ ఉండదు. వారికి పుఖ్యపాపాలు అంటవు.
20. ఎన్నోవనులు చేన్తుంటా౦. కొన్ని సరిగా చేస్తాం. ఇంళాన్ని సరిగా
చేయలేం. లోపల దడుపుగా ఉంటుంది. ఊఈవని వల్ల పుణ్యం
వన్తుందో, పాఫమే వన్తుంవోనని. మంచి చేస్తన్న "రక చెడ్డ
చేనున్నానో అని లోపల నంళయం. వీటితోఏ వనీ చేయలే!
పోతున్నాను. నేనెలా భావించాలి? ఎలా ఆలోచించాలి? ఏది
మంచి మార్గం?
బుద్ధియక్షో జహాతీహ ఉభే నుకృతదుష్థృతే ।
తస్మాద్యోగాయ యుజ్యన్వ యోగః కర్మను కౌశలమ్ ॥ 50.2
ఫలాకాంక్షలేకుండా, కార్యసిద్ధి కలిగినా కలక్కపోయినా దైవాను[గ్రహమని నమాన
ల!
భావనతో స్వీకరించడానికి సిద్ధపడి ఏ పనివైనా చేయాలి. _్రతి పనినీ ఇలా చేయడానికి
అలవాటుపడితే, ఫలాంశాన్ని భగవంతునికి వదిలివేయగలిగితే బాధ్యత మనపైన ఉండదు.
మనన్సు "నెమ్మదిగా ఉంటుంది. ఏరకమైన పుణ్యపాపాలు మనికంటవు. కనుక ఈ
భావనను పెంపొందించుకొని ప్రయత్నాలు చేయడం నేర్చుకోండి. కర్మలనాచరిన్తూ కూడా
ఫలాపేక్ష లేకుండా నమానథావనతో ఉఊ౦డట౦, వుఖ్యపావనంబంధ౦ లేకుండా చేనుకోవడమే
నేర్చరితన౦. దీన్నే యోగమంటారు. ఇలాంటి భావన మికుంటే మిరు ఏ వవైనా ధైర్యంగా
91. నా ఘనస్ఫే నాకొక నష స్యై కూర్చుంది. కొంచెం బాధ కలిగిం
దంటే తల్టకిందులైపోతాను. కొంచెంకూడా తట్టుకోలేను. ఆ
నుఖం నొకు లేదే! ఈ నుఖం నాక్టు లేదే! అని ఒకటే ఆరాటం.
కోరికోరి శమతో పన్తువులను సంపాది౦చాను. అవి పోఠాయేమో
నవి భయం. ఎవరైనా అవి కావాల౦టే వారిపై క్రోధం. కొంచెం
మంచి కలిగితే దాన్ని గొప్పగా చెప్పటం౦టాను. కొంచెం డు
కలిగితే లోకాన్ని ద్వేషిస్తాను. నేనెలా ఉండాలి?
దుఃఖేష్యనుద్విగ్నమనాః నుఖేషు విగతన్నృహః।
వీతరాగభయ్యకోధః స్థితధీడ్మనిదచ్యతే॥ 56-92
యన్ఫర్వ(తానభిస్నేహః తత్తత్పాష్య ఖభ్రావభమ్ |
నాభిననతి న దేసి తన్య (పజ్డా (పతి్షీకా ॥ ఫ్7.2
ది ట్ జా ఠి
మన మనస్సు మనం చెప్పినట్లు వింటే ఇక లోకంలో జయించలేవిదేదీ ఉండదు. అది
అభ్యానంతో రావాలి కావి ఒకపట్టున నమకూరేది కాదు. మి మనన్ఫు మొ చెవ్పచేతల్లో
లేదు కాబట్టి మిరు నుఖం కలిగినా దుఃఖం కలిగినా తల్లడిల్లిపోతున్నారు. ఆరాటం, భయం
మొలో తిష్టవేశాయి. ఎన్ని దుఃఖాలు కలిగినా మనన్సు నంక్షోభాన్ని పొందకూడదు.
నుఖాలు కలిగినవ్వుడు కొంచెం ఒళ్లుదగ్గలపెట్టుకోవాలి. భయాన్ని, రాగద్వేషాలను రగ్గజకు
కూడా రానీయకూడదు. ఏ విషయంలోను వివరీతమైన రాగం ఉండకూడదు. అలా ఉండ
టానికి అభ్యానం చేస్తే మంచి జరిగినా, చెడు జరిగినా వాటి (వభావాలు మొమిద్ పడవు.
వాటిని మొరు పొగడటం లేక ద్వేషించడం జరగదు. మిరు స్థితప్రజ్ఞులౌతారు.
శై
22. ఎపరెనా మంచిమాటలు చెప్పినప్పుడు అలాగే ఉండాలని నిర్గ
యంచుకుంటాను. కాని మళ్లా (ప్రవంచంలో అన్నిభౌతికాకర్షణ
లఖు వా వంచేందియాలు త్మీవంగా గురౌతున్నాయి. తట్టుకోలేక
సోతున్నాను. నేనీ విషవలయ౦లో౦చి ఎలా బయటవడాలి?
యదా నంహరతే బాయం కూర్మో౦గానీవ సర్వశః
ఇనియాజీన్లియా రేభ్యస్తన్య(వజ్ఞా(వతిషికా ॥ వ్8.2
మా ఇంియోలు లోకంలో ఉన్న 'బ్హ రూపు రస, గంధ, నృర్గలనే భౌతిక
విషయాలకు దాన్య౦ చేస్తున్నాయి. మి మనను వాటికి దాసోహమంటున్నది. అందుకే
మీరీ విషవలయంలో పడ్డారు. తాబేలు తన అవయవాలను బొరునులోపలికి ముడుచు
కున్నట్టు మొ ఇంద్రియాలను పై విషయాల జోలికి పోకుండా ముందు మరల్బండి మికు
సరబుర్ధి కలుగుకుంది. మొడ స్థితవ్ధులౌతాదు.
23. నా మనన్సును ఇందియాలబారిన వడకుండా కాపొడుకోవటాని॥
ఎన్నో (పయత్నాలు చేశాను. ఎన్నో శాస్తాలు చదివాను. ఎ౦తో
జ్ఞానాన్ని నంపాదించాను ,గడా ! అమకున్నాను. కానీ నా ఇంద్రి
యాలు ఉన్నట్టుండి మనన్ఫును కాస్తా వళవరచుకుంటున్నయ్.
గది సాఖ్యమా ?
యతతో హ్యాపికొన్లేయ పువషన్య విపశ్చితః।
ఇందియాణి (ప్రమాథీని హరన్తి [పనభ౦ మనః॥ 60.2
మాటి ఇంియాలను నిరోధించకుండా మనన్ఫును ని[గ్రహొంచడానికి ప్రయత్నిం
చేస్తె నఫలట కాలేరు. మసన్సు కన్నా ఇంద్రియాలు చాలా [1పబలమైనవి. వాటిక జన్మా౦త
రాభ్యాసాలన్నో ఉన్నాయి. వాటి దగ్గల మనన్సు చాలా దుర్చలమైంది. కనుక మిరు
ఎన్ని శాస్తాలు చదివినా, ఎన్నీ ప్రయత్నాలు చేసినా [ప్రయోజనం లేదు. ముందు ఇంద్రియాలు
విచ్ళంభించకుండా చూనుకోండి. ఇంద్రియాలను మారుజయించాలంటే ఉపవాసాది వ్రతాలు,
ధ్యానం కావాలి. అప్పుడే మోకు ఇన్టియజయం కలుగుతుంది. ఇక మొ మనన్సు మాట
చెప్పినట్టు వింటుంది. మన ఆచారవ్యవహారాలు, నియమ నీష్టలు, వ్రకాలు, ఉప
కేశి
వాసాల ఇవన్నీ ఇం(ద్రియజియం కోనం ఏర్పాటు చేయబడ్డవే. అందుకని రోగం ఎక్కడ
వుల్టిందో అక్కడ మందు వేయండి.
4. నాకావ్యక్రితో పరిచయం కలిగింది. అది అలా అలా పెరిగింది.
ఆవ్యకిని గూర్చి ఆలోచించకుండా ఉండలేక పోతున్నాను.
కొన్నాళ్లు గడిచాయి. ఆ వ్యక్తి నాతోవే ఎప్పుడూ ఉ౦టే ఎ౦తి
బాగుండు, అవే కోరిక కలిగింది. ఆ వ్యక్తిపై ఇతరులకభిమాన
మున్నట్లు తెలిసే
సే చాలు ఒళ్లమండేది. వాళ్లమాద ఎ౦తో
ద్వేషంకలిగేది... వీవేదో పోగొట్టుకుంటున్నావనివించేది. ఆ
శోధంలో వెనుకటి స్నేవోన్ని మరచిపోయి ఎన్నో కానిమాటలు
మాట్లాడాను. ఏంచేయాలో తెలియడంలేదు. అనలు 2ద౦ంఠా
ఎలా నంభవించిందో అగమ్యగోచరంగా ఉంది. ఏమిటి కారణం?
ధ్యాయతో విషమయాన్ పుంసః సంగస్తేషావజాయతకే|
నంగాత్సంజాయతే కామః కామాఠ్ (శోధోఒభిజాయతే ॥ 68.2
(కోధాదృవతి నమ్మోహః నమ్మోహాత్సృతివి[భమః॥
న్మ ఏతి[భంళా దృుద్ధివాళః బిద్ధివాశాత్వృణళ్యరి క 63-2
లోకంలో మనం వీవ్యక్తులను గురించి లేక ఏ వన్తువులను గురించి ఎక్కువగా
ఆలోచిస్తామో! వరిచయం పెంచుకుంటామో! వారి(టి) పై మనకు నంగం కలుగుతుంది.
సంగమంటే ఆవకి ఆ అఆవక్తి బలవడిలే కొన్ని కోరికలు పుడతాయి. అవి కొన్ని నెర
వేరతాయి, కొన్ని వివలమౌతాయి. దానివల్ల ఇతరులపై శ్రోధం కలుగుతుంది. క్రోధం
అజ్ఞానాన్ని పెంచి మవలో ఆవేశాన్ని రెచ్చగొడుతుంది. ఆవేశవరుడైనవాడు తనను కాను
మరచిపోళాడు. మ౦చిచెడులు లేకుండా మాట్లాడి, చెడ్డ వమలు చేస్తాడు. ఇవ్వుడు
మీ సమన్య న్వరూవం మళర్థమైందనుకుంటాను. మిరు ముందే జాగ్రత్త వడి ఉంటే ఇన్ని
విబ్బ౦దులు వచ్చేవి కాదు. వ్యక్తులతో గావి వన్తువులతో గాని యోగ్యాయోగ్యవిచక్షణ
లేకుండా మిరు పరిచయం కలిగించుకో కూడిగు. అలా కలిగించుకుంటే మిగతావి కూడ
తప్పవు. నమన్యకు మూలాన్ని అర్థం చేమకో౦డి. వరిష్కారం మా చేతుల్లో ఉంటుంది.
క్
కేశ
25. నాథ తెలియకుండానే ఎన్నో చికాక్షుల్లో పడ్డాను, ఇవ్వుడు
గమ్యం బూన్యంగా ఉంది. బయటవడే మార్గమే కనిపడటంలేదు.
అనలు ఆలోచించే ఓపీఠక కూడా నాకు కరువైంది. కనపడ్డ
మంచివన్తువల్లా నొకే కావాలనీ, నాఇష్టాలి$ అడ్డువశే
శే అతక్ణీ
నర్వనాశనం చేయాలనీ ఒకే ఆవేళం. రా మనన్నునాకేఅర్ధ0
కావడ౦లేదు. ఏదో అళాంతి. ఏదో ఆదుర్దా. నాశేా
(వళాంతి లభిన్తుంది 9
రాగద్వేషవిము శ్రైస్తు విష్
షయానిందింయైళ్చరన్ ॥
ఆత్మవ శ్యైర్విధేదాక్మా పృపాదమధిగచ్చతి ॥ 64.2
ప్రసాదే సర్వదు।ఖభానాం హానిరస్యోపజాయతే |
పనన్నచేతసో హ్యాట్ బుదిః పర్యవతిష్టతి | 65.2
0 0
మొ చిక్కులకన్నింటికీ రెండే కారణాలు. ఒకటి రాగం. _ రెండవది ద్వేషం. ఈ
రెండింటితోనే మారు సతమతమాతున్నాడ. మిలో అశాంతి అలముకుంది. చనన్నును
నిగ్రహించండి ఇంద్రియాలను స్వాధీనపరచుకోండి. రాగద్వేషాలు లేకండా అనుకో
కు౦డా లభించిన విషయ నుఖాలిను మారు పొందినా మనశ్శాంతికి కదవుండదు. వనన్న
మైన, నిర్మలమైన మనన్సుంటే అన్నిదుఃఖాలు వాటంతట అవే పోతాయి. వ్రనన్నమైన
మనన్ఫుళలవాడికి స్థిరమైన బుద్ధి కలుగుకుంది. అప్పుడు మాలో ఆవేశాలకు, ఆదుర్ధాలకు
కోటుండదు.. ఏది చేసినా చక్కగా ఆలోచించి చేస్తాపు. రాగద్వేషాల ప్రభావం
మొమౌద లేదు కాబట్టి మికు ప్రశాంతికి లోటుండదు,
26. తోచిన వెంటనే ముందువెనకలు ఆలోచించప౦ండా [వతివనీ
చేయడం నొకలవాటు. ఆలోచించి చేసే ఓవీక నాక లేదు.
ఒకవ్పుడు విజయం లభిన్తుంది. వరాజయం౦ చాలాసార్లు కలుగు
తోంది. నాకు శాంతలేదు, షల అ౦తకం౦లే
హన్యం. వేనెలా కాంతిని పొందుతాస ౪? వాకు నుఖమలా
కలుగుతు౦ది?
నాస్తి బుద్ధిరయక్రన్య న చాయుక్షన్య భావనా।
న చాభావయత।ః శాన్లిరశాన్తన్య కుతన్నుఖమ్ ॥ 662
మోలో నమబుద్ధి లేదు. కర్మకాశలమూ లేదు. కనుక కార్యసిద్ధి కలిగినా కలుగక
పోయినా నమావంగా స్వీకరించే ఓర్పు, ఫలాపేక్ష లేకుండ, వుణ్యపావనంబంధం లేకుండా,
కర్తలవాచరించే వేర్చు బొగొ పెరగాలి. అది మి నిరంతరాభ్యానంవల్ల కావి సాధ్య౦ కారు,
ఈ రెండూ లేనివాడికి ఏది మంచి? ఏది చెడు? అవే ఛివేళం ఉండదు. అటువంటి
వానికి మంచి భ్రావనలుండవు. ఇలా భావించని వాడికి మనశ్శాంతి కలగవే కలగదు.
మనశ్శాంతి లేనివాడికి నుఖమెలా కలుగుతుంది? అందువల్ల మిరు నమబుద్ధిని, కర్మ
కొళలాన్ని అలవాటు చేనుకుంటే మొకు తప్పక నుఖనంతోషాలు కలుగుతాయి.
27. నా మనన్సు వాలా దుర్భృలంగా ఉంది. దాన్ని నేను కట్టుబాటు
చేనుకోలేక పోతున్నాను. ఇందియాలు వాటివాటి విషయాల
వెంట వరుగెశుతున్నాయి. మనన్సు ఇందదియాల వెంట వరుగెత్తు
తోంది. మంచి చెడులను విర్ణయించుకోలేక్ పోతున్నాను.
స్టీరమైన ఏ నిర్ణయాన్ని తీనుకోలేక పోతున్నాను అమలు
బరవలేక పోతున్నాను. వేవేం చేయాలి?
ఇ౦ద్రియాణాం హి చరకాం యన్మనో ఒమవిధీయతే |
తదన్య హరతి ప్రజ్ఞాం వాయర్నావమివా౦భనీ ॥ 672
తస్మాద్యన్య మహాబాహో నిగృహీతాని నర్వళః।
ఇన్టియజీన్లియా రేభ్యన న్య (ప్రజ్ఞా పూతిప్లీకా॥ 68.2
౧ ౧ థి వ షొ ఠి
మౌ ఇంద్రియాలు న్వశ౦త్రంగా వాటికి నచ్చినట్టు వ్రవర్తినున్నయ్. నిజానికీ మా
మనన్సు వాటీని నిరోధించాలి. కానీ అలా నిరోధించకుండా వాటితో చేరిపోయింది
మనన్ను. ఇంద్రియాలు భౌతికవిషయనుఖాలకు లొంగిపోయినాయి. చుక్టాలిలేని నావను గాలి
తన ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక ఫక్కకు తిప్పినట్టు, ఇంద్రియాల వెంటబడ్డ మి మవన్సు
బిద్ధిని తన ఇష్టం వచ్చినట్లు తిప్పివేస్తున్నది. అందుకనే మిరుఏదీ స్థిరంగా నిర్ణయించుకో
లేకపోవడం, అమలు జరపలేకపోవడం ఏర్పడుతున్నది. కనుక మొర భౌతిక
విషయాలకు దాస్య౦ చేయకుండా ఇ0ద్రియాలను మరల్చి నిగ్రహించిండి. మనను
దానంతట అదే దోవలోకొన్తుంది. అవ్వడే మిరు స్థితవజ్ఞులౌతారు
శే6
28. సామాన్యంగా మనం ఊరకే ఉండటం మెలకుపగా ఉన్నప్పుడు
సంభవించదు. ఏ పనీ చేయకుండా ఉండాలనీ పయత్నించాను.
చాహ్యకర్మలను మానేసే కూడ్చున్నాను. [సక్కన ఎవరో అన్నాదు.
వారితో మాట్లాకుతున్నాను. ఎలాగో అకికష్టం మద్ మాట్లాడడం
మానేశాను. బ్యరలో ఆలోచనలు బయలుదేరాయి. ఆలోచనట
కూడా చేయకుండా ఉండాలంటే సాధ్యవడట౦ లేరు. ఏమిటి
నిది ఏదైనా వ్యాధా? లేక మానపన్వభావమా?
నహి కశ్చిత్ త్రణమవీ జాట తిష్టత్యకర్మకృత్ ।
కార్యతే హ్యవళః కర్మ సర్వః పళ్శ్ళతిజైర్టదైః ॥ 5.3
ఇది వ్యాధీ కాదు ఆధీ కాదు. మానవన్వభావం. _వ్రకృతి బర్ధుడైన మానవుడు,
ప్రళ్శతి గుణాల వక్తిడివల్ల ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు శారీరక = వాచికం
మాశసికాలనీ కర్మలు మూడు రకాలు. శారీరక వాచిక కర్మలను [పయత్నపూర్వకంగా
నిరోధించవచ్చు. కానీ మానసీక కర్మలను నిరోధించడం బాలా కష్టతరమైన ఓషయం
అడి మోగనమాథధిలోను, గొఢనుషుప్తిలోను మ్యాతమే సాధ్యవడుతుంది. అందుకనే
మానవుడెలాగూ కర్మలు చేయకుండా ఉండలేడనే, ఎక్కువకాలం ధ్రైవారాధన, నత్కాలక్షై
పాలకు వివియోగించమన్నాథు. లేకపోతే మనన్ఫు ఏ చెడ్డవనిలో వడుతుందో నని
భయం దానికి కారణం.
29. లోకాన్ని ఉద్ధరించారిని బయలుదేరాం. చాలా వీక్షతో, పట్టు
దలతో కృషిచేశాం. వేషాలు మార్చాం. భాషలు మార్చాం.
తరహాలు మార్చాం. బూడిదలో పన్నీరు పోసివల్లై 0ది వ్యర్ధ
[ప్రయత్నం చేశామని వినుగువడి అన్ని వనులు మానేశాం.
“ఈ నంఘాల్ని మార్చలేం” అవి అశ్హ్రృనన్యానం చేశాం. సోమరి
తన౦ బొగాపెరిగి పోయింది. శరీర౦, జీవితం, కాల౦ న్తంభించి
పోయినాయా? అనిపిస్తోంది. ఏలా దీన్ని పరిష్కరించడం?
నియత౦ ఫట శర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణ£
శరీరయాతాపి చతకేన వవిద్ధ్యేదకర్మణః ॥ 8.2
లోకంలో మనుమ్యులు 1. అకర్ములు 2. సకర్ములు 8. విష్కామకర్ములు అవి
క్షే?
మూడు రకాలుగా ఉంటాడు. ఇందులో మొడ [గ్రనుతం మొదటి తెగలో చేరతాడు.
ఈమోగుణ౦ [వధానంగా ఉండటంవల్ల అలా అన్రనవ్యానం చేశారు. కనుకనే సోమరులైనారు.
కోరికలతో మంచిదోచెడ్డదోఏదోఒకపవిచేమాఊంటే మారు సకర్ములౌతారు అవ్వడు
రజోగుణం మాలో [వ్రధానమౌతుంది. ఇది వాకర్తవ్యమని కర్మలవాచరింబాలంటే నత్త
గుణం మలో పెరగాలి. అపుడు మూడవ తెగలో చేరి శిష్కామ కర్ములౌతారు. ఏ పలీ
చేయకుండా ఉండే కంటే ఏదో జక వనిచేయడ౦ మంచిది. ఏదో ఒక వని చేయడంకంటే
కర్తవ్యబద్ధిలో కోరికలు లేకుండా మంచివని చేయడం (శ్రేయన్కరం. ఏ వనీ చేయకపోతే
మళి జీవితం, కాలం న్త౦భించక తప్పదు. శరీరయాతకూడ నమాజంలో గడవటం కష్టం.
కనుక ఏదో ఓక వని చేయడ౦ మంచిది.
80. వా మిత్రుడంటాడు; 'దేవతలను ఆరాధించడ౦' భద్ధద౦ండగ.
మన కంటికి కనవడని దేవతలు మన౦ చేసే యాగాలను,
పూజలను చూన్తున్నారా? వాళ్ళు మవశేం చేస్తారు? యజ్జాలూ
యాగాలు ఇవన్నీ అంధవిశ్వాసాలు “మనకున్న దాన్ని చక్కగా
అమభవిస్తే తప్పేమిటని.” ఇది నిజమేనా?
చేవాన్ భావయతాఒవేన తే దేవా భావయన్తు వః।
పరనరం భావయన్నేః శయః పరమవావ్య్యథ [118
ఇష్టాన్ భోగాన్ హీవో దేవా దాన్యనే యజ్ఞభొవికాః।
కైర్దతానపదార్దుభ్యో మో భంక్తే పేన ఏవ నః£ 12.8
నవనాగంంళలో మనిం తరచు వినే వదం అంధవిశ్వానం. అంధులు కొందలు
మనకీమంత్రాన్ని ఉపదేశించి మనల్ని జ్ఞావాంధుల్నిగా తయాడచేశాడ, మా మిత్రుడు
ఈ జాతివాడే. యజ్ఞ యాగాల ద్వారా దేవతలను మన౦ తృ్లీవరిసే వాథు మనకు
పొడి వంట మొ లన్ని వమ్మద్ధులమ. ఇస్తారు. వారిచ్చిన మఖిభోగాల్లో కొన్నిటిని
కృతజ్ఞతతో హవిమ్సరూవంలో వారికివ్వడ౦వల్ల నవకు ఈలోకం లోను వరలోక౦ లోము మఖ
శాంతులు కలుగుతాయి... వారిచ్చిన నంవదలో వారిశేకొంచెం అర్చించకుండా స్వార్థంతో
చక్కగా మనమే అమభవిప్తే,. వారి అస్తివి అవహరించిన దొంగలమే అవుతాం మనం,
అంధవిశ్వానమం[తవు మాయలోబడి మన౦ కృతఘ్నులమైవాం. కాబట్టే వర్గాలు లేకపోవడం
శడన్తలు, కాటకాలు, ఉప్పెనలు, వంటలు పోవడాలు, ఊళ్ల, దేశాలు కొట్టుకుపోవడాలు
క్షి
సంభవిస్తున్నాయి. యజ్ఞం చేయడం వల్ల నుభిక్షంగా దేశముంటుందవి సొ౦శేతికంగా కూడా
నిదావించవచ్చు. పాశ్చాత్యులు చాలా మంది లిరూపించారు కూడ. కనుక అంధవిశ్వాసా
లని అన్నిటినీ తోనివుచ్చద్దని మొ మిత్రుడితో చెప్పండి.
81. ఏపనీ చేయకుండా ఉండలేం. ఏదో ఒకటి చేన్తూ ఉంటే రాగ
ద్వేషాలు కలగకా మానవు. రాగద్వేషాల వభావాలకు లోవడితే
మవన్సుకు శాంతి ఉండవే ఉండడు. వనులు చేన్తున్నవృటికీ
రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా ఉండటమెలా సాధ్య
పడుతు౦ది? అలా కర్మనంగ౦ం లేకుండా ఉ౦టే ఎన్నటికైనా
మోక్ష౦ లభిన్తుందా ?
తస్మాదనక్తః నతత౦ కార్యం కర్మ నమాచర |
అనక్షో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః॥ 19.3
రాగద్వేషాల వలయంలో చిక్కుకోకుండా కర్మలుచేయడ౦ం తప్పక సాధ్యమౌతుంది.
ఇంద్రియాలను, మవన్సును వాటి విజృంభణాల నుంచి నిరోధించి ఫలానక్తి లేకుండా
కర్తవ్యతాబుద్ధితో కర్మలను చేయాలి. అప్పుడు మోకు కర్మనంగం ఉండదు. అంటే
అనక లేదన్నమాట. ఇలా వనులు చేయడాన్ని మవోత్ములు అనానక్తి యోగమన్నారు.
అవానక్తితో కర్మలను చేసేవారికి పరమవురుష ప్రాప్లిరూపమైన మోక్షం కలుగుతుంది.
82, కొందఅ౦టారు: కర్మయోగమే గొప్పదని. ఇంకొందఅ౦టారు:
జ్ఞానయోగం గొప్పదవి. మఠి కొందణంటాద: భక్తియోగం చాలా
గొవదని. సామామ్యద్లెన నాకు వీటినన్ని౦టిని వరిశీలించే శకి
లేదు. నమభావంతో నా కర్తవ్యావ్ని వేను చక్కగా నిర్వహిం
చడ౦ నౌకు తెలును. నాకు వరిపూర్ణత కలుగుతుందా? ఇలా
నిద్ధిపొందిన వాడున్నారా ?
కర్మలైవ హి నంసిద్ధిమాన్టితా జనకాదయః।
లోకనంగంహమేవావీ నంపశ్యన్కర్తమర్హ పి॥ 208
ఒక్కొక్కరు వారి వారి అంచనాల ప్రకారం, ఒక్కొక్క విధంగా చెబుకారు
కఫ
అన్ని వ్యాధులకూ ఒకే మందు, ఒశే మోతాదులో వేసే వడనల్లే అందళికీ ఒశే మార్గం
ప్రదరడు_ కనుక మవార్డులు వాళ్ల వాళ్ల యోగ్యత, అవనరాలను గుర్తించి అనేకరకాలుగా
మవేకు మార్గాల మపదేశింభారు. అన్నీ గొవ్పమార్గాలే అనానక్ని యోగంతో కర్తవ్య
బుద్ధితో కర్మలవాచరిస్తే తప్పక వరిపూర్ణత లభిన్తుంది. అలా కర్మయోగం ద్యారా నీర్ధిని
పొందిన వారే జనకాది మహావురుములు, పరిపూర్ణతను పొందివవ్పటి!ీ, వారికేమా
అక్కరలేక పోయినప్పటికీ, లోకంలో ఉన్న మనమంతా తమను ఆదర్శంగా అనుసరిప్తాం
కాబట్టీ వారు కర్మానుష్టానాన్ని విడిచివేస్తే, మన౦ కూడా చేయమని మన కోనమే వారు
న్యవవోర౦ కోవం కర్మలను అనానక్తితో ఆచరించారు. మన౦ వారి అడుగులాడల్లో
నడవాలి.
88, మన౦ ఆదర్శమైన జీవిత౦ గడవడ౦వల్ల మనకు మ్మాఠమే
లాభమా? ఈ నమౌబానికీ దాని [వయోజనం ఉఊ౦ంటు౦దా?
శివాజీ మొ మవాోవీరులు రామాయణ - భారకాల్లో ప్యాఠలను
గురించి చిన్నవ్వడే వివి వ్రభావితులైవారంటారు, నిజమేనా?
మవోవురువుల జీవితచర్మితలు చదివితే మనకు నమన్యలనెది
జీంచి విలచే శకి కలుగుతుందా?
యద్యదాచరతి (గ్రేష్టీన్తత్తదేవేతరో జనః।
న్ య్యశృమాఐ౦ కురుతే లోకన్తదనువర్తతే॥ 213
మనం ఆదర్శంగా జీవించడ౦వర్లి మశకు అభ్యుదయం కలగడమే కాకుండా, ఈ
నమాజ౦ంమిద దావి(వ్రభావం ఎంతో ఉంటుంది. ఈ సమాజం ఎప్పుడూ ఊత్తమాదర్శాలు
కలవారిని అనుకరిన్తుంది. _జీవనవిధావాల్లో వారేర్చరచిన [ప్రమాణాలను అమవర్తిన్తుంది.
విజమే! శివాజీ మొః మహావీరులు చిన్నవ్పుడే తల్లులు చెప్పిన రామాయణ-భారతాల్లోని
కథలు వివి అందులోని నాయకులను బాలావిషయాల్లో ఆదర్శంగా తీసికొని మంచినంవ్కృతిని
మనకందించారు, అలాగే మహోావురువుల జీవితచరిత్రలు చదివితే, వారు క్లిష్టనమన్యల వెలా
ఎదుర్కొన్నదీ!ఆ నందర్భాలలో వారు వ్యవహరించిన తీరు నువకు మార్గదర్శనం చేపి
నమన్యల వెదుర్కొవే శక్తిని మవకని కలిగిస్తాయి.
84. రాముడు, కృష్ణుడు, దేవుళ్లంటారు కదా! భగవంతుడు కూడా
సొమాన్యమానవుడిలాగా గుఠుకులాల్లో చదవడ౦, భార్యకోన౦ం
బాధవడడ౦ ఇలాంటి లౌకిక కర్మలవెందుకు చేస్తాడు? ఆయనకు
మానవుడిలాగా కోరికలు, వుణ్యపాపాలు ఉండవుకదా! వారు మన
మాదిరి మానవులైతే మన౦ వారిని పూజించడ౦ ఎందుకు? వారి
కథలను వురాణాల్లో చదవడ౦వల్టి మానవజాతికేం వయోజన౦
కలుగుతుంది ? అంటాడు వామిత్రుడు. ఏమిటి దీనికీ నమాధాన౦?
నమే పార్థాన్లీ కర్తవ్యం త్రిష లోశేషు కించన।
నానవాప్తమవాప్తవ్య౦ వర్త ఏవ చ కర్మణి 228
యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యత౦దితః|
మమ వర్మానువర్తన్తే మనుష్యాః పార్ట నర్యళః ॥ 23_8
ఉఊత్సీదేయరిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్
నంకరన్య చ కర్తా స్యామపహన్యామిమాః _పజాః॥। 24.3
రాముడు కృళ్ణుడు శ్రీమహావిన్దువుఅవతారాలు, భగవంతుడు ఏకోరికతోను లౌకి3
కర్మలను మానవుడి లాగా చెయ్యలేదు. ఆయనకు ముల్లోకాలలోను కర్తవ్యమంటూ ఏదీ లేదు.
అలాగే అయన పొందంది కాని పొందవలనింది గౌని ఏమి లేదు. అయినా ఆయన కర్మలను
ఆచరించాడు. మనుష్యులు అన్నివిధాలా ఆయన [వవృత్తిని అనుకరిన్తున్నారు కాబట్టి తన
విధులలో ఏమరుపాటు లేకుండా ఆయన కర్మల నమస్టీంచాడు. అలా కాకపోతే “రాముడే ఇలా
చేశాడు కృష్దుడే ఇలాచేకాడు,” అని మనుష్యులు కూడా అలాగే వ్రవరిస్తాడ. భగవంతుడు
కర్మల నాచరించకపోతే ఈలోకాలన్నీ నాళనమైపోతాయి. అనేక రకాల న౦ంకరాలు ఏర్పడ
కాయి వాటితో [వజలు నాళాన్ని పొందుకాడ. అందువల్ల వారు కర్మలను మానవులు చేని
నట్లేచేశాడ. వారు మానవజన్మను న్వీకరించినంత మాత్రాన వారికీ మనకు తేడా లేదను
కోవడం పొరపాటు. కారణజన్ములుగా అవతారం స్వీకరించినవాళ్ళు వాళ్ల. ప్రారబ్ధంతో
వుట్టిన వాళ్లం మనం, వారి కథలమ చరవడ౦వల్ల మనకు ఆత్మశక్తి, వైతికళక్రి పెరిగి
జీవనవిధానం బొగువడుతుంది,
నే!
85. “వేను చాలా శాస్త్రాలు చదివాను. ఎంతోమంది సాధువులను,
నత్వఠమలమ తీర్థక్షేతాలము నందర్శించాను. ఈలోకవు తీరు
కెన్నలవెన్నో సార్డ పరీక్షించాను. కనుక వేమ ఏకాంతంగా
ధ్యావంలో ములిగి ఉంటాను, జ్ఞానంతోవే మోళ్షాల్ని సాధిస్తాను.
ఏరకమైన శర్మలవీ వేను చేయకపోయినా వరవాలేదు” అంటాడ
కొందలు చడువుకున్నవాళ్ళు. ఇలాంటి వవృత్తి మంచిదేనా?
నక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కర్వన్తి భారత ।
కుర్యాద్విద్యాంన్త
థా ఒనక్తశ్ళికీర్దర్లోక వర్యగహమ్1 25.8
ఆవ్రవృత్తి ఎన్నటికీ మంచిదికాదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని తీర్ధాలు ఫేవిం
చినా ఎంతమంది నత్సరువలను వందర్శించినా, కర్మలు మానుకోవరినిన వనిలేదు. ఫలి
తాలను కోరి పామరులెలా కర్మలవాచరిస్తారో విజ్ఞాలు కూడా ఫలాపేక్ష లేకుండా, అవానక్తితో,
లోకానికి తాను ఆదర్శంగా ఉండేటట్లు కర్మలమ ఆచరించాలి. ఆనక్తి- అనానక్తులలో తేడా
గాని కర్మానుస్టానంలో తేడా లేదు. కోరికలతో కర్మలను కేసి అజ్ఞాని కర్మసంగాన్ని పొందగా,
ఫలాషే లేకుండా కర్మేలవాచరించి విజ్ఞాని కర్మవిమోచవాన్ని పొందుతాడు. కనుక కర్మల
నాచరించడ౦ ఎన్నటికీ తప్పదు.
తి6. ఎన్నో వేదాంతాలు చదువుకున్నాడతడు. ఏ వేదాంతం మాద
వైనా గుక్కతివృకుండా గంటల తరబడి ఉవవ్యాసాలు ద౦చ
గలడు. నంఘంలో గొవృవేదా౦తిగా పేరుకూడా గడించాడు. కాలీ
ఉన్నట్టుండి ఒక్కొకసారి చికాకు వడతాడు. ఏదో కామ పోగొట్టు
కున్నావంటాడు. అఆవేదవ పడతాడు. జ్ఞానం న౦ంపాదిం౦చివా
నవాజ న్యభావ౦ మారదా ఏమిటి?
నద్శళ౦ వేషతే న్వప్యాః పుళ్ళ్శతేః జూనవానవీ|
ట లో
(వళ్ళ్శతిం యాన్లి భూళాని న్మిగహః $0 కరిష్యతి? 38_8
ఎన్ని వేదాంతాలు చదివినా కన లోపలి స్వభావాన్ని బట్టే మానవుడి (ప్రవృత్తి
ఊంటుంది. ఈ విజ్ఞానం మధ్యలో వచ్చింది. స్వభావం [కృత సిద్ధమెంది. [ప్రకృతి
విలీయమైనధి కాబట్టి భూతమురిన్నీ (ప్రకృతి బంధం కలవే. కనుక గొవ్ప పంగితుడైనా
6
లోపల నంస్కారాలు నరెనవి కాకపోతే చికొక్షువడటం, దిగాలుపడట౦ ఇవన్నీ తప్పక
ఏర్పడతాయి. లోవలి నిగ్రహ౦ కావాలి. శేవల బాహ్యానిరోధ౦వల్ల వయోజనంలేది.
87. వారి వారి జీవితకాలంలో నంభవించిన ఎన్నోత్మీవనమన్యలను
ఎదుర్కొంటూ నాముందుతరాల వారు ఈ ధర్మాన్ని వారసుడైన
నాకందించాడు. ఇవ్పటి నొ జీవనపరిస్థితులను అనునరి౦ంచి నా
నంన్కృతి, నాధర్మ౦ం ఏమ్మాతం పయోజనకారిగా లేదు, ఇతర
సంన్కృతులు ధర్మాలు ఆకర్షణీయంగా ఊ౦డడ౦వల్ల వాటిని ఆశ్ర
యించి నమాజంలో సోదరులు చాలామంది చక్కగా (బతుకుతు
న్నారు. వేవేం చేయాలి? పరధర్మాన్ని అను నరించాలా? న్వధ
ర్మ౦లోవే ఉండాలా?
(శ్రేయాన్ న్యధర్మో విసణ:ః పర ధర్మాత్స్యనుప్టికాత్ |
న్వధర్మే విధన౦ (శ్రేయః పరధర్మో భయావహః॥ 85 _8
అక్కడే మోవివేకం పనిచేయాలి. మన ధర్మంలో కాలదేశాల మాప్పలను బెట్టీ
కొన్నిదోషాలు కనబడవచ్చు. మన౦ పరధర్మాన్ని ఇంతకంటే నైపుణ్యంతో నిర్వపించగలిగి
ఉండవచ్చు. అయినా న్యధర్మంలో చావువైనా శ్రేయన్సుగా స్వీకరించాలి. ఇతరుల ధర్మ౦
భయంకరమైంది. మనకు తెలియని రోజులనుంచీ మన కత మూత్తాతలనుండి సంక్రమించిన
ధర్మాన్ని వదిలేసి, కొత్త ధర్మాన్ని అనునరించే టట్లయితే, ప్రాలీన నంస్కారాలను వతిఠేసి,
కొత్తనంస్కారాలిను అలవరచుకోవాలి. దానికే ఒకజన్మ నరిపోతుంది. నమాజ౦లో అవ్యపన్థ
ఏర్పడుతుంది, కాబట్టి ఏవలోభాలకు గురికాకుండా మనధర్మంలో ఊ౦డే విశిష్టతను గ్రహించ
డానికి ప్రయత్నించాలి
88. పూర్వజన్మలో చేసిన పుణ్యపాపాలవే కదా! మన మిజన్మలో
అనుభవిన్తున్నా౦. ఇవ్చడనుభవిన్తున్న దుఃఖాలకన్నింటికి పూర్వ
జన్మలో చేనీన పాపమే కదొ! కారణం. అనలు మన౦ పాపాలవెలా
చేన్తున్నాం ? అలా చేయకుండా ఊ౦డే మార్గం లేదా?
శామ ఏష కోధ ఏష రజోసఐనముదృవః|
మహాళనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిఐమ్॥ 87_8
ఇప్పటి దుఃఖాలకు మనం వెనుక చేసిన పాపాలే కారణం. రజోగుణంవల్ల వు్దిన
కామ౦, అది వెరవేరనప్పుడు వుట్టేక్రోధం, ఈరెండే అన్ని పాపాలకు మూలకారిణాలు,
జీవునకు కామానిక౦టే మించిన శ త్రువు కూడా ఇంకొకటి లేదు. ఇది మవోపావి, భోగానుభవం
వల్లఇది నశించదు. ఇది ఎన్నటికీ తీరని ఆకలి కలది. ఎన్నో దురాళలను కల్పించి మానవుగ్ణి
వతితునిగా తయారుచేనుంది. అలా పాపాలు చేయకుండా ఉండాలంటే ముఖ్యశత్రువైన ఈ
కామాన్ని వాళన౦ చేసే, దాని ద్వారా కలిగే అనర్థాలు పోతాయి. మనం పావవు వనులు
చేయవలనీన అవనర౦ లేకుండా పోతుంది.
89. లోకంలో ఎక్కడచూచినా అవ్యాయ౦, అక్రమ౦ విలయతాండవం
చేన్తున్నాయి. అధర్మం పెచ్చు వెరగిపోయింది. ధర్మదేవత భయ
వడి పారిపోతో౦ది. మంచివారు జీవించలేక పోతున్నాడు. దుర్మా
దలు పట్టివగ్గాల్లేపండా వీరవివోర౦ చేన్తున్నాడు. ఎన్నాళ్లీ భయం
కర వాతావరణం? ఏమిటి దారి? ఈ నీతిలో ధర్గాన్ని నంరక్షి౦చి
దుష్టులను శిక్షించి, మంచివారిచి కాపాడే వాడెవడూ లేడా?
యదాయదాహి ధర్మన్య గ్లానిర్భవతి భారత । 74
అభ్యుక్థానమధర్మన్య తదాత్మానం నృజామ్యహమ్ ॥
పర్మితాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృకామ్|
ధర్మనంస్టావనార్థాయ నంభవామి యుగే యుగే॥ 8_4
ఎ౦దుకు లేడు? ఇలాంటి నషయాల్లోవే వేను అవతారాన్ని స్వీశరిప్తానవి భగవంతుడే
స్వయంగా ఇలాచెప్పాడు: ఎప్పుడెప్పుడు ధర్మానికి బాధకలిగి అధర్మం పెచ్చుపెరిగి
పోతుందో అప్పుడు వేను ఏదో ఒక అవతారాన్ని వరిగ్రపొంచి, సాధుజనాన్ని దుర్మార్గుల
నుంచి రక్షిప్తాను. దుష్టులను నర్వవాళనం చేస్తాను. ధర్హాన్ని తిరిగి వంస్థావిస్తాను. భగవంతుడు
పూర్ణకాముడు. జీవుడు వాననాబద్ధుడు. కనుకనే ఆయనది అవతారము, ఇతడిది జన్మ,
40 “మా €వుడే గొవువాడు” అని ఒక వర్గమంటుంటే “మావిష్ణువే
గొవ్పవాడ'విఇ0కొళ వర్గం, “అనలు ఆ ఇద్దలు మాళ$ి లేందే
వవికీఠరార'ని మాడవవర్గ౦, ఏమిటీ మవోభక్తుల రాజకీయాలు?
ప!
మధ్యలో ఉన్న వేను ఎవరిని పూజించాలి? ఎవరిని పూజి౦చినా
చేరేది ఓఒకచోటిశేనా౪ లేక ఇందులో తరతమ భేదాలున్నాయా?
మీ యథామాం పృపద్యవ్తే తాంన్తఖైవ భజామ్యహమ్ ॥
మమ వర్శ్మానువర్తవే మనుష్యాః పార్ట్ నర్వ్యళః ॥ కేకేంథీ
యేవ్యన్యదేవకాభ కి యజన్తే ₹ ఇద్ధయాన్వితాః |
కేఒపి మామేవ కౌన్తేయ! యజన్త్యవిధిపూర్వకమ్ 28-09
ఎవరిని వూజి౦చినా చేరేది ఆ భగవంతుని$. ఎవరెవరు ఆయనను ఏ రూపంలో
పూజిస్తే వారి వూజలను ఆ రూవంలోనే (గ్రహిస్తాడు. మనుమ్యలందజూ వారిలో ఎన్ని
వైవిధ్యాలున్నా ఆయన మార్గాన్నే అనునరిన్తున్నారు. శ్రద్ధతో ఎవరు ఇతర దేవతలను
పూజించినా అది కూడా ఆయనకే చెందుతుంది. అయితే మొదటివూజ సాక్షాత్తు గాను ఇది
పరంవరగాను చెందుతుంది. అంతే తేడా. కవమక మనకెలా వచ్చితే అలా పూజించడానికి
స్వామి న్వయంగా అవకాళమిన్తున్నాడు. అయినా రాజకీయాలున్నాయంటే దానికి అజ్ఞానమే
కారణం.
41. నా మనన్నుకు తగిన నిగహం౦ లేదు. నా ఇంద్రియాలు ఎంత
అదుపుచేనీనా నామాట వినవే వినవు. వేను కర్మలు చేయకుండా
ఉండలేను. పోగొట్టుకున్న నుఖకాంతుల్ని వేవెలా తిరిగి నంపా
దిస్తాను? నాకు కర్మబంధ౦ లేకుండా ఏదైనా నులభోపాయం
ఉన్నదా?
న మాం కర్మాణి లింపన్తినమే కర్మఫలే న్నా।
ఇతి మాం యోబభిజావాతి కర్మభిర్నన విధ్యతే॥ క్షైశండ
చక్కని నులభోపాయం ఒకటి ఉన్నది. ఎవరు భగవంతునికి కర్మీబంధం లెదబ్సీ
కర్మవలాన $ లేనివాడవి, ఆయన తత్త్వాన్ని వివేకంతో ఖౌగాగుర్తించగలరో వారికి కగ్లబింధ౦
కలగదు. ఆయన అను[గ్రహంవల్ల అతడికి అవతారపురుషుల కర్మతత్త్వం గోచరించి, ఆ
ఒరవడిలో ,కర్శృత్వ. భోక్షృత్వాభిమానం. లేకుండా. కర్మలవాచరించే శకి కలుగుతుంది.
నిష్టామకర్మయోగ౦ అభ్యానమౌతుంది.
42. _'వండిట్' గారంటే విజంగా వండితుడనుకున్నాను. శాలువాలు,
మకరకుండలాలు, నింవాతలాటొలు చూచి పండితులు ఇలా
ఉంటారనుకున్నాను. కాని వృదయాలు కదివీ చూకాను. అవ
(బ్రకులు వలికాయి. అనలు నిజమైన వపండితుడ౦టే ఎలా
ఉండాలి? అతడి మనన్తత్వ౦ం ఎలా 'ఊంటుంది?
యన్య నర్వే నమార౦భాః కామనంకల్నవర్డితా। |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః ప౦ండిత౦ దిధాః॥ః 19-14
“వండ' అంటే వివేకం, అది కలవాడు పండితుడు. కోరికలు వాననలు లేకుండా
ఎవరు కర్మలనాచరిస్తారో, ఎవడు బ్ఞానాగ్నితో కర్మలను నాళన౦ం చేనుకున్నాడో వాడీని
వివేకులు వ౦డితుడని అంటారు, మనం చేసిన (వ్రతివనికి బాహ్యఫలీతం, ఆంతరఫలిత౦
రెండు కలుగుతాయి. ఇవి రెండూ కాక్కాలికం- కాలాంతరమని మళ్లా రెండురకాలు.
చూడండి: మనమొక మామిడిపండు వెవరికో ఇచ్చాం. వెంటనే వాడు దానిని తిని నుఖ
వడతాడు. ఇది తాత్కాలికమైన బొవ్యుఫలితం. పండునివ్వటం అనే కర్మనుంచి కాలాం
తరంలో వేలే జన్మలో మనకు ఆహారనమృద్ధి కలుగుతుంది. ఇది కాలాంతర బాహ్య
ఫలితం. అలాగే ఆకలి గొన్నవాడికి ఆవారమిచ్చాం. కాబట్టి మన మనన్నుకు నంతోష౦ం
కలుగుతుంది. ఇది తాత్కాలికమైన ఆంతరఫలిత౦. ఇదే మన మనన్సులో నూక్ష్మ౦గా
బీజరూపంలో ఉంటుంది. దీన్నే సంస్కారం, వానన, సంకల్పం అంటారు. దీని వల్ల
ఇంకో నమయంలో పరిస్థితులనుకూలంగా ఉంటే అలాంటి దానం చేయాలనే కోరిక కలుగు
తుంది. కనుక ఇలాంటి కోరికలు మన మనన్సులో ఇదివలకు బీజరూపంలో ఊన్న న౦స్థారాల
ద్వారా కలుగుతాయి... చెడ్డపనులు చేస్తే చెడ్డనంప్కారాలు కలుగుతాయి. మంచిపనులు
చేస్తే మంచి నంస్కారాలు కలుగుతాయి. వీటివల్లనే మానవుడు నంసారచ[క్రంలో చిక్కు
కుంటాడు. ఈ రెండురకాల ఫలితాలను వరలిపెట్టిమే బ్ఞానాగ్నితో కర్మలను నాశనం
చేసుకోవడం అన్నదానికి భావం. అలా చేనుకున్నవాడే పండితుడు. నిష్కామవ్రవృత్తితో
అతడి మనన్ఫు వాననారహితపౌతుంది. వాడే మోక్టానికర్లుడు.
48. లోకంలో బతుకుతున్నాం కాబిట్టీ చేతులు కాళ్లు కట్టుకు హర్చో
వడ౦ కుదరదు. ఎన్నో వ్యవవోరాలు చేయాలి. ఈ పనలు
చేన్తూ మనకుకర్తబంధ౦లేకు౦డా ఉండాలంటే సాధ్యమౌతు౦దా?
దానిక మనమేం చేయాలి?
త్యళ్వా కర్మఫలానంగ౦ నిత్యతృప్తో నిర్మాశయః।
కర్మణ్యలి[వవృ్శత్తో ఒవి నైవ కించిత్కరోతి నః॥ 920.4
నీఠరాళీర (శచిక్తాత్మా త్యక్నర్ వర్మిగహః!
శారీరోం శేనల౦ కర్మ పర్వవ్నాప్నోతి కల్చిషమ్1 21.4
యరృచ్భాలాభనంకుష్ణో ద్వంద్వాతీతో విమత్సరః।
నమః విద్దావనీద్ధా చ కృత్వాఒవి న నిబధ్యతే॥ 2224
మొరు కర్తదింధం లేకుండా ఉండాలంటే చేతులూకాళ్లూ కట్టుకు కూర్చోనక్కరలేదు.
శర్మవలాలపైన అనకిని వదిలిపెట్టాలి. ఇతగుల వాశ్రయంచకుండా తృన్తితో షా నిత్య
కృత్యాలను మారు నిర్వహించాలి.” అప్పుడు మోకు కర్మబంధ౦ ఉండదు. ఆళను వదలి
పెట్టి ఎవరి దగ్గణా ఏమి తీనకోకుండా ఇంద్రియాలను, మనన్సును నిగ్రహించి, శ్రేవలం
శారీరకమైన కర్మలను చేసేవాడికి కర్మలవల్ల పావం కలగదు. భగవద గ్రహంవల్లికావి
నులపారబ్ధంవల్ల కాని అనుకోకుండా లభించిన వాటితో నంఠృ్తిని ఫొంది, చలి, కావం
మొదలైన ద్వంద్వాలకు లొంగిపోకుండా, అనూయ లేకుండా, కార్యం సిద్ధించినా, సిద్ధించక
పోయినా నమాన౦గా భావించేవాడు కర్మలచే బర్దుడు కాడు. తన మంచిచెడ్డలను
భగవంతునికి వదలి ఏ విధమైన విచారంలేకుండా వ్యవహరించేవాడు ఎన్నికర్మలు చేసినా
అవి అకర్మలే గొని కర్మలు గావు.
44. [వవంచతత్త్వాన్ని అరచేతులో రేగువండులా చూడగల మవోను
భావులంటాడుకదా! తత్త్వదర్శులైన వారినుంచి తత్తజ్ఞానాన్ని
పొందాలంటే మనమే౦చేయాలి? వారి ఉవదేశాన్సి పొందడానికి
మనకు కావలనీన అర్హత ఏమిటీ?
తద్విర్ధి వబిపాతేన వర్మివశ్నేన సేవయా|
ఉవదేశ్వ్యన్తి తే జ్ఞానం జ్ఞానినన్త త్వదర్శినః॥ తక్షక
అలాంటి మవోనుభావులు దొరికినవ్పుడు వారిని నమివించి, విధేయతతో వారికి
నమన్కరింబి, వారిని అన్నివిధాలా సేవించి, యోగ్యమైన నమయం దొకికినవ్వుడు వళ్నిస్తే
ని
జ్ఞానులు తత్త్వవిదులైన, వారు మోకు జ్ఞానాన్ని ఊవరేశిస్తారు. మికుండవలనిన అ గ్లత
వారికి విధేయులై వారినమనరించి ఉండడమే,
45. మనసుతో, మాటతో, శరీరంతో వేను మంచివని ఏ ఒక్కటీ
చేయలేదు. వేను చేయని అకమాలులేవు, అన్యాయాలు లేవు.
ఎన్నో పాపాలుచేశాను. ఇప్పుడు నాగతి ఏమిటి? నా పాపాలకు
నిష్కృతి ఏమైనా ఊ౦దా?
అవీ చేదసి పాపేభ్యః నర్వేభ్యః పాపక్శత్తమః|
న్యం జ్ఞానప్పవేవైవ వృజినం సంతరిష్యతి॥ 86-4
నీవేమి భయపడవలసిన పనిలేదు. నీకు తవ్పక నిష్కృతి లభిన్తుంది అయితే నీవు
చేసిన తవ్పలను గురించి నిజంగా నీవు పళ్చాత్తావవడాలి. ఇక ముందెవ్వుడు ఈ తప్పులు
చేయనని వ్రకి తీసుకోవాలి. నీవెంత మహాపావివైనా జ్ఞానమనే తెన్నతో ఈ పాపసాగరాన్ని
దాటి. వేస్తావు. పాపకారణాలైన కామశ్రోధాలను వర్ణించి, మనన్సును ఇంద్రియాలను
నిగ్రహించితే అది సాధ్యపడుతుంది.
46. పవంచంలో అనేక వన్తువులున్నాయి. అన్నింటినీ వవిత
మైనవనలే౦. అగ్నిహెత్రుడు, పరమపావని గంగ మొ ।। వాటిని
మనవారు పవిత్రమైనవిగా చెప్పారు. ఇ౦0కేనా ఇ0తక౦టే పవిత
మైనదేదైనా ఉందా? ఉఊ౦టే దాన్ని మనమెలా పొందుతాం?
న హి జ్ఞానేన నద్శశ౦ పవిత్రమిహ విద్యతే
తత్న్వయం మయోగన౦నిద్దః0 కాలేవాత్మని వినతి
౧
॥ తిరి.4
నిజమే! అవి పవిత్రమైన వన్తువులే. కాని అ౦తక౦లే పవిిత్రతమమైంది ఇంకొక
టుంది. అదే జ్ఞానం. జ్ఞానం కంటే పవిత్రమైంది ఇంశ్రేదీ లేదు. దానిని నిష్కామ
కర్మయోగాభ్యానంతో కొంతకాలానికి వీ ఆత్మలోవే నీవు పొందుతావు
47. మొదటినుంచీ వాడికి జ్లానంలేదు. (సంపాదించాలనే గ్రద్ధలేదు.
పెపెచ్చు దేన్ని గురించీ నిలకడైన బుద్ధిలేదు. అన్ని
వివయాల్లోము అమమావాలు హెచ్చు. వాడి గతేమిటి? వాడికి
ఎప్పడైవొ, ఎక్కులైనా నుఖవడే యోగముందా?
అజకా (శ్ద్రధావళ్చ న౦శయాతక్మా వినశ్యతి ।
డా ది
నాయం లోకోఒన్తి న పరో న నుఖం నంశయాత్మనః॥ 40.4
అబ్జావి, శద్ధలేవివాడు, అన్ని౦ట్లోను అనుమానాలు కలవాడు ఈ లోక౦లోనే
శారు, వరలోకంలోను నుఖవడడు. అతడు నుఖశాంతులను పొగొట్టుకొని నమాబానిక కూడా
నుఖశాంతులిను దక్కనీయడు. కనుక నమాజ శ్రేయన్ను కోనమైనా ఈ అవలిక్షభాలను
అతడిలో పోగొట్టే (పయత్నం చేయాలి.
48. ఎన్నో వ్ద్యలవభ్యనీంచి ఎంతోజ్రానాన్ని సంపాదించిన
లో
యోగులు, పరమవాంనలుకూడా లోకవ్యవవోరాలవెందుకు చేసాడ?
వారు కర్మలు చేయవలనిన వనిలేదు కదా!
కాయేన మనసా బిద్ధ్యా శేవలైరిన్టియైరవి 1
యోగినః కర్మ కుర్వవ్లి సంగం త్యక్త్వాఒఒత్మభద్ధయే ॥ కే15్
వాడ పరమహంనలే, మవోయోగులే. _ కానీ వారు ఆత్మవిళద్ధికోనం నిష్కామ
కర్మయోగంతో కర్మఫలానంగాన్ని వదలి శరీరంతో, మనన్సుతో, బుద్ధితో, ఇన్టియారితో
కర్మలను చేస్తూనే ఉంటారు. లోకసంగ్రహబుర్ధితో కూడా కర్మలమ చేస్తారు... వారు
కర్మలను శేయవలనిన అవనర౦ వారికి లేదు. "కాని ఆత్మశోధనకోనం కర్మలను వారు
కూడా చేస్తూనే ఉంటారు.
శ్రర జానులు కర్మలుచేన్తున్నా నుఖ౦ంగా, కాంతిగా ఉంటాట.
అల్జానలు కర్మలు చేన్తూ, నుఖనంతోషాలను కోల్పోయి తమ
శీవీకాన్ని అకా౦తిమయం చేనుకుంటాడ. ఈ ఇద్దలీలో తేడా
ఎక్కడుంది?
యక్షః కర్మఫలం త్యక్త్వా కాన్తిమాప్పోతి వైప్లికీమ్|
అయక్షః కామకారేఐ ఫలే నక్తో విబధ్యలే॥ కే2ఎ5్
నమభొవన పొందగలిగినవారు, కర్మఫలనంగం లేకుండా అనానకితో కర్మలు చేసే
వేర్చును పొందినవారు యుక్తులు. “ ఫోరు కర్మఫలానక్తి లేకుండా కర్తవ్యకాబుర్ధితో
వ్ర
కర్మలమ చేసీ స్థిరమైన కాంతిని పొందుతాడు కార్యసిద్ధి, కార్యానిద్ధి విషయంలో
నమభావవలేక, ఫలాలను ముందే ఊహించి, కోరికలతో కర్మల నాచరించేవారు అయుక్తులు.
కర్యఫలనంగం ఉంది కాబట్టి, వారు కర్మబంధ౦లో చిక్కుకుంటారు. నుఖనంతోషాలను,
కోల్పోయి అశా౦తీతో బాధవడుతుంటారు. కర్మఫలనంగ౦ లేకపోవడం, ఉఊండడ౦ అనేవి
ఈ ఇద్ధలి మధ్యగల తేడాలు.
50. మవ౦ న్వతం్యళంగా ఈ లోకంలో ఏ వనులైనా చేయగలమా?
“దీవిని వేను సాధించాను” అని తమ గొవృతన౦ చాలామంది
చాటుకు౦టుంటాడ. ఫలితాలు మన [వయత్నం వల్లనే సాధింప
బడతాయా? లేక అతీతమైన విధి ఏరైవా ఊ౦దా?
న కర్తృత్వం న కర్మాజి లోకన్య నృజతి వభుః।
న కర్మ్శఫలనంయోగ౦ న్వభావన్తు పవర్తతే॥ కేశీఎ5్
మనం న్వతం[తంగా ఏ కార్యాన్నీ చేయలేం. ఫలితాలు కూజా కేవలం మన
(ప్రయత్నాల మొద ఆధారవడి కలగవు. భగవంతుడు జీవునికి కర్తృత్వాన్నిగాని, కర్మా
చరణాన్నిగాని కల్పించడం లేదు. కర్మఫలాలమిద ఆసక్తిని కూడా ఆయన నృష్టించడం
లేదు. _వారివారి వ్రకృతులను బట్టి వాననలను బట్టి [ప్రారబాలను బట్టీ ఇవన్నీ క్రమంగా
ఏర్పడుతున్నాయి.
51. “వేను వుల్టీందగ్గల నుంచి నాకేమి కలసిరాలేదు. ఎన్నో
మొక్కులు మొక్కొాను. కానీ నాకేమి జరగలేదు. నిజంగా
దేవుడుంటే, ఆయన భక్తులను రక్షించే వాడే ఐతే వా పాపం
పోగొట్టి నా బౌాధలవె౦దుకు తీర్చడు ఇ? అటువంటి దేవుజ్ణి
వేనెందుకు వూజించాలి? ఆయన నిజంగా వక్షపాత౦ లేనివాడేనా?
నాదత్తే కన్యచిత్సాప౦ న చైవ నుకృత౦ విభుః।
అజ్హావేనావృత౦ బావం తేన ముహ్యన్లి జన్తవః॥
జా స! |
అనీ. అలీ
కేక్-ఫ్
దేవునికి వక్షపాతం ఉండవే ఉండదు. ఎవరి పొపాన్నిగాని, ఎవరి పుణ్యాన్ని
గాని ఆయన తీనివేయడు. జ్ఞానం అజ్ఞావ౦ చేత ఆవరింపబడట౦ వల్ల మానవులకు ఇలాంటి
మోహం ఏర్పడుతున్నది. నీ నుఖప్రారద్ధిం నుఖాలనిచ్చేటట్లు, నీదుఃఖప్రారబ్ధందుఃఖాల
లం
విచ్చేటల్లు మాత్రమే ఆయన చేస్తాడు. నీవవవ్య భక్తుడవై ఏ కోరికలు లేకుండ ఇతరులను
నమ్మకుండా ఆయనపై భారం మోపినవుడు నీ బరువు భాధ్యతలను ఆయన న్వీకరిప్తాడు.
52, ఈనాడు నమనమాజభావన రావాలని, వ్రతివ్యక్షినీ గౌరవించా
లనీ ఎక్కువగా వచారం చేన్తున్నాం. ఇది మన దేశ౦లో ఇవ్వడు
కొత్తగా వచ్చిన మార్చా? లేక ప్రాచీన భారతీయలకు కూడా
అలా౦టి భావన ఉన్నదా?
విద్యావినయన౦పన్నే బాహ్మబే గవి హాన్తిని|
బని వైవ శ్వపాశే చ పండితాన్సమదర్శినః॥ 185
ఇది మనదేశానికి కొత్తకాదు. ఈ గడ్డపై పుట్టిన (వ్రతివడూ మానవులలో
మామే నమాన భొవ౦ కలవాడు కాదు. మానవేతరాలైన సొమాన్యజీవుల విషయంలో
కూడా నమానభావం కలవాడు, విద్యా వినయనంవన్నుడైన [బొహ్మఖునిలోను, గోవులోను
ఏమగులోను, కుక్కలను, కుక్కమాంనం తినేవానిలో కూడా వివేకం కలవారు. నమానమైన
శీవభావాన్ని, అంతర్యామిగా ఉన్న వరమాత్మ భావాన్ని పొశ్షాత్కరించుకొన్న దేశం ఇది,
ఎ౦తో కాలం నుంచి తోటివానవులను బానినలుగా చూచిన జాతులు, భారతీయలమైన మన
ఉదార నంన్కృతిని చూచి సీగ్గువడ్డాయి.
58. _వేవొక కార్యంకోనం [వయత్నించాను. కృషి ఫలించింది. కార్య
సిద్ధికలీగింది. ఉబ్బితబ్బిబ్బులై పోయాను. ఇ0కో వని మొదలు
పెట్టాను. అన్నీ విళ్నాలే. ఫలితం బాన్యం. నిలువునా కుంగి
పోయాను. ఇలా ఉండటం మంచిదేనా? నుఖదుఃఖాలెదురై
నప్పుడు వేనెలా ఉండాలి?
న (వ్రహృష్యేత్చియం (పావ్య వోద్ద్వికేళ్చాస్య బాసవీయమ్
స్టీరబుద్ధిరనంమూథో (బహ్మావిద్ బహ్మజి ని; 20.5
ఇది మొ మనన్సుకున్న బలహీనతను తెలియజేన్తుంది. ఇన్టవిద్ధి కలిగినప్పుడు
ఉచ్చితబ్బిబ్బులు కాకూడదు. ఇష్టం వీద్ధించనప్పుడు నీరు కారిపోకూడదు. రెండింటివి
నమానభావనతో భగవ్మతృసాదంగా స్వీళరింబాలి. స్టీరబుడ్ధితో, వివేకంతో నిష్కామ
థి
కర్మయోగంతో ఉండే బవ్మాజ్ఞాని ఎల్లప్పుడు వర(హ్మస్థితిలోనే ఉంటాడు. నుఖదుఃఖాలు
కలిగినప్పుడు ఉ[దేకాలను పొందక కాంతితో ఉంటాడు"
ఫ4. _ చిన్నతవ౦ నుంచి చాలా కష్టాలు వడ్డాను. ఏదోచదువుకున్నాను.
ణు
జ్లానంకోనం కాదు ఉద్యోగంకోనం, 'జద్యోగం దొరికింది. జీత౦
శేవితం గడవడానికి చాలరు, ఎన్నో నిరాళలు, నిన్సృవలు, విట్టూ
ర్పులు పెద్దవ్యాపార౦ పెట్టాను. లాభాలొచ్చాయి. ఇంకారెంరు
మూడు నంస్టలను పెంచాను. ఉన్నట్టుండి వ్యాపారంలో నష్టం
వచ్చింది. కువ్పకూలిపోయాను. వాటినాశించడ౦ తప్పా? ఎక్కడ
వేను తప్పు చేశాను?
మే హి నంస్పర్శజా భోగా దుఃుఖమోనయ్ ఏవ తే!
ఆద్యన్తవన్తః కొవ్లేయ న శేషు రమతే బుధః॥ 22.5
మి సంకల్పంలో తప్పుంది. మారు నుఖం కావాలనుకొని నుఖసాధనాలను న౦ంపాదిన్తూ
అవే సర్వన్వ్నమనుకున్నారు. బావ్యవన్తువులతో ఇం[దియ నంయోగంవల్ల కలిగేబావ్యానుభా
లన్నీ అశాశ్వకాల, అవి దుఃలంలోనించి పుట్టేవి. కాళ్థాలికాలు. క్షణికాలు. కర్మఫలానక్తితో
మారు వ్రవర్తించాడు. మంచి జరిగినన్ని నాళ్ళు మాకు మిరే నంతోషవడ్డాడ. గర్వవడ్డారు.
నష్టంవచ్చేటప్పటికి విచారవడుతున్నారు. లాభౌవికైనా నష్టానికైనా మొ ప్రారబ్ధం కారణం.
కర్మవలనంగ౦ వదలిపెట్టండి. ఆ భౌతిక నుఖాలకోను పాకులాడకండి. వివేకంగలవారు
జేసే దని కాదది.
55. నాకు స్నేహితులున్నారు. మితులు, శతువులూ ఉన్నారు. తట
నులు, మధ్యన్లులు, ద్వేష్యవర్షం, బంధువర్గం ఎందలో ఉన్నాడు,
థి ధి గి శ్
సాధువులతో నాకు వరిచయ౦ ఉంది. పాపులు కొందటఖు నాకు
తెలును. వీరందథితో కలని వేను జీవించాలి. వివేకంగలవాడు
వీరందణితో ఎల్మావవర్తిపాడు?
నుహృన్మి తాడ్యదానీనమ ధ్యస్థద్వేష్యబన్థుము ॥
సాధుష్వవి చ పాపేషు నమబుద్ధిర్వశష్యతే ॥ 06
వివేక౦ గలవాడికి జీవులంకా ఒకటే. నుహృత్తులు, మిత్రులు, శత్రువులు, ఈటన్థులు,
మధ్యస్థలు, ద్వేషింఎదగినవారు, బంధువులు, సాధువులు, మహాపావులు, వీరందలి విషేయం
లోను నమానభావవే వారికీ ఉంటుంది. ఎవరి విషయంలోను రాగ౦గావి, ద్వేషంగాని
ఉండదు.
56. భగవంతుడు భక్తవరాధీమడ౦టాడు. మజీ అందటీని నమా
న౦గా రక్షించాలి కదా! అలా ఎందుకు రక్షించడు? అలా రక్షింప
బడటాని$ భక్తులలో ఏదైనా (వత్యేకార్హత కావాలా? అయితే
అదెలా ఉండాలి.
యోమాం పళ్యతి నర్వ నర్వతి చ మయి వళ్యతి।
తస్వ్యాఒహ౦ న్ (వఐశ్యామి నీచమేన (వబళ్యతిక 380.6
అవును. “ఏ భక్తులైలే తనమ [వ్రవంచమంతటా సాక్షాత్కరింన కేముకోగలరో,
వ్రవంచంలోని జీవులనందజినీ వాలో చూడగలరో వారికి వేవెల్లవ్వుడు అండదండలుగా
నిలుస్తాను. అతడు కూడా నాకు లేకుండా పోడు, అంఠటి విశ్వరూప భావనచేయగల
భక్తులను వేచెల్లవ్పుడు కాపాడుకాను. అతడు ఆ వ్రత్యేకార్హతను ఎల్లప్పుడు కలిగి ఉంటాడు”
అని భగవంతుడే న్వ్యయంగా చెప్పాడు
57. ఈ రోజుల్లో ఎన్ని విద్యలు నేర్చినా, ఎంత వయన్సువచ్చినా,
ఎన్ని దేశాలు తిరిగినా, ఎవడూ ఇతడలను అందళీిని తవతో నమా
నంగా చూడట౦ వేర్చుకోలేదు. నమాజంలో (వతివాడూ తన కంటే
తక్కువవాడేననీ, తను బాలా గొవ్పవాళ్లినీఅకడిఊహ. అనలు
భగవంతుని పీతిపాత్రుడెవరు? యోసలందజిలో ఉత్రమడైన
వాడెవడు?
ఆత్మాపమ్యేన నర్య॥త నమం పళ్యతి యోబఒర్ధున।
నుఖంవాయది వారుఃఖం నయోగీ పరమో మతః! 32.6
ఎవరు తోటి జీవులకు లౌ[కమైన నుఖ దుఃఖాదులన్ని౦టిలో, తనకు వంభవించినట్లే
భావించి నవోయం చేన్తూ అందజిని తవలాగావే చూమకొంటారో అతడే భగవంకులికి
హెచ్చు బ్రీకిపాత్రుడు. అతడే పరమయోగి. దీనివల్ల ఇతరుడు మనశేం చెయ్యాలని మన౦
వాడిమంచి ఆశిప్తామో! దాన్నిమన౦ వాడి$ చేయాలనే నళ్యం తెలున్తున్నది. తవ [ప్రవర్తన
వల్లఇతరులకుకలిగేమంచిచెడ్డలనుదృష్టిలోఉంచుకొని వాళ్ళతో వ్యవహరిస్తే ఎవరికీ
బాధను కలిగించవరినివ అవనరం రాదు తోటి మానవుణ్ధి కనీనం తనతో నమాన౦ంగా
చూడగలగడమే గొప్ప నంన్కృతి అది లేనివాడు ఎంత చదివినా, వునకాలిలో పురుగుీ
వాడికి తేడా ఉండదు.
58. ఎంతో పయత్న౦ చేశాను. కాని మనన్నును వికోధించడం
చాలా కష్టంగా ఉంది. అనలు మనను న్వరూవమేమిటి?
చంచలం హి మనః కృష్ణ పమాథి బలవద్దృథమ్|
తస్యాహం ని్మిగహం మన్యేవాయోరివ నుదుష్కరమ్ ॥ రిడీం6
నిజమే! మనన్సును ని[గపొంచడం అంత తేలికైన
పనికాదు. అది అభ్యానం
చేయగా చేయగా ఏర్పడుతుంది. నహజంగా మనన్సు చంచలమైంది. విలకడగా ఉండదు.
వెనకటి నంస్కారాలవల్ల చాలా [పబలమైంది. అలాంటి మనన్నును న్మిగహించడ౦ం, జండూ
మారుకాన్ని లాగి పట్టడం లాంటి వని. అది ఎవరికీ తేలిగ్గా సొధ్యవడేది కాదు. కనుక
నిరంతరాభ్యానం వల్లనే దానిని సాధించాలి.
59 _ ఏదో యోగాన్ని అభ్యానం చేశాను. సిద్ధికలగలేదు. అందులో
విలువలేకపోయాను. నాగతి ఏమిటి? వేను నశించవలని౦దేనా?
పార్ట్వైవేహ వాముత వినాళన్తన్య విద్యతే।
న హి కల్యాబకృత్కళ్ళ్చిద్దుగ్గతిం కాత గచ్ళతి 0-6
ఎన్నటికీ నశించవలసిన పనిలేదు. ఈ లోకంలో గాని పరలోకంలో గాని మొలాంటి
వాళ్లునొళాన్ని పొందడానికి వీల్లేదు. మంచి భావనతో మంచివని చేసేవాడు ఏ ఒక్కడూ
ఎప్పటికీ దుర్గతిని పొందడు. అతడి భొవనవల్ల అతడు ఎప్పుడూ మంచిని, నుఖన౦తోషాలను
పొంది తీఠళాడు.
60. _యోగాభ్యాన౦ చేసికూడా నిష్టతో లేవివాడు తిరిగి ఏమౌతాడు ?
వాడికి పరలోక౦లోను, ఈలోకం౦లోను, ఏదైనా మంచి కలుగుతుందా?
ప్రాష్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః నమాః।
ఖచీవాం శ్రీమతాం గేహే యోగభష్టోబభిజాయతే ॥ 416
యోగటభ్రమ్లడు చనిపోయిన తరువాత పుణ్యాల్ని నంపొదించిన వారిలోకాల్లో గొంఠ
శాం0 నఖభోగాలను అనధవిప్తాడు, కర్మక్రయమైన ఈడువాత మళ్లా భూలోకంలో,
మంచి ఆభారవరపత్తిగల శ్రీమంతుల ఇళ్లలో వుట్టి, అశ్షేక వైభవాలతో జీవితం పొగిప్తాడు.
యోగాన్ని అనుష్టించినా మనన్సుకు భోగవానవలున్నాయి కాబట్టి, వాటి ననుభవి౦చడాని!
ఇలా జన్మలెత్తవరిని వస్తుంది.
61. మవ౦ యోగనిద్ధికోనం వ్రయత్ని౦చే సాధకులను ఎంతను౦దినో
చూమ్తా ఉంటా౦. వాళ్ల౦దఖికీ భగవళ్తత్త్వం గోచరిన్తుందా ?
వాళ్లలో బాలామంది మధ్యలోనే విరళ్సావాంవల్లవో, ఇతర
కారజాలవల్లనో సాధన చేయకుండా విరమిప్తారుకదా! ఏమిటిది?
మనుష్యాజొం నహస్తేషు కళ్చిద్యతతి పిద్ధరయీ।
యళళొమవి సీద్ధానాం కళ్చిన్మాం వేత్తి తత్తస్టత! 8 రం?
మనుఘ్యలందజికీ భగవంతుడిమొద విశ్వానం కలగదు. ఎన్నో జన్మల నంప్కొారాల
వల్ల వేలమంది మనుమ్యుల్లో ఏ ఒక్కడో యోగసిద్ధికోనం వ్రయత్నంచేస్తాడు. యోగనిద్ధికోనం
పొధనచేసే వ్రతివాడూ తన సాధన చివలివజకూ కొనసాగించలేడు. విఘ్నాలకు లోబడి
పోయి విరమిప్తాడు. వాళ్లల్లో అందజిలో ఏ ఒక్కరో భగవంతుని వ్వరూపాన్ని నిగా
అర్థం చేమకొని అయన్ని అరాధించగల్లుకాతు. వూర్వవానవలు జీవుల్జి మంచివమలు చేయ
లీయవు,. ఒక చెట్టుకు పుట్టిన విందెలన్నీ వండ్లుకాలేవు. కొన్ని మధ్యలోనే రాలిపోళాయి.
చివలినజకు చెట్టుకే ఊన్నివే పంగ్లౌతాయి. అలాగే పొధకులు కూడా.
62. ఈ (వ్రవ౦చంలో మనకు కవవడే వన్తుళాలం భగవంతుని శంటే
గొవ్పదా? లేక ఈభూతాదులే భగవంతుడా? ఆలా కాకఫోతే
భగవంళుడు వీటిలో ఎలా ఉన్నాడు?
మళ్తః వరతర౦ వాన్మత్మి౦చిదప్తీ ధనంజయ!
మయి వర్యనిడంపోోతం మాత్రే మజీగబా ఇవ॥ గ్గ
ఈ లోకంలో భగవంత్రతి కంటే ఉత్కృష్ణమైన వన్తవింశోలిలేరు,లోకంలో ఉన్న
వస్తువులన్నీ ఆయనకంటేతక్కువనే. దారాల!మణులన్నీగుచ్చితేమబులవార౦ అవ
శుంది. మబులు విలబడాలంలే
శోనలిడారంమభ్యాధారం. ్రమచం
ఇలానిలబడాలంటే
య!
ఆయన మా[త్రంలాగా ఆనరా ఉండాలి. మణివోరంలో లోవల ఊన్న దారం కనదిడనల్టే
అవ్యక్తడైన వరమాత్మకూడా అంతర్యామిగా కనబఢకు౦డా అన్నింట్లోన్లు ఉంటొడు.
68. పవంచమంతా మాయామథుం అంటాడు కదా! మూయ అ౦టే
ఏమిల? ఆ మాయను మానవుడు దాటగలడా?
దైనీ హ్యేషా గుణమయీ మమ్ మాయా దురత్యయా।
మామేవ యే పృపద్యక్తే మాయామేతాం తరన్తి తే 1407
భగవంతునిచే కల్చించబడిన యోగమాయ, నత్తం - రజిన్సు - తమన్చవే మూడు
గుణాల రూవంలో ఉన్నది. ఇది జీవులకు దాటి రానిది. ఈమూడు గుణాల సొమ్యావన్థను
నంపాదించినవాడే ఈ మాయను దాటిగలడు. అటువంటి సొమ్యావస్థ భగవంతుని శరణు
జొచ్చిన వారికే సాధ్యపడుతుంది. ఇతరుల కెవ్వతీకి సాధ్యం కాదు. కనుక భగవంతుని
శరణుజొచ్చి మాయ మేలిమునుగులో నుంచి మవం బయటవడాలి.
64. అ౦దజు భగవంతుని చేతనే నృష్టింవ బడ్డారు కదా! కొందటు
దేవుడే లేడని నాన్సీ కులై పోఠారెందుకని?
న మాం దుష్మృతినో మూఢాః పృవద్యశ్లే వరాధమాః|
మాయయాఒవహృతక్జానా ఆనురం భొవమాశ,ఠాః॥ 15.7
' నిజమే! అందణు భగవంతుని చేతనే సృష్టింపబడ్డారు. కావి వారి వారి పూర్వ
జన్మవాననలవల్ల వారిలో నత్త్వ - రజ - న్తమోగుణరూపమైన మాయ బోటు చేనుకుంటుంది.
ఆ మాయవల్ల వివేకం భూవ్యమై కొందళు నరాధములుగా తయారౌతారు. వారి భావనలు,
(వవృత్తులు రాక్షనమౌతాయి. వారికి దేవుడు లేడని, ప్తనర్జన్మ లేదని, పరలోక౦ లేదని,
అంఠా భావ్యంగా ప్రపంచం గోచరినుంది.
65. భగవంతుక్టీ ఎందజో పూజీస్తారు కదా! వీరందణ ఒకేరకం
వార్ము కాదు. మఠీ వారిని ఎన్నిరకాలుగా మన౦ విభజించవచ్చు?
ఏమిటీ వారి న్వడావం?
చతుర్విధా భజన్లే మాం జనాః మళ్ళృతినోఒర్డున |
ఆరో కీజానురరారీ జానీ చ భరతరభ॥ 167
ఈ స్లో అ ఇ టె
మంచిమార్గంలో కాము నడిచి, లోకానికి ఆదర్శంగా నిలబిడగల్లిన సజ్జనులు
భగవ౦తకుత్ధి ఆరాధినుంటారు. వారు 1. ఆర్దలు 2. జిజ్ఞానువులు ్ట అర్ధార్థలు
డీ బ్ఞానులిని నాలు రకాలు, విపరీతమైన బొధలివల్ల ఆధ్లలె అవీ పోవాలని దేవునికి మళ్ళే
వారుఆర్తలు. "ప్రపంచ తత్త్వాన్ని, ఆత్మతత్తాన్ని, “భగవకర్తాసన్నీ తెలునుకోగోరే
ముముక్షువులు జిజ్ఞానువులు ఈ లోకంలో భోగాలను, నంవదలమ, వతిష్టలను కోరి
అరాధిం చేవారు అర్ధార్ధలు. ప్రపంచమంకా వానుదేవమయం౦గా భావనచేయగలవారు
జ్ఞానులు, ఇలా భక్తులు నాలుగురళాలుగా ఉంటాడు వారి వారి అర్హతలకు తగినట్లు
భగవంతుణ్ణి ేవిన్తుంటారు.
66. పొందువులకు మతనవాన౦ ఉ౦ద౦టారు కదా! ఏదేవతవైనా
పూజించవచబ్చా? మఠి భగవదను[గవ౦ కలుగుతుందా?
మో మూ యాం యాం తనుం భక్తః (శర్ధయార్చితుమిచ్ళతి |
తన్య తస్యాచలా౦ శద్దాంతామేవ విదధామ్యహమ్ ॥ 217
తవృకు౦డా కలుగుతుంది. ఎవరెవరు లోకంలో ఏ దేవతను ఆరాధించినా భగవ౦ం
తుడు వారికి ఆ దేవతలోవే శ్రద్ధను కలిగిస్తాడు. వారికి ముందు ఇన్టదేళారాధనంలో
శ్రద్ధను కలిగిసే తరువాత వారు లక్ష్యవర్సి పర్చడివరమేశ్వరారాధనం 'సేయగలుగుకారు
కమక పొందూ మతంలో ఎవరి ఇష్టదేవతను వారారాధించుకోవడానికి అవకాశం ఉంది
కముకవే వారికి మతనహన౦ తప్పకుండా ఉంటుంది. ఏమత౦ వారు ఏ దేవత నారాధించినా
అది పరంపరగా వరమేశ్వరునికే చేరుతుంది. వారికి తవ్పక ఆయన [వసాద౦ కలుగుతుంది.
67. దళావతారాలంటారు, చేప, తాబేలు, వంది, నీంవా౦, మరు
గట్టి, ఇతర మానవమ్మాతులుగా ఉండే రాముడు, కృష్ణుడుమొ
వారిలోనా భగవ౦ంతుడవతరి౦ంచాడు? అందళు దేవుశ్లేనేంటారా ?
నాహం [వకాళః నర్వన్య యోగమాయానమావృత। ॥
మూథోఒయం నాఖభిజానాతి లోకో మామజమన్యయమ్॥! 25.7
అపుము. అవన్నీ దైవాంళలే. నంకుచితమైన మన దృష్టిలో తక్కువ ఎక్కువ
87
భొవాలుంటాయి గానీ, దేవుడికి జీవులందలు సమానులే. ఒక్కొక్క ప్రయోజనం సాధించ
డానికి ఒక్కొక్క అవతారాన్ని ధరించాడాయన. మనం మాయలో మునిగి ఉన్నాం కాబట్టి
అజ్ఞానంవల్ల ఆయన అవకారతత్త్వాన్ని తెలునుకోలేం. మూర్థలైన జీవులుఆయన నిత్యుడవీ
మనవలె కర్మబంధ౦లో వుల్టేవాడు కాడలి, నశించేవాడు కాడని తెలునుకో లేరు. జ్ఞానులకు
మాత్రమే ఆయన న్వరూవం అర్ధమవుతుంది.
68. మనవాళ్లు ఎంత చాదన్తులో చూడండి. ఎవళ్లీ నుఖంగా బ్రతక
నివ్వరు నరికదా! ఎవడన్నా చనూ ఉంటే చివజకు వాణ్ణి
సుఖంగా చావను కూడా చావనివ్వరు. వాడి చెవిలో “వారాయణ
నారాయణ” ఆని అరవటం, నోట్లో తులనితీర్థం పోయడం.
ఏమిటండీ ఈ వెళ్టి? చచ్చి పోయేటప్పుడు కూడా దేవుడెందు
కండీ? వీళ్ల నమ్మకాలేమిటోగాని వీచ్చెక్కిపోతూ౦ది బాబూ!
అన్త్నకాలే చ మామేవ న్మరన్ముక్త్వా కలేబరమ్|
యః (ప్రయాతి న్మద్భావ౦ యాతి నాన్త్యత సంశయః॥ 5-8
యం యం వావీ న్మరన్ భావం త్యజత్యన్లే శలేబరమ్1
త౦ తమేవైతి కొవేయ నదా తద్భావభావితః 6-8
మనవాళ్లు “చాదన్తులు, గుడ్డినమ్మకం కలవారు” అమకొన్నంత కాలం మిౌకు వారి
ఆచారాలు, అలివాట్లు వెళ్టిగా కినబడట౦లో ఆ. గర్యం లేదు. ముందే నిర్ణయాని!
రాకండి మా బుద్ధితో ఆలోచించండి. _బొగా బ్రతికినప్పుడు మనిన్సులో ఏ భావాలు
దృఢమైన నంస్కారాలను కలిగిస్తాయో అవి ఎవ్వడూ బ్ఞావకమొస్తాయి. మరణకాలంలో
జీవుడు దేన్ని స్మరిస్తాడో, దాని అనుబంధం వదలలేక తిరిగి ఆ జన్మను పొందుతాడు.
అందుకనే భగవంతుణ్ణి న్మరిన్తూ కన్నుమూసే భగవత్స్వరూపొన్నే పొందుతాడు. అన్ని
ద్ధొనాలూ ఊన్నవృుడే నిర౦తర౦ భగవన్నామన్గరణ చేనుకున్న వాడికీ మరిణసనమయంలోనూ
దేవుడు జ్ఞావక౦ వస్తాడు. అలా చెయని వాడికి దైవస్మరణ కలిగే అవకాశంలేదు. కనుక
ఇంతకు వూర్వం చేసినవాడికి మరిణ బాధవల్ల ఇంద్రియాలు మనన్సు పనిచేయక దేవుడు
స్మరణకు రాడని, ఇంతకు పూర్వం దైవస్మరణ చేయని వాడి! బ్ఞావక౦ వచ్చే అవకాశ మే
లేదనీ, మనవాళ్లు మరణనమయంలో చెవిలో “నారాయణ! నారాయణ! అవి వినిపిస్తారు,
అప్పుడైనా దైవన్మిరణ కలుగుతుందేమో నని చెవి పని చేయక, అది వినదడక్ పోయినా
* తులవితీర్థం " నోట్లో వేస్తేవైనా దేవుని న్మరణ కలిగే అవకాశమున్నదని అలా చేస్తారు.
తులనీ కంఠంలో ఉన్న కఫాన్ని పోగొడుతుంది.
69. మా అమ్మమ్మొకావిడ ఎవడూ పెదిమలాడినూ 'రామా' అనో
“కృష్ణా! అనో అంటు౦టుంది. మా యింటి ఎదుటొయన చేతిలో
ఒక తులసిమాల పెట్టుకొని వూనలు లెల్టేనుంటాడు. ఎవరెన్ని
మాట్లాడుకున్నా వట్టించుకోడు. వీళ్లకేమైనా విచ్చా? మునలి
తన౦లో ఇల్లా౦టి లక్షణాలు వవ్లుంటాయా ?
అనన్యచేకాః నతత౦ం యో మాం న్మరతి నిత్యశః ॥
తస్యాహ౦ నులభః పార్ట్ నిత్యయక్షన్య మోగిన! 14.8
అలా మనమనుకు౦టే మనదే విన్చాతుంది. మునలితనంలో అందణికీ అలాంటి
లక్షణాలు రావాలని లేదు. వృద్ధాప్యానికి రైవన్మరణకు నంబంధ౦ం లేదు. క్షణక్షణం
నంభవిన్తున్న అవేక పాపాలను మూటిగట్టుకో కుండా వాళ్లు వివేళంగలవాళ్లు కాబట్టి ఎల్లప్పుడు
భగవంతుణ్ధి న్మరించుకుంటున్నారు. అది మొదట చాలా కష్టమైనా, చేయగా చేయగా చాలా
మలభమౌతుంది. అలా నిత్యం తనమ వ్మరించే భక్తునికి భగవంతుడు చేరువలో ఉంటాడు.
అన్ని యిబ్బందులనుంచి కాపొడుకాడు. చిట్ట చివకు. మోక్షాన్ని కూడా ఇప్తాడు.
70. ఒకవడు వేనొక రైల్లో వయాబం చేన్తున్నాను. ఒకాయన
రామాయణం మొద చర్చ లేవదీశాడు. “రాముడు మన మాదిరి
పుల్టీన వాడైతే అతణ్ణి దేవుడని వూజించడ౦ దేని? అన్నాడు.
నవవీత -గోపీ చోరుడైన కృష్ణుడూ అ౦తేనన్నాడు. ఇది
లిజమేనా?
అవజానన్తి మాం మూఢాః మానుషీం తనమా [శతమ్ |
వరం భావమజానన్లో మను భూతమహేశ్య్వరమ్ కేషేం8ి
అదే మానవన్వభొవ౦. వీలున్నంత వజకూ ఇతరుల గొప్పతనాన్ని గుర్తించక
పోవడ౦,' వీల్లేకపోతే గొవ్చ వాళ్లను గురించి దుష్ప్రచారం చేయడం. కాముడు, కృష్ణుడు
శారబవన్మలు, వారు మానవుల్లో. పుట్టినా మానవాత్రీతులమని పుట్టినవృటినుంచి. వారి
శం
మహిమల ద్వారా కెలియ జేన్తూనే ఉన్నాఢు. కానీ వారూ మానవులే గరా! అని మనం
వారిని అవమానిన్తూవే ఉన్నాం. ధర్మనంస్థావన కోనం ఉద్భవించి మనకు ఆదర్శంగా,
ధర్మ(వ్రబోధ౦ చేసిన ఆ మహనీయులు జీవుభందళిలో అంతరాత్మగా ఊండి ఈ ప్రవంచ
మంతా వ్యావీంచి ఉన్న వానుదేవావకారాలు గాని మానవులెలా అవుతారు? దానిని
మన౦ మాయవల్ల గుర్తించలేం.
71... భగవంతుడు తనను శళ్ణాగతి చేయమన్నాడు, ధ్యానించ
మన్నాడు. సేవిరిచమన్నాడు, బొగానే ఉంది. తెల్లవారి లేచి
ముక్కుమూనుకొని కూద్చంటే లోకయా(్ర ఎలా గడుమ్తుంది?
ఆయన మనల్ని పట్టించుకుంటాడా?
అనన్యాళ్చిన్తయన్లో మాం యే జనాః వద్యపానతే
తేషాం నిత్యాభియక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ 22.9
తప్పకుండా పట్టించుకుంటాడు. అయితే మనకావిశ్వానం శావాలి. ఆయన్న
శరణ్యుగతి చేసిన తరువాత, అంటే వనం ఆయన వాళ్లం అయిపోయిన తరవాత, ఆయన
కాకపోతే వేరంవడ వట్టించుకుంటాథు? అనన్యభక్తి మనలో ఉంటే తప్పళ మన యోగాన్ని
క్షేమాన్ని న్వయంగా ఆయనే విచారిస్తాడు. అలా విచారించినటు ఎన్నో నంఘటనలుకూడా
మహోత్ముల జీవితాల్లో మనం చూడవచ్చు. అలా ఆయన వ్రతిజ్ఞచేశాడు.
72... మాపూళ్లో ఒక జమిందారు గుడి కట్టించాడు. ఇంకో డబ్బుగల
ఆసామి రథం చేయించాడు. ఇంకొకడు ఎంతో డబ్బు ఖర్చుచేనీ
ఉత్సవాలు చేయిన్తున్నాడు. వాళ్లు డబ్బు కలవాళ్ల కాబల్టీ
చేయిన్తున్నారు. మి నేను పూటిగడవని వాడ్ణి. భగవంతువి$
నేనేమి చేయించగలను? అయినా మనమిచ్చిందాన్ని దేవుడు
పర్మిగహిస్తాడా?
పతం పుష్పం ఫలం తోయంయోమే భక్ష్యా (పయచ్చతి |
తదహం భష్త్యవహృతనుశ్నామి (సయతాత్మనః॥ 269
వతివాడు గుళ్లూ గోపురాలూ కట్టించనక్కరలేదు. ఎ౦తో డబ్బు విర్చుచేసీ ఆడం
శం
చిర౦గా ఊత్సవాలు చేయించకపోయివా, భక్తితో చిన్నీ ఆకుగానీ, వువ్వు గానీ, వండుగానీ
ఏదీ లేకపోతే చివరకు వీళ్లు గానీ, భగవంతుని ముందుంచి ఆయనకు నివేదనంచేసే, అతడి
భక్తికి మెచ్చి దేవుడు దాన్ని వరిగ్రహిస్తాడు. మనం భక్తితో ఇచ్చిందేదైనా దేవుడు తప్పక
దాన్ని తీనుకుంటొడు. భక్తి లేకుండా ఏమి నమర్చించినా అది బూడిదలో పన్నీరు పోసి
వల్లే. దాన్ని భగవంతుడు ముట్టివే ముట్టరు
78. కొందఅ౦టాడు: రోజుకూలి చేనుకొని వట్టెడన్న౦ తివేవాళ్ల
శెందుక౦డీ దేముడు? బాగా డబ్బుగల వాళ్లకి కావాలి గాని తమ
పొట్టికే అన్న౦లేని వాళ్ల దేముడికేం పెడతారు? వాళ్లుదేవుజ్ధెలా
వూజిస్తాు? అని. మఠి పేదలు దేవుళ్ణి ఎలా సేవించాలి?
యత్కరోషి యదశ్నాని యజ్జహోవీ దదానీ యత్।
యత్తపన్యనీ కొన్తేయ తత్కుపష్వ మదర్చణమ్ ॥ 27.9
నిజమే! పొట్టకూడా గడవని వాళ్లు దేవుడికి వంచభశ్ష్యపరమాన్నాలు పెట్టలేరు.
కాని దేవుడు తనకు పంచభక్ష్యవరమాన్నాలు పెట్టమని ఎప్పుడూ అడగలేదు. నీ వేపని
చేసినా, ఏమి తిన్నా, ఏది ఇతరులకిచ్చినా, ఏకకమైన తవన్సు చేసినా దానివే తనకర్పించ
మన్నాడు. అంతేనే కాని ఏదో [వత్యేకంగా చేసి తనకు నమర్చించమనలేదు. నీవ చేసే
వ్రతిపనిలోను భగవదర్చణభావం రావాలి. నీవు నూకలు తింటే దాన్నే పరమాత్మకర్పించి
తిను, నీ వేపని చేసినా కృష్ణార్చణబుద్ధితో చెయ్. అంకేచాలు.
74. దేవుడందరిలి నృష్టించాడంటారు కదా! కొందఠీవి ధవీకులు
గాను కొందళీని దరిద్రులు గాను, కొందజీని వూర్జాయిర్దాయంతోను,
ఇ౦కొందఅివి అల్బాయుమ్యంతోను, కొందలీిని అందగాళ్ళు గాను,
మఖీకొందలీని కురూవులు గాను ఎందుకు నృష్టించాడు? ఆయనకు
పక్షపాతం ఉండకూడదు కదా?
నమోఒహం నర్వభూతేవు నమే ద్వేష్యోఒవ్లి న (వియః।
యీ భజన్తితు మాం భక్త్యా మయితే తేసు ఛావ్యహమ్ ॥ 20.9
అవును! ఆయనకు పక్షపాతం ఉండ కూడదు, నిజానికి లేదు కూడా. జీవులందలి
శ
విషయంలో ఆయన నమానభావిళతోనే ఉంటాడు. ఆయనకు శ[తువు కాని మిత్రుడు కాని
జీవులలో ఎవరూ లేరు. గాలి, వెలుతురు, వాన, మొః వనువులనివ్వడంలో ఆయన అందఅకు
నమాముడే. కానీ ఆయనవే అనవ్యభక్తితో ఆరాధించే పరమభకులలో ఆయన నివనించి,
తనలో వారిని ధరించి కాపాడళాడు. వారికి నిగ్రహం, శాంతి, వళతోషాలము, ఓర్పును
కలిగించి నంసారబంధాలమండి తప్పుకోవడానికి అనుకూల మార్గాన్ని $ల్పిప్తాడు. [వవ
దుడు, [ద్రౌపది మొ భక్తులిందుకు ఉదాహరబాలు,
75. ఎన్నో అధర్గాల, పాపాలు చేశాడు. దేశాన్ని దోచేశాడు. అతడు
చేయని తవ్పు లేదు. ఇవ్వడు వళ్చాత్తావవడుతున్నాడు. నిరం
తఈర౦ భగవద్ధ్యానం చేనున్నాడు. దేవుడాతజ్ణి క్షమిప్తాడా? వాళ్ణి
మనమెలా చూడాలి? హిందూధర్మ౦లో అటువ౦టి వారికవకాళ
ముందా? లేక వారు మఠాంతరులై పోవలనీందేనా?
అవి చేత్సుదురాచారో భజతే మామనవ్యభాక్ |
సాధురేన న మన్తవ్యన్పమ్యగ్వ్యవనితో హి సః 80.9
ఎన్నటికీ కాదు. హిందూధర్మం నువిశాలదృక్పథ౦ కలది. ఎన్ని పాపాలు చేనీవా,
నిజంగా వాడు పళ్చాత్రావ వడితే తప్పక దేవుడు వాడిని శ్షమిస్తాడు. తన తప్పును తాను
తెలునుకోవడ మవేది మంచిమోర్గానిక మొదటిమెట్టు. అహంకారాగ్ని చల్లారికే కాని తన తప్పు
తొము తెలునుకోలేడు. అనన్యభక్తితో వాడుదేవుణ్ణినమ్మి ఆరాధిసే వాడిని నమాజ౦ మంచి
వాడుగాగుర్తించి గౌరవించాలి. అత్ధివెలివేసిమఠాంతరుణ్ణి చేయకూడదు ఆలా చేసే ఆ
తప్పు నమాఇందే అవుతుంది. మంచిదోవలో (వవేశించిన వాళ్ణి గౌరవించి పోత్సహించాలి
76. దేవుళ్ణి నమ్మి కొలిచే భప్తలను పూర్వం వాళ్ల చేసిన తప్పులను
లెల్టచేయ కుండా ఆయన తప్పక కాపాడతాడా? అతడి! కాంతిని
కలిగిప్తాడా ?
&[వం భవతి ధర్మాళ్మా శళ్వబ్భాన్లిం విగచ్చతి।
శాన్రేయ! పతిజానీహి న మే భక్ష్తః (వఖళ్యతి॥ తకం
ముమ్మాటిీ చాళ్ళుము శాపాొడి తీరళాడు. తప్పులు చేసీనవాడు నిజంగా పశ్ళాత్తావ
వడి తనము,భకితో ఆరాధిపే అతడి! మంబిమార్గంలో స్థిరవడటాని$ తనే దోవ చూవిస్తాడు.
శి
అతడు దీక్షకలవాడు కాబట్టిత్వరలోనే ధర్మాత్ముడై శాంతిని పొందగలుగుతాడు. భగ
వంకుడు, కథ భక్తుడెన్నలో నశించడవి (్రతిజ్ఞచేసి చెప్పమంటున్నాడు. ఇంతకంటే మనకు
అభయ (ప్రదానం ఎవరు చేయగలరు?
77 చేవుని విషయంలో ఛిర౦ఠరభ క్రితో ఉండాలంటే భక్తుడేం
చేయాలి? అలాంటి భక్తునికి స్వామి మోక్షం ఇస్తాడా?
మన్మనా భవ మదృళ్లో మద్యాజీ మాం నమన్కురు।
మామేవైష్యని యుకె వ్రవమాక్మానం మత్సరాయబః॥ 34.9
తప్పకుండా ఇప్తొడు. మనకు దేవునిపై అనన్యభక్రి కలగాలంటే ఇలా మనం
నడచుకోవాలని ఆయన ఉవనదేశన్తున్నాడు, ఎవ్వడూ మనమేవని చేనున్నా మనన్సు
భగవంతునిపై నిలపాలి. అంటే మన౦ ఏీవనిచేన్లున్నా అది భగవంతుడే చేయిన్లున్నాడనీ,
ఆ పని ద్వారా మనం దేవుజ్జి ఆరాధిన్తున్నామనీ భావిస్తూ చేయాలి. ఇలాంటి భావన ఉంటే
చెడ్డపనులు చేయలేం. ఆయన మిద నిరంతర(ప్రేమకో ఉండాలి. అలా ఉంటే ద్వేషాన్ని
జయించ గలుగుకాం. ఎప్పుడూ ఆయన్ని అవేకవిధాల ఆరాధించాలి. అలా ఆరాధిస్తే
మనన్సు. బెడ్డవిషయాల వలలో చిక్కుకోదు. ఆయన్నే శరణాగతి చేయాలి. అలా
శరణాగతి చేసే అవంశారగ్రవావిముక్షి కలుగుతుంది. అలాంటి భకులికి తప్పక ఆయన
సాయుజ్యం ఇప్తానంటున్నాడు,. కనకనే ప్రాచీనులు ఏపని చేసినా భగవంతుడు
చేయిన్తున్నాడనీ, దేవుడి దయవల్ల వెరవేరిందనీ, అన్ని వనుల్లో దేవుడ్ణి తీనుకవన్తుంటార.
చిల్రిశే కొద్దీ వెన్న వచ్చినట్టు, శమివించే కొద్దీమనధర్మంలోని నిత్యనక్యాలు బయట
వడతాయి.
78, భప్తల(వవృత్తులెలా ఉంటాయి? మవోభక్తులకు మోక్టం కలగ
డాలికీ భగవంతుడు వారివెలా ఉద్ధరిస్తాడు? మనలో ఉన్న
అక్జానాన్ని, పాపాల్ని ఆయన పోగొడతాడా? అలా ఆయన
పోగోట్టాలంటే మనమేం చేయాలి?
మచ్చిత్తా మద్గత్మపావా బోధయన్తః వరనరమ్1
కథయత్తళ్ళ్చ్ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చః 9.10
శీలి
కేషాం నతతయుళ్తావాం భజతాం (వీశివూార్యశమ్ |
దదామి బిద్ధియోగం త౦ యేన మామువయాన్లి తే! 10.10
తేషామేవానుకమ్బార్థమవామజ్ఞానజం తమః।
నాశయామ్యాత్మభావస్టో క్ఞానరీపేనభాన్వతా॥ క110
భగవంకులిపై నిండైన భక్రిగలవారు. ఎల్లప్పుడూ మనన్సును ఆతఖపైవే ఉంది,
ప్రాణాలను ప్రాణళక్రిని ఆయనకే నమర్చించి, ఆయన్ను గురించి వరిన్సరం ఒకరికొకరు
బోధించుకుంటూ, నంభాషించుకుంటూ, నంతోషాన్ని, గొవ్చ ఆనందాన్ని పొందుతుంటాడ
ఇలా ఎవరు మనన్ఫును ఇందియాలను ఎన్నటికీ దేవులి లోవే లీనం చేవీ, (ప్రేమతో ఆయన్నే
సేవిస్తారో వారికి ఆయన తనను చేరడానికి సాధనమైన నమబుద్ధిని కటాక్షిస్తాడు. అంతే
గౌక వారి భక్తిప్రపత్తులకు మెచ్చి, ఎలావైనా వారిని ఉద్ధరించాలని జాలితో వారికి జాన్
ప్రకాశాన్నివ్వడ౦ ద్వారా అవేకజన్మల నుంచి వన్తున్న అజ్ఞానాంధకారాన్ని నాళవం చేస్తాడు
హృ్మదయాంతర్వర్తిగా ఉండి వారి అజ్ఞానాన్ని పోగొట్టి, వారికి మంచి వివేకాన్ని, నతృ
వృత్తిని కలిగిస్తాడు, దాని ద్వారా వారికి మోర్ త కలిగి వాడ నంపొారబింధాలనుంచి
ముక్తిని పొందుతారు.
79, దేవుడున్నాడా? ఉంటే చూపెట్టగలవా? అ౦టొడు మిత్రుడాకడు.
(వవంచమంతా భగవ౦తుడు౦టే ఆయన్ను మనమెలా గుర్తి౦చేది లి
దీలిశేదైనా (వమాణ౦ం ఉందా?
యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేన వా!
తత్తదేవావగచ్ళ!! త్వం మమ తేజోంళనంభవమ్ ॥! 41-10
దేవుడు తప్పకుండా ఉన్నాడు. ఆయన్న గుర్తించడానికి అడుగడుగువా
వ్రమాణాలున్నాయి.. కాకపోతే మనకు ఓర్చు, మంచి అవగాహాన లేవు కాబట్టి, ఆయన్ను
గురించి మన౦ తెలిసికోలేక పోతున్నాం. చూడండి: దేవుడే, ఇలా న్వయంగా చెబు
తున్నాడు లోకంలో కొన్నీ వదార్థాల్లో అతిశయించిన తేజన్సు కనవడుతుంది. కొన్ని
వన్తువులు చాలా అందంగా, శోభగా ఉన్నాయి. ఒక చక్కని నర్తకి మంచి వృత్యం
చేస్తున్నది. _ఎర్రగులాబీ అందంగా ఘుమఘుమ లాడుతుంది. వండితుడు బొనానికీ
వుట్టిల్లులా ఉన్నాడు. శిల్పి చక్కని శిల్బాన్ని చెక్క గలుగుతున్నాడు. వన్తువుల్లో, వ్యక్తుల్లో
కనబడే ఆ అతిశయం, ఆశోభ, ఆశక్తి అ సామర్ధ్యం ఇవన్నీ మనకెక్కడివి? ఇనన్నీ
శీక్ష
|శగనంకుని అంళవల్ల మనశేర్చడినవే సహజంగా మనలో ఏమి లేదు. ఆ భగవచ్చక్తి
ద్వారా లోకంలో అన్నిచోట్ల మనం భగవ౦కళుజ్ణి చూడవచ్చు. పాలల్లో మాగడలా,
నువ్వుల్లో మావెలా భగవంతుడు [వవంచంలో ఉన్నాడు. చూచే హృదయంతో, సాధనతో
వెలికి దీసే కనబడతాడు.
80, దేవుడంటూ ఉ౦టే మనకు కనపడాలి గదా! ఎందుకని కన
వడడు? చదువుకున్న వాళ్ల కి తపన్సు చేసే వాళ్లకి, దానధర్మాలు
చేపేవాళ్లకి, యజ్ఞయాగాలుచేసే వారకి భగవ౦తుడు కన
వడతాడా? ఆయన్ని తెలునుకోవాలన్నా పొందాలన్నా ఎలా
సాధ్యమౌతుంది?
నాహం వేదైర్న తపపా న దానేన న చేజ్యయా।
శక్య ఏవ౦విధో (రష్టుం దృష్టవానని మాం యథా॥ 58-11
భళ్ల్యా త్వనన్యయా ₹క్య అహమేవ౦విధోఒర్జున|
జ్ఞాతుం(దష్దుం చ తత్త్వేన (వవేష్టుం చ పర౦ంతవ॥ 54-11
దేవుడు తవ్పకుండా కనిషడతాడు. అయితే “నేను గొవ్ప విద్యావేత్తను గదా! నాకు
కనవడడేఎ, అంటే కనవడడు.” ' వేవెంతో తపన్సు చేశాము అనుకొనే వారికీ కనవడడు.
దానధర్మాలు, పూజలు వునప్కారాలు చేసే వారికీ కనపడడు. మి ఎవరికి కనవడకాడు?
ఎవరు భక్తితో ఆస్వామి తవ్ప ఇంకేమి లేదనే భావనతో సర్వస్వాన్ని ఆయన
అధీనమనుకొని భగవన్మయులుగా అవుతారో వారికే ఆయనను గూర్చి తెలున్తుంది. ఆయన
దర్శనం కలుగుతుంది ఆయన సాయుజ్యం లభిన్తుంది. కాబట్టి అనవ్యభ్క్తి పెంచుకోవాలి.
81. _మవోభక్తుబ్దవి అందలికీ చెవకొవే వాడేనా నిజమైన భక్తుడు?
నిజంగా భగవ౦ంకుజ్ణి పొందాలంటే భక్తుడెలా ఉండాలి? ఎటువంటి
భక్తులక్తు భగవ(త్పావ్తీ కలురుతుంది ?
మళ్కర్మళృ్ళన్మత్సర
మో మద్భక్షః నంగవర్డితః|
నిర్వైరః నర్వభూరేషు యః నమామేతి పాండవ॥ 55-11
విజమైన భక్తుడెప్పుడూ. వేను మువోభక్తుద్దని డాంబికాలు పలకడు. తాను ఏది
శక్
చేన్లున్నా భగవదర్చణంగా చేస్తాడు. దేవుడే అందరికి వరమగతి అవి భొవిస్తాడు. ఏ రకమైన
శద్ది-రూవ -రన-గంధ - వృర్శలకోనం పాకులానీడు. అంటే వాటిపై నంగొన్ని చంపు
కుంటాడు. లోకంలో ్రతిజీవిలోను వరమాత్మవే దగ్శిమూ ఎవరినీ ద్వేషించ లేడు
అందళజితో స్నేవాంగా ఉంటాడు అలాంటి వాడే వరమభ్క్తుడు అలాంటి భక్తునిశే
భగవంతుడు నర్వదా నులభుడై, అతడి! మ్యోోన్ని (వ్రపొదిస్తాడు.
82. ఎలాంటివారు పర మభక్తులు? వారెలా భగవంతుళ్ణి స్నేవిప్తాడ?
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్షా ఉపానతే।
(శ్రద్ధయా పరయోపేకాస్టే మే యక్రతమా మఠాః 2.12
ఎవరు భగవంతునియందే తత్పరమైన భావనతో మనన్సును నిలిపి శ్రద్ధతో
ఊపానన చేస్తారో వారు వరమభిక్తులు కాయిక - వాచిక
-మానసిక కర్మలను చేన్తూనే అవి
అన్నీ భగివంతుడే చేనున్నాడనీ, ఆయని నంకల్చంతోనేఅవన్నీ జరుగుతున్నాయలీ, తాము
నిమిత్తమ్మాతుడననీ భావిన్తూ, ఆ డూవంగా దేవునికి సేవ చేన్తున్నానని భొవిస్తే మనను
ఎప్పుడూ ఆయన
పైవేనిలవడాని! దీలువడుతుంది అదే భగవంతుణ్ణి నర్వదా సేవించే
పద్ధతి.
83. అనన్యభకితో భగవం౦తుట్ణి నమ్మి సేవించే వారిని ఈ న౦సార
బ౦ధాల నుంచి ఆయన వముద్ధరిప్తాడాఖి
తేషామహం౦ నముద్ధర్తా మృత్యునంసారపాగరాత్ 1
భవామి న చిరాత్సార్ధ మయ్యావేశత చేతసామ్& 712
తప్పకుండా అటువంటి పరమభక్తులను నాళభూయిష్టమైన నంసారనము ద్ర౦నుంచి
భగవంతుడు నముద్ధరిస్తాడు. అయితే వారు సర్వకర్మలను భగవంతుని పాదపద్మాలలో
నమర్చి౦చి, ఎల్లప్పుడు భగవంతునిపైనఆనక్తి కలిగిన మనన్సుతో, ఆయన్నే ధ్యానించాలి.
తను ఏ పని చేన్లున్నా, ఏ మాట మాట్లొడుతున్నా. ఏ ఆలోచన చేన్తున్నా దాన్ని దైవక్శతంగా
భొవినూ మూడు రకాల కర్మల్లోమ భగవంతుని న్మరిన్తూ, మవన్సును ఆయన లోనే ఆవేశింప
కేఫే అటువంటి భక్షాగేవరులమ భగవంతుడు తనవారుగా భౌవించి తప్పక కాపాడుతాడు.
నంపారయాతనలతని క౦టవు. పంసారదుఃఖాంబుధినుంచి అలాంటి భక్తులను దేవుడే
ఉదరిపొడు.
శీర
కిక. లోకంలో అందోలు ఒశే లక్షదాలణు, అక్షతలు కలవారై ఉండరు
శద్గో! అంది! భగవంతుణ్ణి శేరాలంటేవారికి వారిక తగినట్లు
ఏవైనా మార్గాంతరాలన్నోా ఇ ఎలా. భక్తులు భగవంకుడ్డే
చేరాలి?
మయ్యేవ మన ఆధత్స్య మయి బుద్ధిం నివేశయ।
నివసిష్యపి మయ్యేవ అత ఊర్జ్యం న నంశయః॥ 8.12
అథ చిత్తం నమాధాతుం న శక్నోషి మయి స్ట్రమ్ |
అభ్యానయోగేన తతో మామిచ్బాప్తం ధనంజయ్ ॥ 9192
అభ్యాప్టేప్యనమర్జో ఒసి మత్కర్మపరమో భవ।
మదర్థమవి ళర్మాణి పర్వన్నిద్ధిమవాష్యసి క్ష 10.12
అథైతడప్యళక్లో ఒని క్తం మద్యోగమా[॥త। |
నర్వకర్మ ఫలక్యాగం తతః ప్రద యకాత్మవాన్ 8 11-12
ఏ పనికైనా ఆయీ వ్యక్తుల ఆధికారాల్ని బట్టి మార్గం ఉంటుంది. అధికారమంటే
అతడి అర్హత. అందలి! ఓకే మూర అంటూ ఊండదు. వారి వారి అర్రతను బట్టి
మార్గాలుంటాయి. ఇందులో మొదలి మార్గం: మనన్సును ఎల్లప్పుడు భగవంతుని
పైన
ఉంచడం. మనకు ప్రతి క్షణం కలిగే జ్ఞావాలను భగవతృరంగా చేయడం, అలా చేయ
గలిగితే మనం భగవంతునిలోనే నివసిస్తాం. ఏమి వందేహవడవలనీన పనిలేదు, రెండవ
మార్గం: ఎప్పుడూ మనన్సుము ఆయనపైనే ఉంచడానికి నీకు నమర్గత లేకపోతే, అభ్యాస
యోగంత్తో దేపజ్ఞి షొంధాలలి ఎవ్వుడూ కోరుకో, మూడవమార్గం:అలా భగవంకుది
పొందాలని మనళ్ళాంచల్య౦ వల్ల కోరలేకపోతే దేవునికోన, ఆయన ఆరాధన కోనం (ప్రతి
మిలీ ఆయనకు అంకిక౦ చెయ్. స్వామి కోనం శొల్ని కర్తలు చేసినప్పటికి నీకు విద్ధిలిభిన్తుంది.
శాళ్లినమార్గం: అలా భగవత్సరోమైన కర్మలు చేయటానికి కూడా నీకు $లేకపోతే,
భగవంతుబ్దాశ్రయించి. ఇంద్రియ మన్గో విగ్రహంతో నీవు నిత్యంచేసే కర్మల ఫలాన్ని ఆయ
శప శ్యాగం చెడ్.. ఈ చివజిమార్గానికిశందలూ. అధికారులే వారి వారి పనులు
వాడే చేమకోవచ్చు. ఫలాల్ని భగవంతునికి వదిలివేస్తే లాలు. శ్రమంగా వారో మనోనైర్మల్యం
కలుగుతుంది, దీవికి మనోని[గ్రహ౦ కావాలి. వీటిల్లో దేన్ని ఆశ్రయంభినా మోక్షం వమ్తంది.
శ?
85. లోళంలో జ్ఞానమలీ, ధ్యానమలీ, వలక్యాగమవీ, కాంతి అనీ
శొన్నింటిని వింటున్నాం కదా! వీటిల్లో ఏది శేస్టమెంది?
శ్రేమోహి బ్ఞానమభ్యాపాల్ క్ఞావాద్ధ్యానం విశష్యతే।
ధ్యావాత్కర్మఫలత్యాగ
స్త్యాగాచ్భాన్తి రనన్తరమ్ ॥ 12 12
గుడ్డిగా అవేశసొధవనలు చేయడం కంటే క్ఞానం చాలా మంచిది. క్రేనలం ల్ఞానం
కంటే ధ్యావర మంచిది. దానినల్లి మన నునన్చుకు ఏశ్యాగత కలుగుతుంది. ధ్యావం కంటే
కర్మఫలాన్ని త్యాగం చేయడం మంచిది. కర్మఫలాన్ని భగవంతుని కర్చిప్తే అహంకారం
నించి, వైరాగ్యం కలుగుతుంది. భగవంతుని అతిమానుషత్వ౦ గోచరిన్తుంది. మవన్సుకు
శాంతి లభిన్తుంది. ఈ కర్మఫల క్యాగంకంటే దానివల్ల కలిగే కాంతి బాలా (శ్రేవమైంది.
86. భగవంతునికి ఎందటజో భక్తులు ఎన్నిరకాల వారో ఊంటారు.
అందులో ఎటువంటి భక్తులు ఆయనకు బాలా వ్రీయలుగా
ఉంటారు? న్థాలంగా ఉత్తమ భక్తులకుండాల్సిన లక్షణాలేవి?
అగ్వేష్టా నర్వభూతానాం మైతః కడణ ఏవ చ!
నిర్మోమో విరవాంశారః నమరు?ఖనుఖః కమాః 18-12
నంటుష్టః వతత౦ యోగీ యకాత్మా దృఢనిళ్నయః|
మయ్యర్చితమనో బుద్ధిః యో మదృక్షన్స మే వియఃః కేశ కేడి
యష్మాన్నోద్విజతేలోకో లోకాన్నోద్విఐతే చ యః।
హర్దామర్షభయోర్వేరైర్మక్రో య నచ మే వ్రీయః॥ 15-12
అన పేక: శచిర్ధన ఉదాపీనో గతవ్యథః1
వర్యారంభవరిక్యాగీ యో మద్భక్షః న మే (వయః ॥ 16-12
యోన న్మొవ్యతి న ద్వేష్టిన భోఛతిన కాంక్షతి!
శభాబభవరిత్యారీ భక్తిమాన్యః న మే ప్రియః ॥ 17-12
వః శతా చ మిశ్రేచ తథోమావావమానడో।॥
శీకోస్టనఖడుః లేము నమః నంగవివర్జితః ॥ 18-12
తుళ్యవిందాన్తుతిర్మొనీ నంళుష్టి థీన 1న చిక్|
అవిశేత। స్థెరమలిః భక్తిమాన్మే వ్రియో వర;॥ కే9ిఎ12
శీర
భప్తలు అవేక రకాలుగా ఉంటాడు. అందులో ఊత్తమశ్రేణికి చెందిన వారు ఇలా
ఉంటాడు: ఏ జీవి పైనా ద్వేషం లేకుండా తవకు వారివల్ల కలిగివ బాధ తవ ప్రారబ్ధకృతనుని
భొవిన్తూ, వారి విషయంలో స్నేవోన్ని దయను నిరంతరం కలిగి ఉంటాడు ఉత్తమభక్తుడు.
వాడికి “ఇది నాది" అవే మమకారం గాని, “ఇది నేను చేన్తున్నానవే' అహంకారం గాని
ఉండదు దుఃఖాన్ని నుఖాన్ని అతడు ఓర్పుతో సమానంగా నహిస్తొడు. భగవత్పపొద
మలి స్వీకరిస్తాడు. ఎవ్వుఢూ తృవ్తితో, మనోని[గవాంతో, తన జీవితలక్ష్యాన్ని. కర్తవ్యాన్ని
నిశ్చయించుకొని మనన్సువు, బుద్ధిని, జీవితాన్ని భగవదర్భణ౦ చేవి లోకయా(త్ర చేన్తూ
ఉంటాడు. అతడే దేవునకు బాల ఇవ్చుడైన భక్తుడు కామం-క్రోధం-లోభ౦-మోహ౦-
మద౦-మాత్సిర్యం అవే అంతళ్ళత్రువులను ఆరుగురను జయించడంవల్ల, ఎవరివల్ల లోకం
భయవడదో, ఎవరు లోకంవల్ల కూడా భయవడరో, నుఖ దుఃఖాలు భయోద్వేగాలు ఎవరిపైన
ఏ రకమైన [ప్రభావాన్ని చూవవో, అతడే భగవంతునికి వ్రియమైన భక్తుడు, ఏ అ పేక్షలేక,
ఆభారం కలవాడ్రి, నమర్ధడై, తనకు కలిగే మంచిచెడుల విషయంలో తటనుడై యండటం
వల్ల ఏ చింత లేనివాడై ఫలాపేక్షతో ఏ కార్యాన్ని ఆరంభించకుండా తన కర్తవ్యాన్ని
మాత్రం జాగ్రత్తగా నిర్వహిన్తూ ఉండే భక్తుడే. భగవంతునకు |వియుడు.
ఎవరు మంచి కలిగితే పట్టలేని నంతోషాన్ని పొందరో, ఏరైవా చెడు కలిగితే దుఃఖ
వడరో, రాగద్వేషాలు ఎవరిపైవ [వభావాన్ని చూపలేవో, మంచి
-చెడులను, వుణ్యపాపా
అను ఎవరు దేవునకే వదలి కర్తవ్యతాబుద్ధితో కర్మల్ని ఆచరిస్తారో వారు భగవంతునకు
ఇమ్టలైన భక్తులు.
ఎవడు శత్రువుల పైన మిత్రుల ఫైన, నమ్మానిమలలో, అవమానములలో, శీతోస్ట
నృర్గలలో, నుఖ-దుఃఖాలలో, నిందా-న్తుతులలో నమానమైన భ్రావన గలిగి, ఇష్టమైన ఫైవిష
యాల అందుబాటులో లేనప్పుడు లేవే అవి బాధపడకుండా, వాటిపై ఆసక్రిని వదలి,
మౌనంగా ఏది లభించినా దావితో నంతోషాన్నే పొందుతూ, ఒకచోటే స్థిరంగా ఉండక, స్థిర
మైన బుద్ధిగలవాడై ఉంటాడో వాడు భగవంకునికి బాల ఇవ్టుడు ఇటువంటి భక్తులు
ఉత్తమోత్తములు కనుక స్వామి వారి వెల్లప్పుడు వెన్నగటి కాన్తూ, వారికీ వచ్చిన బాధ
లను తనంతట కావే కల్పించుకొని వివారిమ్తూ, వారీని కాపాడి మోశ్షాన్నిప్తాడు.
87 మన నమాజంలో జ్ఞానమలక0తో (ప్రాధావ్యం ఉంది కదా! కావ
న్వరూవం ఎలా ఉంటుంది? క్జొలి మనవ్తత్వమెలా ఉంటుంది?
క్ష్ర
అమానిత్వమదంభిత్వమహింసా క్షావ్లిరార్డనమ్ ॥
ఆచార్యోపాననం శౌచం పైర్యమాత్మవిని[గ్రహః ॥ి 8-కేలి
ఇన్టియార్టేమ వైరాగ్యమనహంకార ఏవ చ!
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖ దోషానుదర్శనమ్ ॥ 913
అవక్తిరనభిష్వంగః పుతదారగృహాదిమ|
నిత్యం చ నమచీత్తత్వమిష్టానిష్టోవ
పత్తిషు ॥ 10-13
మయి చానన్యమయోగేన భక్తిరవ్యభిళా౦జీ1
వివిక్తదేశసేవిత్వమరతిర్టననంనది ॥ కే1ే-1ేరి
అధ్యాత్మ జ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతద్దానమితి ప్రోక్రమక్థానం యదతో ఒన్యథా 8 12.18
“వేను చాల గొవృవాడినని', “నేను ఇతరుల కెందులోను తీనిపోనని' దురభిమానం
లేకపోవడం, నా ఆస్తి వా ఐశ్వర్యం, నా విద్య, నా నుల భోగాలు ఎంత గొవ్చవో
చూడమవి ఆడంబరం కోనం అతిశయోక్తులు వలక్కపోవడ౦, కారీరక-మానపిక -వాచికాలైన
హింసలమ చేయకుండా అహింసను పొటించడ౦, ఓర్పు కలిగియండడ౦, కపటం లేశపోవడం,
గుడవులమ సేవించడం, పరికభంగా ఉండడం, మనస్సును అరుపు ఆజ్ఞలలో ఉంచు
కోవడం మన ఇంద్రియాలను కుంగదీపే రూప-రవ-గంధ-వృర్మ-శబ్ధాలనే లౌకక విషయా
లపై ఆనక లేకపోవడం, అహంకారరాహిత్యం, జనన౦- మరఇం౦-మువలితవ౦- ఆధివ్యాధులవే
దుఃఖహేతువులుకలది ఈ జీవతంఅ౨ భావవ చేయడం, నంతానం, భార్య, ఇండ్లు, ఆనీ
పాన్తులి విషయంలో మమకారం కాని, ఆనక్రి కాని లేకపోవడం, తన ఇష్టం వెరవేరినా, అలా
వెరవేరక అవిస్టం కలిగినా మనన్సు సమానమైన స్థితిలో ఉండటం, భగవంతువిపై విళ్చల
మైన, అనన్యమైన భక్రి కలిగి ఉ౦డడ౦, పది మందిలో కలిసీ ఉండక ఒంటరిగా ఉండటం,
విభిన్నన్వ్యభావాలు కల జన వమావాంతో స్నేహం చేయటాని! ఇష్టపడక పోవడ౦, ఎప్పుడూ
ఆళ్మబ్ధానాన్ని కలిగి ఉండటం, తత్త్వజ్డావన్వరూపాన్ని చక్కగా అవగావాన చేమకోవడ౦,
ఇవి జ్ఞానానికి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు గల మవప్త త్వం కలవాడే జ్డాని. వీటిలో
ఏ ఓక్కదాన్ని అభ్యానం చేసినా నమాజం నుఖ శాంతులతో తుల తూగుతుంది. వీటికీపూర్తిగా
విరుద్ధమైన లక్షణాలే అజ్ఞానం. వాటి వల్గవే సమాజంలో కాంతలేక ప్రతివాడూ బాధపడేది.
88. మనలో నత్త్య-రజ-వ్రమోగుణాలున్నాయి కదా! ఈ మూడు
గుణాల (వభావాలకు లొంగని వారెవరైనా ఉంటారా? ఊ౦టే
వారి మననత్వ౦ం, వవృత్తి ఎలా ఉంటాయి?
ప్రకాశం చ వ్రవృత్తిం చ మోహమేవ చ పాండవ!
న్ద్వేష్టి నం[వవృత్తాని న వివృత్తాని కా0శ్షతి| లైల కేశ్ల
ఉదాసీనవదాసీవో గుజెర్యో న విచాల్యతే|
గజా వర్త్న్త ఇత్యేవ యోఒవతిష్టతి వేంగతే & 23-14
నమదుఃఖవపఖః న్వన్థః నమలో స్టాళ్ళకాంచన; 1
తుల్యవ్రీయావీయో రీరన్తుల్యవిందాత్మనంన్తుతిః & ఓైకం14
మానావమానయోన్తుల్యమ్తుల్యో మిత్రారివశ్షయో।॥
నర్వారంభవరిత్యాగీ గుణాతీతః న ఉచ్యతే ॥ 2ైన్ట్ఎ14
తప్పకుండా ఉంటారు. నత్త్వగుణ లక్షణం ప్రకాశం. రజోగుణ లక్షణం కార్యప్రవృరత్తి
తమోగుణ లక్షణం అజ్ఞానం. ఇవి ఏవి ఎలా కలీగినా లెక్కచేయక, రాగద్వేషాలను వదలి,
ఉన్నదాన్ని అక్కర్లేదని కాలీ, లేవిది కావాలని కానీ కోరకుండా, తటస్థంగా ఉండి, ఎవరు
గుజాలచేత ఏ కొంచెం చాంచల్గం పొందకుండా ఉంటారో, ప్రకృతిగుభాలు తమన్వభావంతో
ఉ౦టున్నాయని అనుకుంటూ స్థిరంగా ఉండి, ఆసక్రి లేక, నుఖదుఃఖాలు, ఇష్టానిష్టాలు,
నిందాస్తోతాలు, నమ్మానావమావాలు, ళత్రువులు మ్మితులు ఇటువంటి ద్వంద్వాల విష
యంలో నమానమైన భావం కలవారై, ధీరులై,స్థిరచిత్తంతో, రాయి, బంగారం, మట్టి వీటిని
సమానంగా భావిన్తూ, తమకు తాముగా ఏ పనిని [ప్రారంభించక, కర్తవ్యాన్ని శ్రద్ధతో
నిర్వహిస్తారో వారు గుణాతీతులౌతారు. నత్త్వ-రజ-న్తమోగుణాల ప్రభావాలు వారిపై వని
చేయవు కాబట్టి వారు గుణాతీతులు. పై చెప్పిన మనన్తత్త్వంతో (పవర్తిన్తూ ఉంటారు వాట
89. మనం గుణాతీతన్ధితిని న౦ంపాదించాలంటే సాధ్యమవుతుందా?
ఎలా౦టివాడు సణారీతన్థితివి పొందుతాడు ?
మాంచ యోఒవ్యథిచా రేఐ భక్షియోగేన సేవతే।
నీ గజొన్సమతీత్యైతాన్ బహ్మభూయాయ కల్పతే లగ్రఎకే4
ఎందుకు సాధ్యం కాదు? అనన్యమైన భక్తితో భగవంతుణ్ణి ఎవరు సేవిస్తారో వారికి
ధ్1
ఈ గుణాతీత స్థితి, తప్పక కలుగుతుంది. వారు పై గుభాలకు లేక గుణకార్యాలకు లోబడరు.
వారికీ పరబవ్మా సాయుజ్యం కలుగుతుంది.
90, భగవంతుడి నుంచే జీవుడేర్చడ్డాడా ? అలాంటవృడు మన
స్ఫెందు కని ఇలా చెడు దోవలు వడుతు౦ది? ఎంత వయళ్నం
చేనినా అదువులోకి రావెందుకని ?
మమైవా౦ంళో జీవలోశే జీీభూతః నవాతనః|
మన॥షష్టానీందియాణి వ్రళ్ళృతిస్టాని శర్డీతి॥ 7-15
ఈ ప్రపంచంలో భగవంతుని అంశే జీవభావాన్ని పొంది అవాదికాలంనుంచి
వ్రళ్ళతి వికారాలైన మనన్సును, కన్ను-ముక్కు-చెవి-నాలుక -చర్మమవే అయిదు జ్ఞానేంద్రి
యాలను అకర్షిన్తున్నది. భగవంతుడు అం?. అంటే అంిలు గలవాడు. జీవుడు అతడి$
అ౦ంళభూతుడు. (ప్రకృతి నుంచి ఏర్పడ్డ మనను ప్రాచీన నంస్కారాల పుట్టి. మలినమైంది.
అందువల్లనే జీవుడు సంసార చస్ర౦లో తిరుగుతున్నాడు. మనిమ్సను వి[గ్రహించడం
ద్వారానే మోక్షం నిర్ధిముంది. అది అభ్యానం వల్ల కాని అదువులోకి రాదు.
వ. నామితుడ౦టాడు : “అన్నిటికీ దేవుడు దేవుడంటావు. ఏం
చేనున్నాడాయన? బాగా వూజలు పునస్కారాలు అందుకుంటూ
కూర్చుంటున్నాడు. మానవుడు చందమండలాని శెగిరి వెళ్ళాడు,
ఇతర([గ్రవాల వరకు పోతున్నాడు. ఎన్నో పనులు సాధించాడు,
మన౦ ఇన్ని మవకార్యాలు నాధిమ్రంటే ఎందుకు అన్నింటికీ దేవుణ్ణి
పొగుడుతావు. వేను దేవుడిమాద ఆధారపడమ. నేవే అన్నీ
సాధిస్తాను” అని. అంకేవా? దేవుడేమైనా చేనున్నాడా?
యదాదిత్యగతం తేజో బగద్భానయకేఒలిలమ్|
యచ్చస్థ్రమని యబ్బాగ్నా తత్తేళో విద్ధి మామకమ్ ॥ 12-15
గామావిళ్య చ భూతాని ధారయామ్యహమోజసా 1
పుషామి చౌషధీః నర్వాః సోమో భూత్వా రసాత్మక; & 13.15
అహా౦ వైళ్వానరో భూత్వా [పాజివాం దేహమా[6:॥
ప్రాజాపాననమాయుక్షః వబామ్యన్నం చతుర్విధమ్ ॥ కె15
నర్వన్య బాఒహ౦ం హృది నన్నివిష్టః
మత్తః న్మృతిః జ్ఞానమపోహన౦ చ।
వేరైళ్ళో నరైరహమేవ వేద్యః
వేదాన్తకృద్వేదవిదేవ్ బాఒహమ్ ॥ 15-15
మా మ్మితుడు చాలా పొరపాటు వడుతున్నాడు. దేవుడు ఏమి చెయ్య కుండా
ఉంటే నృష్టే లేదు, రాత్రిం దివళ్ళు లేవు. లోకంలో స్వయంగా న్రకాించే శక్తి భగవంతుని
కొక్కడిశే ఉంది. మిగత వన్తువులన్నీ ఆయన వెలుగువల్ల వామరూపాలను పొందు
శున్నాయి. నూర్యుడు లోకాన్ని [ప్రకాశింప జేన్తున్నాడు. చంద్రుడు లోకాన్ని అవ్హాద
వరున్తున్నాడు, అగ్ని వెలుగును ఇన్తున్నాడు. ఎక్కడిది వారికీ వెలుగు? భగవంతుని వకా
శమే వారి ముగ్గురిలో మనం చూన్తున్నాం. ఆయన వెలుగు నివ్వకపోతే వారు కూడా
న్వయంగా వ్రకాశించ లేరు. భూమిలో భగవంకుడు గ్రవేశించి తన ళక్తితో ఈభూతజాలాన్ని
మోన్తున్నాడు. లేక పోతే మా భూగోళం దేనిమాద ఆధారవడి ఉంది? ఇంతమంది జీవులు
దీనిపై ఎలా (బతుకుతున్నారు? చంద్రుడుగా దేవుడుండి తన కరణవసారం ద్వారా
ఓవధులమ, వృక్షాలను, వప్యాలను బాగా పెంచుకున్నాడు. అంతవరశెందుకు? దేవుడు
మన శరీరాల్లో జఠిరాగ్నిరూవంలో ఉండి ప్రాజొపానాది వాయవులతో కూడి, నమిలి తిన
వలనిన భనవదార్థాలైన భక్ష్యాలు, 2 శ్రాగేటువంటి వల్చవి ఆహారాలైన భోజ్యాలు,
8. పల్చగా ఉండి చప్పరించి తినవలసిన లేవ్యాలు 4. రపాన్ని పీల్చవలసిన
చోష్యాలవే వాల్లు రకాల ఆహారాలను శీర్ణించ చేన్తున్నాడు. కాబట్టి మనం తినే ఆవోరం
ఆకలిరూవంలో ఉన్న వరమేశ్వరార్చణంగా తినాలే గొని, “మనం తి౦టున్నాం' అనుకుంటూ
తినకూడదు. అందుకనే తల్లులు విల్లలకు “ఇది రాముడి మద్ధ', “ఇది కృష్ణుడి మద్ద”, అని
దేవుణ్ణి న్మరిన్తూ అన్నం పెట్టడం మనం చూన్తుంటాం. దేవుడు అంతరాత్మగా అన్ని జీవుల
వృాడయగుహల్లో ఉన్నాడు. ఆయన వల్లనే జీవులకు వ్మరణం, జ్ఞానం, మరచిపోవడం,
కలుగుతున్నది. వేదాలచే తెలియబడే వాడు దేవుడే, వేదాన్తకర్త, వేదాలను తెలిసికొనే
వాడు కూడ భగవంతుడే. అంటే తెలినీకొవే వాడు తెలిసికోబడే వన్తువు, తెలినికోవడ౦ కూడా
భగవంతుడే అని తెలివి కోవాలి. కాబట్టీ. దేవుడు వూజలు చేయించుకుంటూ కూర్చోలేదు.
మానవుడు సాధించిన (వగతిలో వెనుక దేవుని అండద౦డ లున్నాయనీ, ఆయన ఆజ్ఞ
లేకపోత్సేచీమైన కదలదని, అహంకారంతో మానవుడు నేను చేన్తున్నానను కుంటున్నాడని
మౌ మిడ్రుడితో మర్చిపోకుండా చెప్పండి,
రై, లోకంలో మన౦ విభిన్న మన వ్రతాలు వ్రవృకుల కలవాళ్లని
చూవ్తుంటా౦ కదా! దైవీనంవదలో వుల్టినవాళ్ల ఎలా ఉ౦టొరు?
వారిలో ఎలాంటి గుణగణాలుంటాయి?
అభయం నత్వనంభద్ధిః క్రానయోగవ్యవస్థితిః |
దానం రమళ్ళ యజ్జళ్చస్వాధ్యాయన్తప ఆర్జవమ్ ॥ కేర్
అహింసా నత్యమకోధః త్యాగః కాల్లిరపైెచనమ్ |
దయా భూతేవ్వలోలుత్వం మారోవం హీరచాసలమ్ ॥ 2-16
కేజః క్షమా ధృతిః శాచమదోహో నాతిమానికా
భవన్తి నంపద౦ దైవీమభిజాతన్య భారత ॥ 816
భయం లేకపోవడం, నత్వగుణం కలిగి ఉండడం, బ్ఞానమోగవ్యవ్ధ, దానం,
ఇంద్రియవి[గ్రహం, దైవారాధన, జ్ఞానవముపార్థన, తవన్సు, కవటం లేకపోవడం, అహించ,
నత్యభామణం, కోవం లేకపోవడ౦, త్యాగం, కాంతి, మొండితనం లేశపోవడ౦, జీవులందణిపై
దయ, విషయాలలో వ్యననం లేకపోవడం, మృదున్నభావం, వినయం, చిత్తభావల్యం
లేకపోవడ౦, తేజన్సు, ఓడ్చ, ధైర్యం, శరీరానికి మనన్సుకు నంబంధించిన ఫరిజద్ధి,
దోవాచింత లేకపోవడం, కాను భాలా కులీమడనవో, ధనికుడననో, అందగాడిననో,
విద్యావంతుడననో, బలవంతుడననో దురభిమానం లేకపోవడం, ఇవన్నీ దైవీ నంవదలో
పుట్టినవారి కుండే నవజగుభాలు, అందువల్లనే వారి ప్రవృత్తి దివ్యంగా ఉంటుంది.
ఆదర్శంగా ఉంటుంది. మనదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డ మవోవురువుల్లో
ఈ గుణాలను మన౦ చూడవచ్చు,
93. కొందలు వలకరిపే కరవొస్తారు. వారీ గొవ్చ తవృ ఇంకొక౦0
మాట చెవిపెట్టరు. లీ ఏ నంవదలో పుట్టినవారు? వారి
గుణాలేమిటి?
దంభో దర్ప్చోజభిమావళ్ళ [కోధః పాఠమ్యమేన చ।
అక్థానం బాభిజాతన్య పార్ట్ నంవదమానురీమ్ $ కేం46
వారే ఆమరీనంపదలో వుట్టినవారు. వాడు డంబాబారాలకు, ఆడంబరాలకు, గర్వా
నిక, దురభిమావాలిక, కోపానికి, రురుమగా మాట్లాడడానికి, అబ్బానావిక వుట్టిల్లలాంటి
ర్క్ష
వారు. వారు చెప్పేది తప్ప ఇంకోమాట చెవిని వేనుకోరు, వారు ముఖంగా (బతకరు.
ఇతరులను నుఖింగా బతకనివ్వరు,
0శ్త దైవీ ఆ నురీ అవే నంవదల వల్లి మనశే౦ కలుగుతుంది? వీటికీ
మన జీవితాని! ఏమైనా నంబంధ౦ ఉందా?
రైవీనంపద్విమోక్షాయ నిబన్ఫాయానురీ మఠా|
మా శచః నంవదం దైవీమభిజాతో ఒనిపాండవ ॥ 5-16
ఎవరు దైవీనంవదలో పుట్టి. దాన్నే పెంచుకుంటారో, వారు మోక్షానికి అర్హు
లౌతాడ. ఎవరు ఆ మరీ నంవదలో వుట్టి దాన్ని బాగా పెంచుకుంటారో, వారు నంపార
బిద్ధలై ఈ వలయంలో వుడుతూ చమూ తిరుగుతుంటారు.
95, “దేవుడు లేడ౦ం''టారు కొందడ. “*ఆబారం గీబారం లేదు,
ఇద౦ఠా ఛాదన*' మంటాడు మఠి కొందరు. ఎప్పుడూ చికాకు
వడుతుంటాడు ఓ కొందరు. వీరందరినీ చూన్తుంటే జాలి కలుగు
తుంది. వీరేతిగకు న౦బంధించిన వారు? వీరి వవృత్తులెలా
ఉంటాయి?
వ్రవృత్తిం చ నిన్ఫత్తిం చ జనా న విదురానురాః।
న శౌచం నావి బాబారో న నత్యం తేమ విద్యతే ॥ 7-16
అనత్యమ్మపతిష్టం తే జగదాహురనీశ్వరమ్|
అవరనృరనంభూత౦ కీమన్యత్కామ హైతుళమ్ ॥ 8-16
ఏళాం దృప్టిమనస్టభ్య నష్టాత్మానోఒల్బ్పబుద్ధయః |
(వభవన్త్యు[గళర్మాణః క్రయాయ జగతోఒహికాః 8 016
కామమా[త్య దుష్పూరం దంభమానమదాన్వితాః|
మోహాద్భృహీత్వాఒనద్ధాహాన్ వ్రవర్తవ్రేఒటచివ్రతాః 10-16
చిన్తామవరిమేయాం చ పలయాన్హాముపాతాః
కామోపభోగపరమా ఏకొవదితి నిశ్చితా:॥ 1షే16
ఆళాపాళళత్రెర్భద్ధాఃకామ్మకోరవరాయణాః 1
ఈహ్తే కామభోగార్థమన్యాయేనార్థనంచయాన్ ॥ 12-16
వీరందరు ఆనురీ నంవదలో పుట్టినవారు. అందుకనే వారి ఆలోచనలన్నీ అలా
వుంటాయి. వారికి (వవృత్తి-నివృత్తి మార్గాలని రెండు మార్గాలున్నాయలి కూడా తెలియదు.
వవృత్తి అంటే వరమాత్మకు ఆంళభూళుడైన జీవుడు వ్రళ్శతివచడై నంసారంలోకి పోవడం.
నివృత్తి ఆంటే వెనకకు వెళ్ళడం. నంపార౦లో ,వినుగువడినవాడు మలల ముముక్షువై, ముక్తురై
వరమాత్మ సాయజ్యాన్ని పొందడం. ఈ అనురీ నంవదలో పుట్టినవారికి వరిజర్ధంగా
ఉండటం, మంచి నడవడి కలిగి ఉండటిం, నిజమే వర్కిడం అంటే గిట్టదు. 'ఈ (ప్రపంచ
మంతా మిధ్య” అని, నిలకడ లేనిదని, నృష్టికర్త అయినదేవుడెన్వడు లేడని, ఈ [వవం
చోత్చత్తిలో కార్యకారణభావ మేదీలేరని, కామాధిక్యంవల కలిగిన స్తీవరుష నంయోగం
వల్లనే ఈ నృష్టి జరుగుతున్నది కానీ, పుణ్య పొపాల్గాంటి ఇతర కారబాలేవీ లేవని, వారి
సీద్ధాంకాలు. ఇలాంటి ఆలోచనలతో వారు నిత్యమైన ఆత్మ లేదనుకొని, ఆత్మ నంస్కారాలు,
ఆత్మశక్తి, లేకుండా నీచమైన బిద్ధులతో, అతి భయంకరమైన పనులు చేన్లూ, క్రూరంగా
ప్రపంభాన్ని నాశనం చేన్తుంటాడు. ఎన్నటికీ తృప్తినందని కామాన్ని ఆ,శయించి, ఆడం
బరం, అభిమానం, మద౦ మొదలగు దుర్గణాలతో, అబ్బాన౦లో అవేక విషయాలలో [భమ
పడి, నీతి నియమాలు లేకుండా వంచరిన్తుంటొరు. అంతులేని చింతలతో, కామంతో, శారీ
రకమైన సౌఖ్యాలను అమభవించడమే జీవిత లక్ష్యమనుకొని, అంతకంటే జీవితంలో కాము
సాధించవలనిందేమౌ లేదని గట్టిగా విళ్చయించుకొవి, ఇన్నీ అన్నీ అనడానికి వీలులేనన్ని
ఆశాపాళాలతో బద్దలై, కామ-క్రోధాలకు దానులై, తమ స్వేచ్చా భోగానమభవాలకు కావల
నిన డబ్బును, ఎంత నీచమైన మార్గాల గుండా అయినా వరే, అన్యాయాబు, అక్రమాలు
చేని నంపాదించాలని ఎన్నో (వయత్నాలు చేన్తుంటొడు. కనుక వీరివి మనం ఒక
కంట కనిపెట్టి ఉండాలి. వీలున్నంత వఅకు వారి (వభావాలు మనమిద వడకుండా
చూనుకోవాలి,
9గ “వేను దీన్ని నంపాదించాను. ఇ0క ఇ0త నంపాది౦చాలి.
నేను వాళ్టి నాశన౦ చేశాను. దేవుడూ లేడు, దయ్యం లేదు. వేవే
రేవుజ్ణి. మా వంశం బాలా గొవృది. నాలాంటి వాళ్ళి
వడన్నార”ని, నమాజ౦లో మన చుట్టూ ఎన్నో మాటలు వినవు
తుంటాయి. ఇవి మంచి ఆలోచనలేనా? ఇలా ఆలోచి౦చే వారు
ర్ఈ
ఏ తెగ చెందుతాడ? ఇలాంటి ఆలోచవణ గల వారి
(గ్రవృత్తులెలా ఉంటాయి?
ఇదమద్య మయా లభ్ధిమిమం ప్రాస్ప్యే మనోరథమ్1
ఇదమస్లీదమపి మే భవిష్యతి వునర్ధనమ్ కి 18-16
అపొ నయా హతః శతుర్లవిష్యే బానరానవీ1
ఈశ్వరో ఒబహమహం భోగీ సీద్దోఒహం బలవాన్సులీ ॥ 1416
ఆధ్యోఒభిజనవానన్మి కోఒన్యోఒప్లీ నద్శళో మయా।
యక్ష్యేదాస్యామి మోదిన్య ఇత్యజ్ఞానవిమోహికా:॥ 15-16
అవేక్ చిత్తవి[భాంళాః మోహజాలనమావృతా?॥
వబ్రనక్తా కామభోగేషు వతన్తి నరశేఒవచా8 16-16
ఆత్మనంభావితాః న్తబ్ళా ధనమానమదాన్వికాః॥
పం! వామయళైస్తే దంభేనావిధిపూర్వకమ్ ॥ 17-16
అహంకారం బలం దర్చం కామం కోధం చ నం[ితాః।
మామాత్మపరదేహేషు వద్విషన్లోఒభ్యనూయకాః ॥ 18-16
ఇలా ఆలోచించేవారు ఆనురీ నంపదళు, అంటీ రాక్షనన౦వదకు నంబంధించిన
వారే. వీరు ఆహంకారంతో నిండిపోయి “వేనివ్చుడు ఇది నంపాదించాను. వా లక్ష్యం
ఇంళఈ న౦పాదించడ౦. అది వెరవేరే వజకు నిద్రపోము. వాకెంత సీరినంవద లున్నాయో
తెలుసా? ఈ సంవత్సరం ఇంకెన్ని లాఖౌలో వస్తాయి. ఈ ప్రపంచంలో నన్ను మించివ
ధనికుడెవడూ లేతు”, అని అనుకుంటూ ఉంటారు. ఇంకొందఖు “వాడు నాతో
శశుళ్వం పెట్టుకొని బ్రకక గలడా! ఇవాళ, వాణ్ణి చంపాను. మిగతా ళ(త్రువలను
గూడ చంవీ పారేస్తాను. ఈ లోకానికి నేనే రాజును, నా కంటే ఈ లోకంలో నమన
భోగాలను అనుభవించే వాడింకొకడెవడూ లేడు నేవెంలో అదృష్టవంకు్ణి, విద్ధవురుషుద్ధి నేను.
నామాదిరి బలవంతులు గాని, నుఖవురుషులు గాని ఇంకోడు ఎవరూ లేడి అంటాడు.” వీరిలో
మటికొందలు ” వేను చాల నమర్దుభ్ధి, గొవ్పకులంలో పుట్టాను. నాలాంటి వాడి౦కోడెనడైనా
ఉన్నాడా? నేమ ఎన్నో యజ్ఞయాగాలు దానాలు చేస్తాము. ఎ౦తో ఆనందాన్ని పొందుతాను”
అని అమకుంటూ అజ్ఞానంలో వడి ఉంటారు. ఈ మాయతో వాథ ఎన్నో భమలకు
లోవడి మోవావు రంగులవలల్లో చిక్కుకుపోయి, కామోవభోగామభవంలో ఆనక్తులై, అతి
భయంకరమైన నరకకూవంలో వడతారు. హద్దు మిరిన ఆళ్మాభిమాన౦తో, ధన - మద
ఠి?
గర్యంతో, ఆడంబరంతో పేరు ప్రతిష్టలశోనం ఎన్నోయజ్టాలను, _పవి[త్రకార్యాలను
చేనుంటాడు, అహంకారంతో, కామ - శ్రోధాలితో బలవంతుబ్ధనే గర్యంతో, ఈమ దేవాం
లోను, ఇతరుల్లోను అంతర్యామిగా ఉన్న దేవుజ్ధి గుర్తించలేక, అనూయతో ఇతరులను
ద్వేషిమా ఉంటారు.
97, _దైవద్యేషం, మానవద్యేషం, అవాంకారం కల వారి గతి
ఏమటి? వారిలావే నంసారచ కంలో తిడగుతూ ఉ౦ండాల్చిందేనా?
కానహం ద్విషతః క్రూరాన్నంపా రేషు నరాధమావ్|
&పామ్యజన)మవభానానురీ
ష్వేవ యోనిషు ॥ 19-16
ఆనురీం యోనిమావన్నా మూఢా జన్మలి జన్మని।
మామ(ప్రావ్యైన కొచ్చేయ తతో యాన్య్యధమాం గతిమ్ 20-16
ఇలా రాక్షన నంపదలో వుట్టి, క్రూదలె నంచరి౦చే అలాంటి నరాధములను
భగవంతుడు మళ్లా అమంగళకరమైనరాశ్షవవ్రవృత్తికల జన్మలలోవే వడవేప్తాడు. ఇలాంటి
రాక్షన వంవదలో వుట్టి వుట్టి పెరిగిపెరిగి,మూర్జత పెచ్చుపెరిగి పోగా, భగవంకుకి
పొందాలనే ఆలోచవైనా రాక, వికృష్ణమైన నీచజన్మలిను పొందుతాడు. ఎంతో పుఖ్యంచేని
నంపాదించుకున్న మానవజన్మ (వ్రయోజనం పొందకు౦డానే తగి నికృష్టాలైవ పట-
వళ్ష్యాది వీచజన్మల వెత్తుకారు.
98, ఏదో ఒక వనువు కావాలని కామం, అది దొరక్కపోతే
కోధం, అయ్యా అయిపోతుందేమో నని లోభం, నాలో
ఎక్కువగా ఉ౦టాయి. ఇలా ఉండటం మంచిదేనా?
ివిధంవరశ ప్యేద౦ ద్వారం వాళ నమాత్మనః॥
శామః శ్రోధన్తేథా శోళభవ్తప్మాదేతత్టయం ఠ్యకేర్ 8 21ంకే6
ఏతైర్విముక్ష్తః కొన్లేయ తమోద్వారైస్రీభిర్నరః|
ఆచరత్యాత్మనః (శ్రేదన్తతో యాళి వరాం గతిమ్! 22-16
మంచిదని ఎవర౦ంటారు? ఆత్మవాళంవల్ల పొందే నరకమహానగరానికి మూడు
ద్వారాణన్నాయి. మొదటిది కొసం. రెండవది శ్రోధం. మూడవది లోభం. అంబే
ఎవరు ఆత్మనాళాన్ని పొందాలన్నా ఈ మూడింటిలో ఏ ఒకద్వారం మంవైనా పొంద
డొికీ వీలుంది. కాబట్టి వివేకం గలవారు ఈ మూడు నరకద్వారాల జోలికిపోకూడదు.
అలా పోక పోతే ఆత్మళక్తిని పుంజుకొని, (శ్రేయోమార్గాన్ని అవలంబించి వరమపదాన్ని
పొందుతాడు.
99, మనం పెద్దవాళ్ల చెప్పినట్టు ఎ౦దుకు నడవాలి? (ప్రాచీనులు
చెప్పినట్లు, మనధర్యం శాని౦చివట్లు ఈకాలంలో నడవడానికి వీలు
పడుతుందా? మన యిష్టం వచ్చినట్లు కర్షలు చేస్టే ఏమవుతుంది?
యళ్శా్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః।॥
న న సిద్ధిమవాప్పోతి న నుఖంన పరాంగతిమ్॥ 28-16
తస్మాబ్భాశ్త్రం పమాణ౦ తే కార్యాకార్యవ్యవన్థితా|
జ్ఞాల్వా కొత్త్రవిధానోక్తం కర్మ కర్త మిహార్షవి।క 24-16
మన ధర్మం అన్ని కాలాలకు అందుబాటులో ఉండేదే. దానిక పాతబడి పోవటం
అవేది లేదు. ఇక పెద్దవాళ్లు చెప్పినట్లు, లేక శాస్త్రాలు శాసించినట్టు నడవకుండా,
వాటీని పెడచెవిన పెట్టి స్వేచ్చగా నజిచే వాళ్లు కార్యనిద్ధిని పొందీలేప. వారికి
ఈ లోకంలి' నుఖం కాని, పరలోకంలో మోక్షం గాని లభించదు. కనక ప్రతివాడికీ ఏదో
ఒక నియమం, ఏదో ఓక ఆదర్శం, పెద్దవాళ్ల మాటల మీద విశ్వానం తన్నక ఉండాలి.
అలా ఉంటే అతడు దేనినైనా సాధించగలుగుకాడు.
100. మవలో ఒక్కొక్కడి (వవృత్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది.
ఒక్తల్లీక పుట్టిన బిడ్ధలు అందటా, ఓకే రకమైన గ్రద్ద
కలవారుగా ఉండరు. ఏమిటి కారణ౦? న్వభావాలిలా ఎందుకు
వేలు వేటుగా ఉంటాయి?
(తివిధా భవతి ₹ద్ధా దేహినాం పొ న్వభావబా|
సొళ్వికీ రాజసీ వైన తామనీ చేతి తాం (బబు ॥ 217
నత్త్వానురూపా నర్యన్య (శద్దా భవతి భారత।
శ్రద్ధామయోఒయం పుడషో యో యచ్చ3ద్ధ। న ఏవ నః॥ 817
క్9
మనమంతా మావవులమే. కాని మనలో వాననలు, అంటే నంప్కారాలు భిన్న
భిన్నంగా ఉంటాయి. ఆ వాననలవల్ల ఒక్కొక్కరి న్వభావం ఒక్కొక్కరకంగా ఉంటుంది.
విభిన్న వ్వభావాలుకరి మన అ౦దలిలో వుట్టుకమంచి పొత్త్యిక-రాజన
-కామసాలని మూడు
రళాల శ్రద్ధలుంటాయి. _ మనలో ఎవరికి ఎలాంటి శద్ధ కలిగినా అది వారి న్వభాన్ని బట్టే
కలుగుతుంది. అనలు మానవుడు '్రద్ధాన్యరూవుడు. వాడి శ్రద్ధను బట్టేవాడి ఆలోచనలు,
వ్రవ్మత్తులు ఉంటాయి. కనుక చూడటానికి అందళు ఒకేలా కనిదిడ్డా, వా౦ లోవలి
(వ్రవంచాలు వేలు వేలుగా ఉంటాయి. వార్ నంస్కారాలను బట్టి న్వభావాలు, న్వభా
వారినుబట్టి శర్ధలు, శ్రద్ధలను బట్టీ (వవృత్తులు, ప్రవృత్తులను బట్టి వారు పొధి౦చే
ఫలితాలు ఉంటాయి.
101. కొందణ నమాజంలో దైవాంశనంభూతు లైన రామళృష్ణాదులము
ఆరాధిప్తాడు. ఇ0కొందలు యక్షిణి, రాక్షనులను ఉపానిప్తారు.
మఠీ కొందలు భూత-|పేకాలను కొలుప్తాడ. దీవ్నిబిట్టి వీరీ
శ్రద్ధలు నిర్ణయించవచ్చా?
యజవ్తే సొత్వికా దేవాన్ యక్షరక్రాంని రాజసాః
(పేకాన్ భూకతాగభా౦ంళ్బాన్యే యజన్తే తామసా జనాః॥ 4.17
తప్పకుండా నిర్ణయించవచ్చు. సాత్త్విక శ్రద్ధ కలవాళ్ళు రామకృష్టాది సాత్త్విక
దేవతలను ఆరాధిస్తారు. రాజనళ్లద్ధకల వాళ్ళు యక్షులను, యక్షిణిలను, రాక్షనులను వశపరచు
కోవడానికి తగిన ఉపాననలు. చేసుంటారు, కామన శ్రద్ధ కలవాళ్ళు భూత-ప్రేతాలను
కొలున్తుంటొరు. కనుక వారి అభిరుచులను బట్టీ, వారి శ్రద్ధలను మనం అర్థం చేనుకోవచ్చు.
102. మానవుల్లో సాత్వికులు, రాజనులు, తామసులు అని వారి వారి
న్వభావాలమ బిట్టీ అంటాం కదా! వారి వారి ఆవారాలెలా
ఉంటాయి?
ఆహారన్త్యవీ నర్వన్య తివిధో భవతి [వీయః। 717
ఆయన్సత్వదలారోగ్య నుఖవీతి వివర్జీ
నొః।
రప్యాః వ్నిగ్ధాః స్థిరాహృాద్యా ఆహారాః ప్యాతిక్మవియాః॥ 8-17
60
కట్వమ్షలవజాత్యుస్షతీళ్లరూ తీవిదాహిసః 1
ఆహారా రాజనస్యేష్టా దుఃఖకోకభయపదాః ॥ 917
యాతయామం గతరన౦ పూతి పద్యమితం చ మఠ్!
ఉచ్చిస్టమవి చామేధ్యం భోజనం తామస్మవీియమ్॥! 10-17
లోకంలో వాళ్ళ వాళ్ళ న్వభొవాలను బట్టి మూడు రకాలైన ఆవోరాల మద్ ఇష్టం
కలుగుతుంది. ఆయష్యాన్ని, బుద్ధిబలాన్ని దేహబలాన్ని, ఆరోగ్యాన్ని, నుఖాన్ని, నంతో
షాన్ని పెంపొందించేటునంటి, రనభరికాలు, క్రైలవక్వాలు, ఆకలి తగ్గించి వేసేటువంటి
వృాద్యాలైన ఆహారాలు సొత్త్వికులకు ఇష్టమెనవి. బాగా కారం పులువు, ఉప్పు, చేదు
రుచులు కలవి, హెచ్చు వేడిగా ఉండేవి, ఉఊదేశాన్ని కలిగించేవి, కడువుమంట పుట్టించేవి,
దావోన్ని కలిగించేవి అయిన ఆహారాలు రాజనులకు ప్రియమైనవి. వీటివల్ల దుఃఖం ళోకం,
రోగం కలుగుతుంది. ఎప్పుడో వండటం వల్ల చల్లారిపోయినది, ఎండిపోయి. రుచిలేసిది,
పాసీపోయి వానన కొట్టేది, నిలువ ఉన్నది, ఎంగిలిది, అపవిత్రమైంది అయిన ఆహారం
కామనులకు నచ్చుతుంది. కొందలికి ఈపై చెప్పిన పదార్థాలు బొగా ఇష్టంగా ఉంటాయి.
అలాంటి వాటి మొద వాళ్లకు ఇష్టం కఠగాలంటే లోవలిన్వభావం దానికనుకూలంగా
ఉండాలి. న్వభావాలను బల్టేవారికి అభిరుచులేర్చడతాయి.
108. లోకంలో అవేకమంది అవేకరకాలుగా వారి వాం ఇష్టదైవాలను
వూజిన్తుంటారు. కొందజికి ఫలాపేక్ష ఉండదు. కొందజికి ఫలా
పేక్ట ఉంటుంది. మఠి కొందటికి గద్ధ గాని, శాశస్త్రనియమాలు
కాని ఉండవు. వీటిని బి్టీ వారి ఆరాధనలను మనం వేళఖుగా
అను కోవచ్చా?
అఫలాకా౦క్షి భిర్యజ్లోవిధిదృష్టో య ఇజ్యతే।
యస్టవ్యమేవేతి మనః నమాధాయ్ న పొత్త్వికః॥ కే 17
అభినంధాయ తు ఫల౦ దంభార్థమవీ చైవ యత్!
ఇజ్యరే భరత గ్రేస్తం యజ్ఞంవిద్ధి రాజనమ్1 12-17
విధిహినమన్నష్టాన్నం మర్టహీనమద ఐమ్ |
శ్రద్దావిరహితం యకం కామన౦ వరిచక్షలే॥ కే3.17
శ్రే
ఉర్ధేశ్యాల వమవరించి వారి ఆరాధనలను మనం విభజించవచ్చు. శాస్టో)క్లమార్గంలో
వలాపేక్షలేకుండాఇదివాకర్తవ్యమనే భావనతో, నమాధానం పొందిన మనన్సతో చేయబడే
ఆరాధనం లేక యజ్ఞం సాత్త్వికమవుతుంది. ఫలాన్ని ఉద్దేశించి గాని లేక ఆడంబరంగా గాని
పేరు ప్రతిష్టలమ పొందాలని గాని చేపే యజ్ఞం రాజన మనవిడుతుంది. శాస్త్రమర్యాదల మల్లం
ఘించి, అన్నదానం లేక, మంతక్రోబ్బారణం నరిగా లేక, అథ వా మంత్రాలే లేక, బుత్త్విక్కు
లకు దక్షిణలే ఇవ్వక, చేసే యజ్ఞం తామనమవుతుంది. వారి వారి స్వభావాలను బట్టి వారు
ఈ మూడురకాల ఆరాధనలము చేస్తుంటారు. వారిని గుర్తించి, వారి (వ్రవృత్తుల వ్రభావాలకు
గురిగాకుండా, యోగ్యమైన మార్గాన్నుంచి భ్రవ్టడు కాకుండా నడచుకోవాలి.
104 లోకంలో అవేకరకాల తవన్సు చేసేవారున్నారు. ముక్కు మూను
కొని కొంగజవ౦ చేసేవారూ ఉన్నారు. ఉత్తమమైన తవ స్పెన్ని
రకాలు? అరణ్యాలకు పోయి తవన్సు చేయకుండా నంసార౦ంలో
చేయగలిగిన తవన్సులు ఎలా ఉ౦టాయి?
దేవ ద్విజగుడ పాజ్టిపూజనం శాచమార్డవమ్ |
(బ్రహ్మచర్యమహింసా చ కారీరం తవ ఉచ్యతే! 14.17
అమద్వేగకరం వాక్యం నత్యం [వీియపితం చ యత్
స్వాధ్యాయాభ్యనన౦ బైవ వాజ్మయం తవ ఉచ్యతే॥ 15-17
మనః[పసాద। సొమ్యత్వం మొనమాత్మవినిగవాః॥
భావనంభద్ధి0త్యేతత్తపో మాననముచ్యతే ॥ కేధంక1ే7
తవన్సు చేయడానికి అరణ్య్యలకు పారి పోనక్కరలేదు. గృవన్టుడుగా ఉండి కూడా
శారీరక-వాచిక-మాననిక తవన్చులను మూడింటిని చేయవచ్చు. భగవంతుడ్ణి, బ్రాహ్మణు
లమ, గుడవులము, జ్ఞానులను పూజించడం, పరిశుభ్రంగా ఉండటం, కపటం లేకుండా
ఉండటం, (బ్రహ్మచర్యాన్ని పాటించడం “అహింని ఇవి శరీరంతో చేయనలనీన
తవన్సులు. తనకు, వివేవారికి కూడా మానవీకక్షోభ కలుగకుండా ఉండేటట్లు పరుషంగా
లేకుండా మాట్లాడడం, నత్యభామణ౮, (వ్రయంగా హితాన్ని చెప్పడం, వేదాన్ని, స్తోత్రాలను
పారాయఐచేయడ౦ వాళ్టుతో చేయవలనీన తనన్సులు. మనన్చును ప్రనన్న౦గా ఊంచుకోవడ౮,
శాంఠంగా ఉండద, మౌనం, షవోనిగ్రహం, భద్ధిమై, వంప్కారపూర్ణమైన భావవరంపర
6వ
ఇతిచూతకళమిన తపప్సులు, శు నూరు రశాలైన శషక్కులు ఉత్తమమైనవి. వీటిలో విద్ధి
శణగపంగా శదో అరఖ్యాలికి పోయి ముక్కుమూనుకొవి?
-కూర్చున్నందువల్ల, వేషాలు
వేనీశందునల్ల ఏమో లాభముండదు.
105. “యోగ్యడని, ఇవ్వాలి” అవి కొన్నింటిని కొంతమందికి స్తా౦.
ఫలాపేతో కొల్నింటిలిస్తాం. ఇష్టం లేకపోయినా అయోగ్యులకు
కూడా తన్ఫనినరై విమగుతో కొన్నింటినిస్తాం. ఈమూడింటికి
కేడా ఉందా? ఇవి ఎలా౦టి దానాలు?
దొతవ్యమితి యద్దానం దీయతేఒనువళారిజే |
దేశే కాలేచ పాతే చ ఈద్దానంసొత్విక౦ న్మ్మతమ్ ॥1 20.17
యట్తు వ్రత్యుపళారార్థం ఫలముద్దిశ్య వా పునః।
దీయతే చ పరిక్లిస్టం తద్దానం రాజన౦ న్మృళమ్॥ 21.17
అదేశకాలే యద్దానమపాతేభ్యళ ఏ దీయతే
అనత్కళమవనజ్ఞాతం ఈత్తామనముదాహృ్మతమ్ ॥ లైల 17
ఛాలా కేడా ఉంది. వవిత్రమైన వ్రదేశ౦లో, మంచి పర్వకాలంలో, యోగ్యుడైన
వ్యక్తికి వ్రత్యుపకారాపేక్ష లేకుండా కర్షవ్యబుద్ధితో ఇవ్వాలని ఇచ్చే దానం సాత్త్వికిదాన
మంటాడు. తిరిగి ఉపకారాన్ని పొందాలనే కాంక్షతో, లేక గొప్ప ఫలాన్ని ఉద్దేశించి గాని,
చాలా వొధపడుకూ ఇచ్చే దానం రాజనదాన మౌతుంది. అయోగ్యమైన [వదేశంలో,
యోగ్యం కాని కాలంలో, అయోగ్యులకు, విర్శంధంవల్ల, వినుగుతో ఇష్టం లేకుండా ఇచ్చే
దానం తామవదాన మౌళుంది. ఈమూడింటికి ఫలంలో బాలా తేడా ఊ౦ది. సాత్తికదానం
వల్ల మంచిఫల౦, రాజనదావం వల్ల మధ్యఫల౦ కలుగుతుంది. తామనదాన౦ వల్ల ఫలం
కలుగదు నరికదా! అనర్థం కూడా కలుగుతుంది.
106. బావాలు మూడు రశాలంటాథ కదా! సాత్త్విక-రాజన-కామన
భేదాలగల ఆ జ్ఞావాల న్వరూవం ఎలా ఉంటుంది?
నర్వభూతేషు యేవైళం భావమన్యయమోక్షకే|
అవిభక్రం విభశ్తేషు, తద్జ్ఞాన౦ విద్ధి పొత్వికమ్॥8 20.18
న!
సృథశ్ర్వేన తు యద్జ్ఞానం వావాభావాన్నృథగ్విధాన్॥
వేత్తి నర్వేమ భూతేవు అద్క్ఞానం విద్ధి రాజనమ్8 21-18
యత్తు కృత్నవ దేశన్మిన్ కార్యే నక్తనుహైతుళమ్|
అళక్తార్ధవదల్నం చ తత్తామనముదావ్శాశమ్॥ _ 22-106
విభిన్నంగా ఉండే అన్ని భూళాల్లోమ ఒక్కటై, విత్యంగా, అంకరాళ్మగా ఉండే
వరమాత్మగు గుర్తించే జ్ఞానమే పాత్త్వికజ్ఞానం: దీన్నే విజ్ఞానమని అంటారు. లోకంలో
ఉన్న వదార్థాల నన్నింటిని వేలు వేళుగా అనేక రకాలుగా, అనేక వన్తువులుగా ఏ జ్ఞానం
గ్రహొనుందో దాల్ని రాజనజ్ఞాన మంటాడు. ఈ రాజనజ్ఞానం కలవారికి దేవతలు గూడ
విష్టువని, శివుడని, నూర్యుడని, అంది అని, గణవతి అని, వేజువేజుగా కనవిడతారు.
నామ రూవ విభాగాన్నమనరించి దైవలేద భౌవం వీరికీ కలుగుతుంది. [ప్రవంచంలో ఉన్న
ఏదో ఒక కార్యైకదేశమైనపదార్థాన్నే కారణంగా (గ్రహించడం, శరీరాన్నే ఆత్మ అనుకో
వడ౦, కార్యకారఐభావ౦ లేక, యథార్థానికి దూరమై, వీచమైనట్టి జ్ఞానం తామనజ్ఞాన
మౌకుంది.
107. మనం చేసే వమలు సాత్త్వికాలు కొన్ని, రాజపొలు కొన్ని,
తామసాలు కొన్ని. వాటి వత్యేక లక్షణాలేమిటి? వేటిని పొత్విక
కర్మలంటారు? ఎలాంటి వాటిని రాజన కర్మలంటాడ? కామన
కర్మలెలా ఉంటాయి?
నియత౦ నంగరహితమరాగ ద్వేషత। కృతమ్|
అఫల|పేవ్పువా కర్మ యత్తక్సాత్విక ముచ్యకే॥ 23-18
యత్తు కామేప్పునా కర్మ పొహ౦ళారేణ వా పునః।
క్రియతే బహులాయాన౦ ఈద్రాజనము దాహృతమ్ & 2418
అమవిన్థం క్షయం హింసొమనవేశ్య చ పౌదషమ్॥
మోవాదారభ్యకే కర్మయత్తత్తామనముచ్యతే ॥ 25-18
రాగద్యేష్యప్రేరితం కానిది, ఆసక్తి లేనిది, ఫలావక్తి లేవివావిచే విధ్యుక్షమార్గమున
చేయబడినది పొత్తిక కర్మ అవుతుంది. ఏదో ఒక భలాన్ని ఆంచి, వేను దీన్ని
చేన్తున్నానవే అహంభావంతో, బాలా శ్రమవడి చేసే కర్మ రాజనకర్మ అవుతుంది.
క4
ది౦ధాన్ని కలిగిముందని, వాళాన్ని కలిగిస్తుందని, హొంపాళ్మక మైందనీ ఆలోచించ కుండానే,
ఈన ళశ్రిపొమర్ధ్యా లను దృష్టిలో పెట్టుకోకుండా, అజ్ఞానంతో చేసే కర్మ కామనకర్మ
అవుతుంది.
108. పొత్త్విక, రాజన, కామన భేద౦ంఠో కర్రలు మూడురకాలుగా
ఉ౦టారు కదా! వారి న్వభావ౦ ఎలా ఉంటుంది?
ముక్షనంగోఒనవా౦వాదీ ధృత్యుక్సాహనమన్వితః ॥
సీధ్యవిధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే॥ 26.18
రాగీ కర్మఫల ప్రేప్పుర్లట్టో హింసొత్మకోఒబచిః|
హర్షశోకాన్వితః కర్తా రాజన। వరికీర్తితః॥ 27.186
అయుక్షః ప్రొళ్ళతః వ్తద్ధిః ఖో వైష్కృతికోఒలన। ॥
విషాదీ దీర్చనూత) చ కర్తా తామన ఉచ్యతే ॥ 28-18
కర్మనంగం లేకుండా, వేను చేన్లున్నాననే కర్శణ్వాభిమాని కాకుండా, స్థిరనిళ్చ
యంతో, మహోత్సావంతో, కార్యం సిద్ధించినా, విఫలమైనా ఏ మాత్రం వికారం లేకుండా
నమానంగా స్వీకరిన్తూ కర్తవ్యభావనతో కర్మలు చేసే వాడు సాత్వికకర్త అవుతాడు. రాగ
ద్వేషాలకు లొంగిపోయిన వాడు, కర్మఫలాన్ని పొందాలనుకునే వాడు, దురాళకల వాడు,
ఇతరుల హింసించే న్వభానంకలవాడు, కలుషితుడైన వాడు, నుఖ-దుఃఖాలకు బందీ అయిన
వాడు రాజనకర్త. ఏ బీతినియమాలు లేనివాడు, వివేకరహితుడు, గర్విస్టి, వంచకుడు,
ఇతరులకు మంచి కలుగకుండా చెడగొట్టేవాడు, బద్ధకన్తుడు, ఎప్పుడూ. విబారవడే వాడు,
ఎంఠ ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేని వాడు, తామవకర్త అని విలువ బడతాడు,
109. మనకు పొత్తిక -రాజన- కొమన భేద౦తో మూడు రకాల
బుద్దులు కలుగుళాయటి కదా! అందులో దేన్ని సాత్త్విక
మంటార? దేన్ని రాజనమంటార? కామన బుద్ధి ఎలా
ఉంటుంది?
వృవృత్తిం శ నివృత్తిం చ కార్యాశార్యే భయాళరీ |
వస్టం మోక్షం చయా చేక్తి బుద్ధిః పొపార్థ హొత్వి$ీ 80-108
కక్
యయా ధర్మమధర్మం చ కార్యం భాశార్యమేవన ఈ।
అయథావత్స్రజానొతి బుద్ధిః పొ పార్ధ రాజసీ॥ 1-18
అధర్మం ధర్మమితి యా మన్యతే తషపాన్నతా
నర్యార్థాన్వివరీకాంళ్ళ బుద్ధిః పొ పార్ధ కామీ! 32-18
దేలివల్ల మనకు లోకపు వ్రవృ్తి-నివృత్తి మార్గాలు, చేయదగిన వమలు, చేయ
కూడలి వనులు, భయపడవలనిన పదార్థాలు, నిర్భయంగా వుండవలసిన వన్తువులు,
నంపొరదింధం-దాన్నంచి ముక్తి, వీటివి గురించిన తత్త్వం బోధవడుతుందో అది సాత్త్విక
బిర్ధి. దేలివల్లి ధర్మాధర్మ వ్వరావం, కర్తవ్యా కర్రవ్య వ్వరూవం, కాత్తికంా గాక
నందిగ్ధంగా తెలుముందో అది రాజనబుద్ధి. ఏది అజ్ఞావావరణ౦ వల్ల అధర్మాన్ని ధర్మంగా,
ధర్మాన్ని అధర్మంగా, ఇలాగే లోకంలో. వన్తువులను యథార్థంగా గాశ మతో. వేజే
విధంగామవకుతెలియకేమందో
అదే కామసబుద్ధి. కాబట్టి తామన్-రాజన బుద్ధులను
వదలి పొత్త్వికబిద్ధులు కలగడానికి (వయళ్నించాలి.
110. ధృతి అంటే సైర్యం కదా! అది హొత్త్వికథ్యతి అవి, రాజన
ధృఠ అలి, శామపర్మతి అలి మూడు రకాలగా ఉంటుందిట
కదా! వాటి వత్యేక లక్షబాలేమిటి?
ధృత్యా యయా ధారయతే మనః ప్రొజీన్దియక్రియా:॥
యోగేవావ్యభిబారిజ్యా ధృతిః పా పార్ట పొత్వికీ! 33-18
యయా శు ధర్మకామార్థాస్థృత్యా ధారయకేఒర్జున|
వృవంగేన ఫలాకాంక్షి ధృతిః పొ పార్ట రాజసీ! 34-18
తయా న్వవన్నం భయం శోళం విషాదం మదమేవ చ।
న విమంచతి రుర్మేఢధా ధృతిః పొ పార్ట కామసీ॥ 85-18
అనన్యమైన యోగంద్వారామనన్ను, ప్రాణాలు20[దియాలు వీటివ్యాపారాలను
నిగ్రహించి, వియమించి లభ్యాన్నంచి పఠనం కాకుండా వాటివి దృఢంగా ధరించే పైర్యా
నికే పొత్త్విక ధృతి అవి పేరు. శుభానంగం లే
ధర్మం-అర్థం-కామం అకే
తివర్గాల్నికీవితల్ష్యంగా ధరిండేసైర్యమే భాజన ధృతి. ఎవడు నిరను, భయాన్ని
66
చింతను, దుఃఖాన్ని, మదాన్ని దుర్చుద్ధితో ఏ స్టైర్యంవల్ల విడిచిపెట్టడో అది కామన ధృతి.
విటీలో తొమన-రాజన స్థెర్యాలను వదిలి, సొత్తివ స్టైర్యాన్ని పెంపొందించు కోవాలి.
111. మానవుడికీ ఎన్నో రకాల నుఖాలు కలుగుకాయి. కొన్ని
మొదట్లో అట్టే బాగుండవు, కావి తరువాత బాగుంటాయి.
ఇ౦కొన్ని మొదట్లో చాలా బాగుంటాయి. కాలీ కాలం గడిచే కొద్దీ
బాగుండవు. ఇ0కా కొన్ని మొదట చివల కూడా అజ్ఞానంలో
ముంచి వేస్తాయి. వీటినేమ౦టారు?
యత్తదగే విషమివ పరిణామేఒమృతోపమమ్;
తత్సుఖ౦ సాత్వికం పోంక్రమాత్మబుద్ధి పషాదజమ్ ॥ 37-18
విషయేన్దియ నంయోగా ద్యత్తదగే ఒమృతోపమమ్ |
పరిజౌామే విషమివ తత్సుఖం రాజన౦ న్మృతమ్ ః 88 18
యదగ్వే చానుబస్టే చ నుఖం మోహనమాత్మనః |
నిదాాలన్యపమాదోళ్టం తత్తామనము దాహృతమ్ ॥ 389.18
నుఖాలు సాత్సిక-రాజన-తామస భేద౦తో మూడురకాలు. ఏది మొదట విషం
లాగా చాలా కష్టాన్ని కలిగించి, కాల[క మేణ అభ్యానం చేయగా చేయగా అమృతం లాగా
వరిణమిన్తుందో, ఏది నిర్మలమైన బుద్ధియొక్క వ్రనన్నత వల్ల కలుగుతుందో, ఆ నుఖ౦ సాత్త్విక
నుఖం. తన కిష్టమైన ళబ్ది-రూపాది విషయాలలో శ్రోత-నేత్రాది జ్ఞావేందియాలకు
నంయోగం కలిగితే అమృతం లాంటి ఆనందం కలుగుతుంది. కాని కాలం గడవగా అది
పరిణామాన్నంది విషతుల్యమై దుఃఖాన్ని కలిగినుంది. అదే రాజస నుఖం. నిద్రవల్ల,
బద్ధకం వల్ల, అజా[గ్రత్త వల్ల తాత్కాలికంగా నుఖం కలుగుతుంది. ఇది మొదట్లోను చివ
కూడా ఆత్మను అజ్ఞానంలో పెడుతుంది. అలాంటి నుఖం తామననుఖం. వివేక౦
గలవాడు సాత్త్విక నుఖాన్నే కోరతాడు. రాజస-తామననుఖాలను దగ్గణకు రానీయడు.
112. బాహ్మణులకు, క్షతియలకు, వె్యలకు, భబాదులకు (వకృతి
నీద్ధంగా ఉం౦ండనలనిన లక్షణాలేమిటి? ఏలక్షణాలు౦టే వారి
67
వారిని అలా వీలువవచ్చు?
శమో దమః తవంశాచ౦ శాన్సీరార్టవమేవ చ।
జ్ఞానం విళ్ళానమాస్తిక్యం బ్రహ్మకర్మ న్వభావజమ్ ॥ 42-18
శౌర్యం తేజో ధృతిర్జాక్ష్యం య గ్గేబాప్యవలాయనమ్|
దానమిశ్వరభావళ్ళ్చ క్షతం కర్మ న్వభావజమ్॥ 48-18
కృషిగోర క్షవాభిజ్యం వై్యం కర్మ న్వభావజమ్|
పరిచర్యాత్తకం కర్మ బాదస్యావి న్వభావజమ్॥ 44-18
(శోశ్రాది జ్ఞావేంద్రియని[గ్రహం, వాక్కుమొ।! కర్మేంద్రియ నిగ్రహం, కారీరకం
వాచిక-మాననిక తవన్సులు, పరిళభ్రత, ఓర్చు, కవటం లేకపోవడం, జ్ఞాన-విజ్ఞానాలు,
దేవుని
వైన,పునర్జన్మపైన, వేదాలపైన నమ్మకం, ఇవి బావ్మణునికి న్యభావనిద్ధమైన
కర్మలు, శౌర్యం, వకాళం, ధైర్యం, నమర్థత, యుద్ధంలో వెన్నుచూపకుండుట, దానం
చేయడం, వ్రభుత్వం, ఇవి క్షత్రియడి$ నహజనీద్ధమైన కర్మలు. వ్యవసాయం, గోనంరక్షణ,
వ్యాపారం, వైబ్యనిక న్వభావసిద్ధమైన కర్మలు. "సేవచేయడం భూదునికి నవజమైన కర్మ,
ఈ కర్మ లక్షణాలు వారిలో ఉంటే వారు అలా విలవబడడానిక అర్హులు,
118. భగవంతుని ఆరాధించడావికి వారు వారు విర్వహించే వృత్తులు
అడ్డువడకాడూ? లేక ఎవరు ఏ వవిచేనినా న్మకమ౦గా ఆవనివి
చేయడ౦ ద్వారా భగవదారాధన౦ చేయవచ్చా?
స్వ న! కర్మబ్యభిరతః న౦పిద్దిం లభతే నరః।
న్వకర్మనిరతః నీద్ధిం యథా విందతి తచ్చుణు ॥ &ీస్-]18
యతః వవృత్తిహృతానాం యేన నర్వమిదం తతమ్|
న్వకర్మణా తమభ్యర్చ్య నిద్దిం విందతి మానవః॥। 46-18
భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎవరి వృత్తి ఎవరికీ అడ్డువడదు కదా! అదే
సాధనం కూడా అవుతుంది. అయితే కర్మనంగ౦ లేకుండా తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా
నిర్వహించడం ద్వారావే గరమాత్మను ఆరాధిన్తున్నాననే భావంతో కర్మయోగంతో ఆయనను
ఆరాధించాలి. అపుడు వాడికి యోగసిద్ది కలుగుతుంది. ఈ[వపంచమంతా ఎవరి నుంచి
68
వుల్టిందో, ఎవరు ఈ నమన్త విశ్వాన్ని వ్యాపించి ఉన్నాడో, అలాంటి వరమాత్మను
తమ చేస్తున్న ్రతివనితోను సేవించి మానవుడు మాధవుడు కావచ్చు. తన కగ్రవ్యాన్ని
న[్రమంగా విర్వహించాలి ఫలాపేశ్షిరహితమైన [వ్రవృత్తి పరమాత్మసాయజ్యానికి
దోవ తీన్తుంది.
114. _వాధర్మం వాకు రచించడం లేదు. ఇతరుల ధర్మం నవ్నాకరి
న్తున్నది. దాన్ని చక్కగా చేయ గలుగుతున్నాను. దావి వల్ప వాకు
భౌతికమైన వయోజన౦ కూడా కనవడు తున్నది. ఈ నమాజంలో
నా ధర్మం వాకు వనికి రానవ్వుడు వరధర్మాన్ని ఆ[శయించడ౦
తప్పా?
శ్రేయాన్ న్వధర్మో విగుణః వరధర్మాత్స్వమప్టికాత్ ।
న్యభావవియత౦ కర్మ కుర్వన్నాప్పోతి కల్చిషమ్॥ 47-18
నవాజం కర్మ కొన్రేయ నదోషమవీన త్యకే్ ॥
నర్వారమ్మా హ్ దోషేఐ ధూమేనాగ్నిరివావృతాః ॥ 48-18
తాత్త్విక దృప్టితో ఆలోచించినవ్వుడు తవ్పవి చెప్పక తవ్పదు. ఇతరుల ధర్మం
నీశెంత అందుబొటులో ఉన్నా వ్రయోజనకారి అయినా, స్వధర్మం ఎంత నీచంగా లీకు
కనబిడ్డా లీ ధర్మాన్ని నీవు వదలకుండా ఆచరించడమే మంచిది. స్వాభావికమైన కర్మలమ
ఆచరించడ౦ వల్ల బీకు పాపం అంటదు. న్వధర్మాన్ని వదిలి అట్లే వరధర్మం కోసం
పాకులాడితే ఒకరిపై ఒకరికి అహ౦కారం, అనూయ, దురభిమాన౦, పోటీ, పెరిగి నమాజ
వ్యవస్థ కూలిపోయి. పాపాలకు ప్రతివాడూ పాల్పడతాడు. కనుక ఏ వరిన్థిడిలోను
వరధర్మంలోకి పారిపోవడం మంచిది కాదు. తనకు న్వభొవనిద్ధమైన కర్మను, ఎంత దుష్ట
మైన దాన్నైవా వదిలి పెట్టకూడదు. ఎందుకంటే. నివ్వ చుట్టూ పొగ ఉన్నట్లు, ప్రకృతి
సంబి౦ద౦ చేత (వ్రతికర్మకుదోష నంబంధం ఉండక మానదు. పొగను చూచి భయవడి
నివ్పుము వదలి పారిపోయినట్లు ,న్వధర్మంలో దోషాన్ని చూచి పారిపో కూడదు
115. వేము చేన్లున్న పనులన్నీ వా పయోజళత్వంవల్టవే సాధింవ
బడుతున్నాయలీ, వా తెలివి తేటల వల్లివే ఇతడలక౦టే గొప్పగా
ఎన్నో కార్యాలు పొధించానవి చాలా రోజులు అహ౦కారవడ్డాను.
69
ఏపని చేనీవా కలినీ రాలేదు. వేను ఏమా చేయలేనని అర్ధమయింది.
ఏ౦ చేయాలి? వేవెలా (వర్తి 0బాలి?
చేతపా నర్వకర్మాబి మయి నన్న్యన్య మత్చరః।
దిద్ధియోగముపాశిత్య మచ్చిత్తః వతత౦ భవ। 57-18
ఎప్పుడూ, అవజయం కలిగినవ్పుడే మన న్వరూవం మనకు అర్థమవుతుంది. విరు
క్సాహ పడకండి. కర్మయోగాన్ని అభ్యానం చేయండి. మానసికంగా మిరు చేసే ప్రతి
పనిని ఫలాపేక్ష లేకుండా భగవంతునికి నమర్చించండి. ఆయన ఫెవే మనన్సును విరివండి.
నిష్కామబర్ధితో, కర్తవ్యభావనతో, యోగవిష్టతో దేవుణ్ణి నమ్మి ్రవర్తించండి. మాయోగ-
క్షేమాలు ఆయవే చూనుకుంటొడు.. దిగులు వడక౦డి. విఘ్నాలకు వెనుకంజ వేయకండి.
116. భగవంతుణ్ణి ఎప్పుడూ ధ్యాలిముంటే మనకు కలిగే విఘ్నాలు
ఆయన దయవల్ల పోతాయా? మన పాపాలు వటావంచలై
కార్యనిద్ధి కలిగి కాంతి కలుగుతుందా? అలా కాకుండా
కర్త ృత్వావాంకారంతో ఊ౦డే వారి గతి ఏమౌతుంది?
మచ్చిత్తః నర్వదుర్గాజి మతృపాదాత్తరిష్యని|
అథ చేత్తమహంకారాన్న శోోష్యనీ వినంత్ష్యవి[! 58-18
తవృక్ మనకు కలిగే సర్వవిఘ్నూలు ఆయన దయవల్ల పోతాయి. మనకు కార్యపిద్ధి
కలిగి కాంతి కలుగుతుంది అయితే మనం ఆయన్ని అనన్యభకితో సేవించాలి, నమ్మాలి.
అలా కాకుండా అహంకారంతో, గర్వంతో ఆయన నదువదేశాన్ని వినకుండా ప్రవర్తిస్తే నాశం
తప్పడు కనుకనే ఆయన్ని ఆశ్రయించు. అన్ని భారాలు ఆయవపైన వేని నుఖంగా
శాంతిగా ఉండు.
117... దేవుడున్నాడా? ఉంటే కంటికి కనపడడేం? ఆయన జీవుల
నందలిని తన మాయతో నంసారచక్ర౦లో తిప్పే వాడం౦టారే!
ఆయన ఎక్కడున్నాడు?
ఈశ్వరః నర్వభూతానా౦ వృాద్దేశేఒర్టనతిప్పతి|
భాఇమయన్సర్వభూతాని యంకాడూఢావి మాయయా॥ 61-18
70
దేవుడు లేకపోతే. నీవెళ్కడున్నావు? ఈ లోకాలన్నీ ఎక్కడున్నాయి? ఆయన
శప్తలు మహిమలు అన౦తాలు. ఆయన నర్వవ్యావీ. జీవులందణి వృాదయాకాళంలో
అంతరాత్మగా ఆయన [్రకాశిన్తున్నాడు. వీ తోలుకళ్లు ఆయన్ను చూడలేవు. అవి అజ్జానా
వృతమైనవి. నీముందు నీవు పెట్టిన వన్తువునే అవి సరిగా చూడలేవు. ఇంకా భగవంతు
డెలా వాటికి కనపడతాడు. అతడు వివేకంగల బ్ఞానచక్షువులకే కనపడతాడు. అతడు
అంతర్యామిగా జీవులమైన మన అందళి హృదయాల్లో ఉండి, తన మాయా ప్రభావంలో
బొమ్మలను, విల్లలను యంత్రాన్నెక్కించి మన౦ గిర గిర తివ్పీనట్లు ఈ నంసారచక్ర౦
మాద శెక్కించి, భ్రమపెట్టి మనల్ని తిప్పుతున్నాడు. కాబట్టి నీలోమున్న ప్రపంచాన్ని
విమర్శించుకో. లోపల ఉన్న వరమాత్మ కనబడతాడు.
118. భగవ౦కుళ్ణి నమ్మి, ఆయన పొదవే అన్ని భారాలను మోవి,
మన కర్తవ్యాన్ని మన౦ ఆచరిస్తే మోక్షం కలుగుతుందా?
తమేవ శరణం గచ్చ నర్వభావేన భారత।
తత్ప్రపాదాత్సరాం శాన్తి౦ స్దానంప్రొప్ప్యని శాళ్యతమ్ |
62-18
తప్పక కలుగుతుంది. నీవు న్వతంతత్రుడివి కాదు. దేవుని దయలేందే నీ[వేగుత్నం
ఏదీ నెరవేరదు. కనుక ఆయన్ను అన్ని విధాలా శరణు పొందు. నీమనన్చును ఆయన
కర్చించు. నీకర్తవ్యాన్ని నిర్వహించు. ఆయన అను[గహం పొందడానికి అర్హతను నంపొ
దించు. ఆయన దయవల్ల శాంతిని, శాశ్వతమైన పరమపదాన్ని పొందుతావు. నేను చేను
న్నానవే అహంకారాన్ని వదలుకో.
119. కొన్ని తత్త్యశాస్రాలు, “చెప్పిన దాని మొద విశ్వాశముంచాలి
గాని ఎదురు వ్రళ్నించరాదం ” టాయి కదా! మన వేదాంతం
గురువు చెప్పీన దాన్ని తు. చ తవృకుండా గుడ్డిగొ నమ్మ
మంటు౦దా? లేక హేతుబల౦తో విచారించి, నిర్ణయించుకొని,
నచ్చినవద్దతిలో ఆచరించమంటు౦దా ?
ఇతి తే జ్ఞానమాఖ్యాతం సవ్యోద్ పహ్యాతరం మయా।
విమ్శశ్రైతదశే షేఐ యథేచ్చని తథా కుడ 68-18
7]
అదే మవ వేదాంతంలో ఉన్న విశిస్టత గుడ్డిగా నమ్మమని, ప్రశ్నలు వేయవర్ధలి
చెప్పేది కోడు మన వేదాంతం. సాధకుడికి స్వాతంత్ర్యం ఉంది. అమభవరూవంగా వాడి!
నమ్మకం కలిగితేవే అలా ఆచరించమని మన తత్తకాన్ర్రవేత్తలు ఊవరేశినున్నారు. ఎవరు
ఎవరి!ీ ఏ జ్ఞాన్నాని ఉపదేశించివా ప్వానుభవ౦తో మంచి హేతువులతో దాన్ని విచారించి
ఎలాచేయడం మంచిదనివిఫే అలా చెయ్యమని చెప్పారే కాని “ వేను చెబుతున్నాను కాబట్టి
నీవు చెయ్” అవి అనలేదు. గీతోవరేశం చేపిన శ్రీకృనవరమాత్మ కూడా అర్జనుడి! ఆ
స్వాతంత్ర్యం ఇన్తున్నాడు. ఇది ఇతరి తత్త్వళాప్త్రాలలో మృగ్యం.
120. _భగవంకుళ్లి అరాధిపే నంసారంలో బాధలు తగ్గి మోక్షం
లభిన్తుందని ఎవరు చెప్పారు? దావిశేదైవా (వమాణమున్నదా ?
మన్మనా భవ మదృళ్లో మద్యాజీ మాం వమమ్కడ।
మామేవైష్యని నత్య౦ం క్ర పతిజానవే వీయోనీ మే॥ 65-18
ఎవరో చెపితే మనమెందుకు వింటాం? పొక్షాత్తు శ్రీకృష్ణవరమాత్మ ఇలా చెదితు
న్నాడు. “నీమనన్సును వాకంకితం చెయ్. అలా చెయ్యక పోతే నాపై అనన్యభక్రితో
ఉండు. అదీ చేయలేక పోతే వీ శక్తివంచనలేకుండా నన్నే ఆరాధించు. అందుకు నాకు ౪8
లేద౦లే నన్న శరణాగతి చెయ్. వీ భారాలన్నీ వాకు వదలి నిశ్చింతగా శాంతితో కాలం
గడువు. నీవు తప్పకుండా నన్నే పొందుతావు. ఇది ముమ్మాటికీ నత్యం. నీవు నాభక్తుడవు.
కాబట్టీ నాకు [వియడవు. వేను ప్రతిద్ధ చేసి చెబుతున్నాను. నన్ను నమ్ము ” అవి శపథం చేపి
చెబుతుంటే ఇ0కా దానికి వమాఇమేం కావాలి. కావలిసింది మనకొక నిశ్చయం. అభ్యానం.
121 _మవనధర్మంలో అన్నింటికంటే తేలికైన మోక్షమార్గ మేమిటి?
దానిలో నడిచే భక్తునిపాపాలన్నీ పోగొల్టీ భగవ౦ళుడు మోక్షాన్ని
అను[గహిప్తాడా ?
నర్వ్యధర్మాన్నరిత్యజ్య మామేకం శరణం వజ ।
అహం త్వా నర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శచః॥
66-18
మని ధర్మంలో ఉవదేశించదిడ్డ కర్మ-జ్ఞాన-భక్తి మార్గాలలో భక్షి మార్గసారభూత
మైన
72
శరణాగతి నర్వనులభమైన మోక్షమార్గం. ఎందువల్ల నంటే [వతివాడు ఏది తనకు ధర్మం?
ఏది తనకు అధర్మమని నిర్ణయించు కొనే క్తిగలవాడుగా ఉండడు. నిర్ణయించుకో గల్లినా
దాన్ని సక్రమంగా ఆచరించడం అంత తేలిక కాదు కాబట్టి ధర్మాల నన్నింటిని దేవుని యందే
వదలి ఆయన్నే నర్వరశ్షకుడుగా, మోశ్షదాతగా శరణు పొందడం చాలా తేలికైన మార్గం.
అంతే కాకుండా దీన్ని బోధించినవాడు కూడా భగవంతుడే, అలా శరణాగతి చేసిన భక్తుభ్ధి
అన్ని. పాపాలనుంచి విముక్తుణ్ణి చేసి మోక్షాన్ని ప్రసాదించడానికి ఆయన నంపిద్ధ౦గా
ఉన్నాడు. నీవేమి దుఃఖవడ వర్ధంటున్నాడు. మనం అనన్యభక్తితో ఆయన్ను నమ్మి
ఫలాపేక్ష లేకుండా శరణాగతి చేయగలిగితే, మన యోగక్షేమాలను ఆయన విచారిప్తాడు.
ఇదే మన వేదాంతసారం,
10 ౧6||౩|౦౮5 ౧౮౦1041005 56గ465 [0 24
౧౧౦౪ ౧5౦ 7౦00
ఆగండి! ఒక్కనిమిషం ఆలోచించండి!
ఎందుకలా దిగులుపడుతున్నారు? మనసు బాగాలేదా? జీవితం
ఉత్సాహంగా ఉన్నట్లు లేదు. హఠాత్తుగా ఏదో జరిగినట్టుంది. ఎందుకలా
ఆశ్చర్యపడుతున్నారు? జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది.
ఫలితాన్ని గురించా ఆలోచిస్తున్నారు? అబ్బే లాభంలేదండి! మీ
ఆలోచనా విధానంలోనే పారపాటుంది. ఫలితాన్ని ఆశించకుండా
నేనెందుకు పనిచేయాలంటున్నారా! అక్కడే ఉందండి అసలు కిటుకు.
కర్తవ్యభావంతో దేన్నీ అశించకుండా పనులు చేయుడం
అలవాటుచేసుకోండి! ప్రశాంతి మీ స్వంతమౌతుంది. మీ సంతోషానికి
అవధులుండవు.
““ఈయనెవరండీ! దేవుణ్ణీ అలా తిట్టిపోస్తున్నాడు? ”
“అయునా! చాలా అన్యాయువైపోయినాడండీ! దేవుడనే
వాడుంటే ఇలా పట్టించుకోకుండా వదిలేస్తాడా? మనలో మాట - అసలు
దేవుడున్నాడంటారా? ”
ఇవి ఈనాడు ఇంటా బయటా సమస్యలతో సతమతమౌతున్న
సగటుమనిషి ఆలోచనలు. జీవితపరమార్ధం అంతుబట్టని మనిషిచుట్టూ
ఇలాంటి సమస్యలు ముసురుతుంటాయి. మరి ఈ సమస్యలకు
పరిష్కారమే లేదా? ఎందుకు లేదు. మానవజీవితానికి సంబంధించిన
ఇలాంటి సమస్యల కన్నింటికీ పరిష్కారం కావాలంటే చదవండి--
ప్రొఫెసర్ ఎస్.బి. రఘునాధాచార్య గారిసుప్రసిద్ధరచన
మన సమస్యలకు భగవద్గీతా పరిష్కారాలు
ఓర్పుతో నేర్పుతో వుంచి నిర్ణయాలు తీసికొని జీవితాన్ని
సుఖమయం చేసుకోండి! ఆనందమయం చేసుకోండి! శాంతి మయం
చేసుకోండి! అహంకారాన్ని ఆవేశాన్ని దగ్గరకు రానీకండి! ఆత్మతత్త్వాన్ని
అనుభూతిలోకి తెచ్చుకోండి!
ఇదిగో! ఇంకెందుకాలస్యం ఇప్పుడే ఇక్కడే చదవండి
౧౧166 2౧6౮ ౧60119౧066 0 5॥ &ీ.5౪11.5గగిసీడి, 1.4& 5, 6౫46001/6 0గ106%
"గ 0౪/250202గ5, 71౧0080 2౧0౮ ౧౧౧166 41 770 ౧౪5౩, 104044